దసరా మామూళ్ల కోసం గొడవ | the conflict between two parties in Srikakulam | Sakshi
Sakshi News home page

దసరా మామూళ్ల కోసం గొడవ

Published Wed, Oct 12 2016 2:20 PM | Last Updated on Sat, Sep 29 2018 5:52 PM

శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం అడపాకలో మంగళవారం రాత్రి ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది.

శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం అడపాకలో మంగళవారం రాత్రి ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. దసరా మామూళ్ల విషయమై గ్రామంలోని రెండు కులాల వారు కొట్టుకున్నారు. దీంతో పోలీసులు అడపాకలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. రెండు వర్గాలకు చెందిన దాదాపు 30 మందిపై కేసులు నమోదు చేశారు. డీఎస్పీ, సీఐ గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement