వెల్దండ మండలం మర్రి గుంట తాండాకు చెందిన కుమార్(15) అనే విద్యార్థి కరెంటు షాక్తో మృతిచెందాడు. కుమార్ స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో 10 వ తరగతి చదువుతున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
విద్యుదా ఘాతంతో విద్యార్థి మృతి
Published Mon, Feb 8 2016 12:53 PM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement