పుష్కరాలకు ప్రత్యేక బస్సులు | special buses for puskaralu | Sakshi
Sakshi News home page

పుష్కరాలకు ప్రత్యేక బస్సులు

Published Fri, Aug 12 2016 6:39 PM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM

special buses for puskaralu

 

  • రీజినల్‌ మేనేజర్‌ చంద్రశేఖర్‌ 
మంకమ్మతోట : తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న కృష్ణ పుష్కరాలకు కరీంనగర్‌ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రీజినల్‌ మేనేజర్‌ చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 
బీచుపల్లికి రోజూ ఐదు బస్సులు – ఉదయం 8:30 నుంచి 10:30 వరకు అరగంటకో బస్సు 
నాగార్జునసాగర్‌కు రెండు బస్సులు – ఉదయం 8 గంటలు, 10 గంటలకు 
విజయవాడకు రెండు బస్సులు – ఉదయం 7 గంటలు, 11 గంటలకు 
వడపల్లికి రెండు బస్సులు – ఉదయం 8:30, 10: 30 గంటలకు 
ఈ సర్వీస్‌లకు ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ సౌకర్యం ఉందని పేర్కొన్నారు. 36 మంది కన్నా ఎక్కువ సంఖ్యలో యాత్రికులు వెళ్తే ప్రత్యేక బస్సు వేయనున్నట్లు తెలిపారు. వివరాల కోసం 9959225931 నెంబరులో సంప్రదించాలని కోరారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement