
వరిసాగులో మెళకువలు పాటించాలి
తుంగపహాడ్ (మిర్యాలగూడ రూరల్) : వరి సాగులో రైతులు అప్రమత్తంగా ఉండి మెలుకువలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఫైనలియర్ విద్యార్థులు అన్నారు.
Published Thu, Sep 15 2016 10:18 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
వరిసాగులో మెళకువలు పాటించాలి
తుంగపహాడ్ (మిర్యాలగూడ రూరల్) : వరి సాగులో రైతులు అప్రమత్తంగా ఉండి మెలుకువలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఫైనలియర్ విద్యార్థులు అన్నారు.