తెలంగాణ అమరవీరుల జాబితాలో ఉన్న ఇద్దరు అమరవీరుల కుటంబాలకు ప్రభుత్వపరంగా అందించే రూ.10 లక్షల ఆర్థికసాయం నిధు లు విడుదలకు పరిపాలనాపరమైన అననుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అమరుల కుటుంబాలకు నిధులు విడుదల
Sep 2 2016 11:50 PM | Updated on Sep 4 2017 12:01 PM
హన్మకొండ అర్బన్ : తెలంగాణ అమరవీరుల జాబితాలో ఉన్న ఇద్దరు అమరవీరుల కుటంబాలకు ప్రభుత్వపరంగా అందించే రూ.10 లక్షల ఆర్థికసాయం నిధు లు విడుదలకు పరిపాలనాపరమైన అననుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆత్మకూరు మండలం ఊరుగొం డకు చెందిన జన్ను సురేష్, బచ్చన్నపేట మండల కేంద్రానికి చెం దిన బాశెట్టి వెంకటేశ్వర్లు కుటుం బాలకు ప్రస్తుతం ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేశారు.
Advertisement
Advertisement