సెల్ఫోన్, సీడీ పాయింట్లపై పోలీసులు దాడులు నిర్వహించారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ రోడ్లోని దుకాణాలపై ఆదివారం పోలీసులు దాడులు నిర్వహించారు. కేసు నమోదు చేసి వారి వద్ద నుంచి కంప్యూటర్ హార్డ్డిస్క్లతో పాటు వందల కొద్ది బ్లూఫిల్మ్ సీడీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.