obscenity
-
అసభ్యంగా పోస్టులు పెడితే వదిలే ప్రసక్తే లేదు...
-
నగ్న చిత్రం ప్రతిదీ అసభ్యకరం కాదు
ముంబై: నగ్నంగా ఉండే ప్రతి పెయింటింగ్ అశ్లీలంగా ఉందని చెప్పలేమని బాంబే హైకోర్టు పేర్కొంది. ప్రముఖ చిత్రకారులు ఎఫ్ఎన్ సౌజా, అక్బర్ పదమ్సీ గీసిన కళాఖండాలను వారికి తిరిగిచ్చేయాలంటూ కస్టమ్స్ విభాగం అధికారులను ఆదేశించింది. ఈ ఏడాది జూలైలో ముంబై కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేస్తూ జస్టిస్ ఎంఎస్ సొనక్, జస్టిస్ జితేంద్ర జైన్ డివిజన్ బెంచ్ శుక్రవారం తీర్పు వెలువరించింది. నగ్నంగా అగుపించేంది ఏదైనా సరే అశ్లీలమైనదనే వ్యక్తిగత అవగాహన ఆధారంగా మాత్రమే ఆ అధికారి నిర్ణయం తీసుకున్నారని, నిపుణుల అభిప్రాయాన్ని కూడా తీసుకోలేదని పేర్కొంది. ముంబై వ్యాపారవేత్త ముస్తాఫా కరాచీవాలాకు చెందిన బీకే పాలిమెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 2022లో లండన్లో జరిగిన రెండు వేర్వేరు వేలాల్లో ఎఫ్ఎన్ సౌజా, అక్బర్ పదమ్సీ గీసిన ఏడు పెయింటింగ్లను సొంతం చేసుకుంది. వీటిని 2023 ఏప్రిల్లో ముంబైకి తీసుకురాగా కస్టమ్స్ విభాగం స్పెషల్ కార్గో కమిషనరేట్ వీటిని అసభ్యకర వస్తువులని అభ్యంతరం చెబుతూ స్వాధీనం చేసుకుంది. 2024లో అసిస్టెంట్ కమిషనర్ వీటిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించడంతోపాటు ఆ కంపెనీకి రూ.50వేల జరిమానా సైతం విధించారు. ఈ చర్యలను బీకే పాలిమెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టులో సవాల్ చేసింది. -
రైల్వే ప్లాట్ఫారమ్ టీవీల్లో యాడ్స్కు బదులుగా ..
నిర్లక్ష్యమో, కావాలని జరిగిన ఘటనో తెలియదుగానీ.. స్టేషన్లో ప్రయాణికులను బిత్తర పోయేలా చేసింది ఓ ఘటన. అడ్వర్టైజ్మెంట్ల ప్లేస్లో మూడు నిమిషాల పాటు అశ్లీల వీడియో ప్రదర్శితమైంది. ఈ పరిణామంతో అక్కడున్నవాళ్లంతా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఆదివారం ఉదయం బీహార్ రాజధాని పాట్నా ప్రధాన రైల్వే స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో ప్రయాణాలకు సిద్ధంగా ఉన్న కొందరు ఫ్లాట్ఫారమ్పై ఉన్న టీవీల్లో పో* వీడియో ప్లే కావడంతో ఇబ్బందిపడ్డారు. కొందరు ఆకతాయిలు అరుస్తూ.. ఆ వీడియోను తమ సెల్ఫోన్లతో బంధించారు. ఈలోపు కొందరు ప్రయాణికులు.. గవర్నమెంట్ రైల్వే పోలీస్(జీఆర్పీ), ఆర్పీఎఫ్ పోలీసుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే అడ్వర్టైజ్మెంట్లు ప్రసారం చేసే ఏజెన్సీకి ఫోన్ చేయడంతో.. వీడియో ఆగిపోయింది. ఇక ఈ ఘటనకు సదరు ఏజెన్సీ దత్తా కమ్యూనికేషన్స్ ఘటనకు కారణమని కేసు నమోదు చేశారు పోలీసులు. అంతేకాదు ఆ ఏజెన్సీ కాంట్రాక్ట్ను రద్దు చేయడంతో పాటు మరెప్పుడూ కాంట్రాక్ట్ దక్కకుండా బ్లాక్లిస్ట్లోకి చేర్చారు. అంతేకాదు అదనంగా జరిమానా కూడా విధించారు. మరోవైపు రైల్వే విభాగం ఈ ఘటనపై విడిగా విచారణ చేపట్టింది. అయితే ప్రత్యేకించి ప్లాట్ఫాం నెంబర్ 10పైనే టీవీల్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో.. రైల్వే అధికారులు పలు అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ట్విటర్లో ఆ వీడియో వైరల్ అవుతోంది. వీడియో: ఇలాంటి షాపింగ్ను మీరు కచ్చితంగా ఊహించి ఉండరు! -
‘బిగ్బాస్’లపై చర్యలు తీసుకోరా?: ఏపీ హైకోర్టు
సాక్షి, అమరావతి: ఎలాంటి సెన్సార్షిప్ లేకుండా ప్రసారం అవుతున్న బిగ్బాస్ వంటి షోల విషయంలో ఏం చర్యలు తీసుకోరా? అంటూ ఏపీ హైకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇలాంటి షోలను కట్టడి చేసేందుకు ఏదైనా చట్టం తెచ్చే ఉద్దేశం ఉందా.. సామాజిక సమస్యలపై స్పందించే ఉద్దేశం మీకుందా? అంటూ నిలదీసింది. ప్రజలు చైతన్యవంతంగా లేరని భావించవద్దని, ఈ రోజు చైతన్యంగా లేకపోయినా, రేపు ఓ రోజు ప్రజలు తమ చైతన్యాన్ని కచ్చితంగా చూపుతారని పేర్కొంది. ఈ విషయాన్ని విస్మరించవద్దని సూచించింది. బిగ్బాస్ షోపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషనర్ 2019లోనే ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసినా ఇప్పటివరకు ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని ప్రశ్నించింది. బిగ్బాస్ వంటి షోల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి, కేంద్ర ప్రసార, సమాచారశాఖ కార్యదర్శి, కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ కార్యదర్శి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ తదితరులకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 11కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి, జస్టిస్ దుప్పల వెంకటరమణ ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. బిగ్బాస్ వంటి షోల ద్వారా వాటి నిర్వాహకులు ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. బిగ్బాస్ షోను నిలిపేసేలా ఆదేశాలివ్వండి.. అశ్లీల, అసభ్య, అనైతిక, హింసాత్మక చర్యలను ప్రోత్సహించడంతోపాటు యువతను పెడదోవ పట్టిస్తున్న బిగ్బాస్ షో ప్రసారాన్ని నిలిపేస్తూ ఆదేశాలివ్వాలని కోరుతూ సామాజిక కార్యకర్త, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం జస్టిస్ శేషసాయి ధర్మాసనం విచారించింది. పిటిషనర్ న్యాయవాది గుండాల శివప్రసాద్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. బిగ్బాస్ షో అశ్లీలత, అసభ్యతను ప్రోత్సహిస్తోందన్నారు. సెన్సార్షిప్ లేకుండానే ఈ షోను ప్రసారం చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం బిగ్బాస్ 6వ సీజన్ జరుగుతోందని, ఇలాంటి షోల విషయంలో కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు. మంచి సందేశాలిచ్చే కార్యక్రమం ఒక్కటైనా ఉంటుందా? ధర్మాసనం స్పందిస్తూ.. ‘సమాజంలో ఏం జరుగుతోంది? టీవీల్లో గతంలో దేశభక్తుల చరిత్రలు ప్రసారం చేసేవారు. ఇప్పుడు ఎలాంటి కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి. ప్రజలకు మంచి సందేశాలిచ్చే కార్యక్రమం ఒక్కటైనా ఉంటోందా? ఏ కార్యక్రమంలో కూడా సృజనాత్మకత ఉండటం లేదు. ఇలాంటి షోల విషయంలో ఏం చేయబోతున్నారో చెప్పండి..’ అంటూ కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. శివప్రసాద్రెడ్డి జోక్యం చేసుకుంటూ.. బిగ్బాస్ షోలో పాల్గొనేవారు జుగుప్సాకరంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఇలాంటి షోల విషయంలో ఎలా వ్యవహరించాలో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్ మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నాయంటూ వాటిని చదివి వినిపించారు. ఈ మార్గదర్శకాలను పరిశీలించిన ధర్మాసనం.. ‘పాతకాలంలో గొప్ప సినిమాలొచ్చేవి. సందేశాత్మక చిత్రాలొచ్చేవి. ఇప్పుడు కుటుంబసభ్యులంతా కలిసి చూసేలా సినిమాలు, టీవీ కార్యక్రమాలు ఉంటున్నాయా? ఇప్పుడు బూతులు తప్ప ఏముంటున్నాయి? కొట్టుకోవడం, తిట్టుకోవడం, విద్వేషాలను రెచ్చగొట్టడం తప్ప సినిమాల్లో ఏముంటోంది? ఇలాంటివాటికి ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైంది. సమాజంలో ఉన్నతవర్గం మౌనంగా ఉంటోంది. సమస్యల విషయంలో వారేమీ మాట్లాడటం లేదు. ఏం జరిగినా స్పందించడం లేదు. మేము, మా కుటుంబాలు బాగుంటే చాలు అనుకుంటున్నారు. ఇది సరైన వైఖరి కాదు..’ అని వ్యాఖ్యానించింది. బిగ్బాస్ షో విషయంలో ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయాలని కేంద్ర ప్రభుతాన్ని ధర్మాసనం ఆదేశించింది. చదవండి: బిగ్బాస్ 16కు రూ. 1000 కోట్ల పారితోషికం! సల్మాన్ ఖాన్ క్లారిటీ -
అశ్లీల వేషాలు కుదరవు! బ్యాంకుల షాక్..
కంటెంట్ క్రియేషన్ కోసం స్వేచ్ఛను ఇస్తే.. కొందరు దానిని మితిమీరి ఉపయోగించుకుంటున్నారు. అశ్లీల కంటెంట్ పెరిగిపోతుండడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ తరుణంలో ప్రీమియం మెంబర్షిప్ వెబ్సైట్.. ‘ఓన్లీఫ్యాన్స్’ తమ అడల్ట్ క్రియేటర్లకు షాక్ ఇచ్చింది. ఇకపై అశ్లీల కంటెంట్కు తమ సైట్లో చోటు ఉండబోదని స్పష్టం చేసింది. అక్టోబరు 1 నుంచి యూకేకు చెందిన సబ్స్రి్కప్షన్ సర్వీస్.. ఓన్లీఫ్యాన్స్కు గ్లోబల్ వైడ్గా యూజర్లు(భారత్లో సుమారు మూడున్నర లక్షలు) ఉన్నారు. ఈ ప్లాట్ఫామ్ ద్వారా కంటెంట్ క్రియేటర్లు.. నేరుగా తమ కంటెంట్ను కస్టమర్లకు అమ్ముకోవచ్చు. తద్వారా క్రియేటర్లకు ఆదాయం, సైట్లకు.. పేమెంట్ ద్వారా బ్యాకింగ్ పార్ట్నర్స్కు కొంత వాటా వెళ్తుంది. ప్రారంభంలో డీసెంట్ సైట్గా పేరున్న ఓన్లీఫ్యాన్స్.. ఆ తర్వాతి కాలంలో అడల్ట్ కంటెంట్ , ఆశ్లీలతకు మధ్య సన్నని గీతను చెరిపేసింది. పూర్తి అశ్లీల వెబ్సైట్గా మారింది. దీంతో ఓన్లీఫ్యాన్స్పై విమర్శలు పెరిగాయి. త్వరలో ఇలాంటి కంటెంట్పై నిషేధం విధించనున్నారు. అక్టోబర్ 1 నుంచి ఈ నిషేధం అమలులోకి రానుందని, ఈ మేరకు రాబోయే రోజుల్లో పూర్తి అప్డేట్లను యూజర్లకు అందుబాటులో ఉంచుతామని ఓన్లీఫ్యాన్స్ వెల్లడించింది. కారణం ఇదే.. విచ్చలవిడిగా అశ్లీల కంటెంట్ సైట్లో కనిపిస్తుండడంపై బ్యాంకింగ్ పార్ట్నర్స్, పేఅవుట్ ప్రొవైడర్స్ ఓన్లీసైట్కు విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకే నిర్ణయం తీసుకున్నట్లు ఓన్లీఫ్యాన్స్ వెల్లడించింది. అశ్లీల కంటెంట్తో పాటు యాక్టివిటీస్ కూడా ఉండకూడదని స్పష్టం చేస్తోంది. అయితే గత నెలలో ఈ చర్యల్లో భాగంగా మొదటి అడుగు వేసింది ఓన్లీఫ్యాన్స్. చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్ ఆరోపణలపై 15 అకౌంట్లను డీయాక్టివ్ చేసింది. ఇకపై మితిమీరి ప్రవర్తిస్తే చర్యలు తప్పవని యూజర్లను హెచ్చరించింది కూడా. ఇక NCOSE నైతిక విలువల పేరిట.. మాస్టర్కార్డ్(పేమెంట్ జరగకుండా) ఇలాంటి కంటెంట్ను చూడకుండా బ్యాన్ విధించింది. ‘సురకక్షితమైన పేమెంట్ కాద’ని పేర్కొంటూ.. ఓన్లీఫ్యాన్స్తో పాటు మైఫ్రీకామ్స్ ఇతరత్ర సైట్లకు వీలు లేకుండా చేసింది. నో పేమెంట్స్ మాస్టర్కార్డ్, వీసా ఇదివరకే పోర్న్హబ్తో డీల్ రద్దు చేసుసుకున్నాయి. కారణం.. చైల్డ్ పోర్నోగ్రఫీని ప్రొత్సహించడం. అయితే ఈ ఆరోపణలను ఖండించిన పోర్న్ హబ్.. వెరిఫై లేని యూజర్ల కంటెంట్ను అప్లోడ్ కానివ్వకుండా చూసుకుంటోంది. తాజాగా మాస్టర్కార్డ్.. ఓన్లీఫ్యాన్స్పైనా నిషేధం విధించింది. 2016 నుంచి లండన్ బేస్డ్గా పని చేస్తున్న ఓన్లీఫ్యాన్స్ వెబ్సైట్ను టిమ్ స్టోక్లే 2016లో స్థాపించాడు. మొదలట్లో కుకింగ్, ఫిట్ ద్వారా పేరు సంపాదించుకుంది. ఆపై పోర్నోగ్రఫీ ద్వారా పేరు మోసింది. సెక్స్ వర్కర్స్ వీటి ద్వారా ఎక్కువ సంపాదిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఈ సైట్ విలువ మూడు బిలియన్ల డాలర్లకు చేరింది. 2019లో ఓన్లీ ఫ్యాన్స్కు ఏడు మిలియన్ల కస్టమర్లు ఉండగా.. తాజాగా 130 మిలియన్ల యూజర్లకు చేరుకుంది. ఈ ఏడాదికి 1.2 బిలియన్లు, వచ్చే ఏడాదికల్లా 2.5 బిలియన్ల ఆదాయం రాబట్టే ఛాన్స్ ఉందని యాక్సియోస్ సర్వే వెల్లడించింది. లియోనిడ్పై ఎఫెక్ట్ ఓన్టీఫ్యాన్ వెబ్సైట్ ద్వారా సాలీనా 300 క్రియేటర్లు మిలియన్ డాలర్ల దాకా సంపాదిస్తుంటే.. 16 వేలమంది సంవత్సరానికి కనీసం యాభై వేలు సంపాదిస్తున్నారు. ఓన్లీఫ్యాన్స్లో ఎక్కువ వాటా ఉక్రెయిన్-అమెరికాకు చెందిన పోర్న్ ఎంట్రప్రెన్యూర్ లియోనిడ్ రాడ్వింస్కీ పేరిట ఉంది. ఇందులో ఆయన వాటా వన్ బిలియన్గా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అశ్లీ కంటెంట్ బ్యాన్.. ఈ షేర్పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. చదవండి : Facebook Horizon Workroom: ఈ టెక్నాలజీని ఎంతమంది వినియోగించుకోవచ్చో తెలుసా? -
లైవ్లో బూతులు.. భార్యతో సహా పబ్జీ మదన్ అరెస్ట్
సాక్షి, చెన్నై: యూ ట్యూబ్ చానల్ గేమ్స్ పేరిట పబ్జీ మదన్ సాగించిన వ్యవహారం గురించి తెలిసిందే. నిషేధిత పబ్జీని లైవ్ స్ట్రీమింగ్ చేసినందుకు.. మహిళల పట్ల ఆసభ్య పదజాలంతో లైవ్ స్ట్రీమింగ్ చేసినందుకు మదన్ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. అజ్ఞాతంలో ఉన్న అతడిని చెన్నై పోలీసులు శుక్రవారం ధర్మపురిలో అదుపులోకి తీసుకున్నారు. ఈ ఛానల్కు అడ్మిన్గా వ్యవహరిస్తున్న ఆయన భార్య కృతికను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. వీరి చానల్కు 8 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారని, వారిలో మైనర్లే అధికంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. అంతేగాక మదన్ చానల్ వేదికగా గేమ్స్ ఆడిన వారిలో సంపన్నుల పిల్లలే ఉన్నట్టు విచారణలో వెలుగు చూసింది. తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన మదన్ కుమార్ మణిక్కం అలియాస్ మదన్.. మదన్, టాక్సిక్ మదన్ 18+, పబ్జీ మదన్ గర్ల్ ఫ్యాన్ అనే యూట్యూబ్ చానల్ను నడుపుతున్నాడు. ఇందులో గేమింగ్ ట్రిక్స్కు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేసేవాడు. నిషేధిత పబ్జీ గేమ్ గురించి వీడియోలు చేశాడు. ఆ తర్వాత దానిని అశ్లీల పదజాలంతో కూడిన వీడియోలు చేయడానికి ఉపయోగించాడు. భారత్లో బ్యాన్ చేసిన పబ్జీ గేమ్ ఆడుతూ ఇటీవల బూతులతో మదన్ లైవ్ స్ట్రీమింగ్ చేశాడు. ఈ వీడియోలో మహిళలను అవమానిస్తూ, దూషిస్తూ అతడు చేసిన వ్యాఖ్యలపై వివాదం చేలరేగింది. దీంతో ఛానల్ను బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో చెన్నై వాసి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వీరిని అరెస్టు చేశారు. ముందస్తు బెయిల్ కోసం మదన్ కోర్టును ఆశ్రయించాడు. జడ్జి దండపాణి మాట్లాడుతూ.. చానల్ వేదికగా మదన్ మహిళలను అసభ్యపద జాలంలో దూషించిన ఆడియోను విన్న తర్వాత బెయిల్ కోసం వాదించండి అంటూ మదన్ న్యాయవాదికి హితవు పలికారు. మదన్ వాయిస్ రికార్డులు విన్న తర్వాత మద్రాస్ హైకోర్టు షాక్కు గురయ్యింది. జూన్ 17న బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. మరోవైపు మదన్ అశ్లీల పదజాలంతో కూడిన గేమింగ్ వీడియోస్ ద్వారా అతను నెలకు రూ. 3 లక్షలకు పైగా సంపాదించేవాడని పోలీసులు తెలిపారు. మదన్ వద్ద మూడు లగ్జరీ కార్లు ఉన్నాయని పేర్కొన్నారు. చదవండి: లైవ్లో మదనుడి బూతులు, రాసలీలల స్క్రీన్ షాట్స్ -
చిన్నారికి అశ్లీల వీడియో చూపి..
పూణే : పాఠశాల విద్యార్థికి అశ్లీల వీడియోను చూపిన ఓ స్కూల్ ప్రిన్సిపాల్పై కేసు నమోదు చేసినట్టు పూణే పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన గురించి తెలిసినప్పటికీ మౌనంగా ఉండాలని బాధితుడికి సూచించిన స్కూల్ మహిళా కౌన్సెలర్పైనా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. 14 సంవత్సరాల పాఠశాల విద్యార్థికి ప్రిన్సిపల్ అశ్లీల వీడియోను చూపుతూ లైంగికంగా వేధించాడని, దీనిపై స్కూల్కు చెందిన మహిళా కౌన్సెలర్కు బాలుడు ఫిర్యాదు చేశాడని అధికారులు తెలిపారు. అయితే ప్రిన్సిపాల్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తే తన ఉద్యోగం పోతుందనే భయంతో ఆమె బాధిత బాలుడిని ఈ ఘటనపై ఎక్కడా నోరువిప్పరాదని కోరారని తెలిసిందన్నారు. మరోవైపు బాధితుడి కుటుంబ సభ్యులు సైతం తమ కుమారుడి చదువు దెబ్బతింటుందనే భయంతో మౌనంగా ఉన్నారని, ఘటనపై తమకు సమచారం అందడంతో తాము కలుగచేసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు.స్కూల్ ప్రిన్సిపాల్, కౌన్సెలర్లపై పోక్సో చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు. -
అదిరిపోయే ట్విస్ట్: రాసలీలలపై మరో సాక్ష్యం!
ప్లేబాయ్ మాజీ మోడల్ కరెన్ మెక్డౌగల్(46).. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనతో రాసలీలలు నడిపారని సంచలన ఆరోపణలు చేసిన విషయం విదితమే. ట్రంప్ తనతో లైంగిక సంబంధం కొనసాగించినట్లు ఆమె ఆరోపించటమే కాదు.. అందుకు ఆధారాలు ఉన్నాయంటూ పేర్కొని కలకలమే రేపారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించిన ఆడియో టేప్ ఒకటి ఇప్పుడు బయటకు రావటం చర్చనీయాంశంగా మారింది. వాషింగ్టన్: ట్రంప్.. తన మాజీ అటార్నీ మైకేల్ కోహెన్తో జరిపిన సంభాషణ ఆడియో క్లిప్ దర్యాప్తు అధికారుల చేతికి చిక్కినట్లు సమాచారం. ఈ మేరకు ఓ ప్రముఖ పత్రిక కథనం ప్రచురించింది. కరెన్ నోరు మూయించేందుకు ఆమెతో తప్పనిసరిగా డీల్ కుదుర్చుకోవాలని కోహెన్కు ట్రంప్ సూచించినట్లు ఆ కథనం పేర్కొంది. ‘ఈ వ్యవహారం ఓ కొలిక్కి రావాలన్నా.. కరెన్ను కట్టడి చేయాలన్నా ఎంతో కొంత చెల్లించి ఆమె నోరు మూయించండి’.. అని ట్రంప్ సూచించగా.. ‘వ్యవహారం ఇక్కడే తేల్చేద్దాం’ అని కోహెన్ బదులిచ్చినట్లు క్లిప్లో ఉన్నట్లు సదరు కథనం సారాంశం. ట్రంప్ టవర్లోనే ఈ సంభాషణ జరగ్గా.. 90 సెకన్ల ఆ సంభాషణను కోహెన్ ముందు జాగ్రత్తగా రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కోహెన్పై ఎన్నికల అవినీతి, అక్రమాస్థుల కేసులు నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫెడరల్ ఏజెంట్లు కోహెన్ కార్యాలయాల నుంచి ఆ టేపులను స్వాధీనం చేసుకున్నట్లు ఆ కథనం వివరించింది. నిజమే కానీ... ఇక ఈ వ్యవహారంపై అధ్యక్షుడు ట్రంప్ వ్యక్తిగత అటార్నీ రూడీ గిలియానీ స్పందించారు. ఆ సంభాషణ నిజమే అయినప్పటికీ.. ఆమెతో ఎలాంటి ఒప్పందం జరగలేదని రూడీ వెల్లడించారు. ఈ వ్యవహారంలో ప్రెసిడెంట్ ట్రంప్కు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఎదురుకాబోవని రూడీ చెబుతున్నారు. ఇదిలా ఉంటే 2006లో ట్రంప్ తనతో అఫైర్ కొనసాగించారని.. ఆదే సమయంలో ట్రంప్ భార్య మెలానియా కొడుక్కి జన్మనిచ్చిందని మెక్డౌగల్ ఆరోపణలు చేశారు.. తొమ్మిది నెలలపాటు వారి సంబంధం కొనసాగిందన్న ఆమె.. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆ విషయాలను బయటకు పొక్కనీయకుండా ట్రంప్ డబ్బుతో ఒప్పందం చేసుకున్నాడంటూ ఆమె పేర్కొన్నారు. -
పోర్న్ వీడియో చూసి ఐదుగురు బాలురు..
డెహ్రడూన్ : ఉత్తరాఖండ్లో దారుణం చోటు చేసుకుంది. పోర్న్ వీడియోలు చూసి 9 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న ఐదుగురు బాలురు 8 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. మొబైల్ ఫోన్లో రెండు రోజులపాటు పోర్న్ వీడియో చూసిన బాలురు ఆ తర్వాత చిన్నారిని ఓ ఇంట్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. డెహ్రాడూన్లోని సాహస్పూర్లో గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాహస్పూర్ చెందిన ఐదుగురు బాలురు, అక్కడే ఉన్న బాలికను ఆడుకుందామని నమ్మించి ఓ స్నేహితుడి ఇంట్లోకి తీసుకెళ్లి ఈ దుర్మార్గానికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు రెండు రోజుల ముందు ఫోన్లో పోర్న్ వీడియోలు చూసినట్లు నిందితుల్లో ఒకడైన బాలుడు తెలిపారన్నారు. అనంతరం బాలికపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు విచారణలో తేలిందన్నారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి బాల్య గృహంకు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
బస్సుపై పోర్న్ స్టార్స్ ఫొటోలు.. ఫుల్ గిరాకీ!
త్రివేండ్రం: కస్టమర్స్ను ఆకర్షించడానికి వచ్చిన ఎలాంటి అవకాశాన్ని వదులుకోవట్లేదు వ్యాపారస్థులు. ఇటీవల రూపాయి పతనాన్ని కూడా తమ బ్రాండ్ ప్రచారానికి ఉపయోగించుకుంది డ్యూరెక్స్ ఇండియా కండోమ్ కంపెనీ. ఈ యాడ్ సోషల్ మీడియాలో తెగవైరల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ తరహాలోనే కేరళకు చెందిన ఓ ట్రావెల్ కంపెనీ వినూత్నంగా ఆలోచించి కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఏకంగా బస్సుపై పోర్న్స్టార్ల చిత్రాలను పెట్టేసింది. త్రివేండ్రంకు చెందిన చీకూస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ కంపెనీ.. సంస్థకు చెందిన అన్ని బస్సులపైనా సన్నీ లియోన్, మియా ఖలీఫా, కీరన్ లీ వంటి పోర్న్స్టార్ల ఫొటోలను అతికించింది. అంతే, ఒక్కసారిగా వారి బస్సులకు డిమాండ్ పెరిగిపోయింది. పోర్న్ స్టార్ల ఫొటోలతో అందంగా ముస్తాబై రోడ్డుపై వెళ్తున్న బస్సులను చూసేందుకు కూడా జనాలు ఎగబడుతున్నారట. కేరళకే చెందిన ఓ వ్యక్తి ఈ బస్సుల ఫొటోలు తీసి ‘కేరళలోని బస్సులు.. సీరియస్గా తీసుకోవద్దు’ అని ట్విటర్లో పోస్టు చేయడంతో వైరల్ అయ్యాయి. అయితే ఈ పోస్ట్కు పోర్న్ స్టార్ కీరన్ లీ స్పందిస్తూ ‘ఆకట్టుకునేలా’ ఉందనడం ఇక్కడ విశేషం. Impressive — Keiran Lee (@KeiranLee) 30 June 2018 చదవండి: రూపాయి పతనం.. కండోమ్ యాడ్ వైరల్ -
పోర్న్ వీడియోలు.. చెల్లెలిపైకి ఉసిగొల్పాయి
సాక్షి, నర్సీపట్నం : పోర్న్ వీడియోల ప్రభావం ఓ బాలుడిని నిందితుడిగా మార్చాయి. అతనికి వరుసకు సోదరి అయిన బాలికపై లైంగికదాడి చేసేందుకు పురిగొల్పాయి, ఆపై హత్యాయత్నం కూడా చేశాడు. దీంతో ఆ బాలిక ప్రమాదకర పరిస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కోటవురట్ల మండలం బాపిరాజు కొత్తపల్లి(బీకే పల్లి) గ్రామంలో గత ఆదివారం ఈ సంఘటన జరిగిన విషయం తెలిసిందే. ఆ కేసుకు సంబంధించి నిందితుడైన బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని శనివారం విశాఖపట్నం జువైనల్ హోమ్కు తరలించారు. ఈ సందర్భంగా నర్సీపట్నంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. పోర్న్ వీడియోల ప్రభావంతో సోదరిపైనే అత్యాచారానికి తెగబడ్డాడని చెప్పారు. బాధితురాలు, నిందితుడిది ఒకే ఇంటి పేరు. పక్కపక్కనే నివాసం ఉంటున్నారు. నిందితుడు ఇటీవల పదో తరగతి పాస్ అయ్యాడు, బాధితురాలు ఏడు నుంచి 8వ తరగతిలోకి వస్తోంది. పక్కపక్క ఇళ్లు కావడంతో ఎప్పుడు సరదాగా ఆడుకుంటారు. ఎప్పుడూ మాదిరిగానే 10వ తేదీన ఐదుగురు పిల్లలు ఆడుకున్నారు. వర్షం వస్తుండడంతో ముగ్గురు పిల్లలు ఇంటికి వెళ్లిపోయారు. తమ ఇంటి నిర్మాణానికి తీసుకువచ్చిన సిమెంట్ బస్తాలు వర్షానికి తడవకుండా ఉండేందుకు కవర్ కప్పేందుకు బాధితురాలు వెళ్లింది. ఇదే అదునుగా భావించిన నిందితుడు పాకలో ప్రవేశించి వెనుక నుంచి ఒక్కసారిగా బాలికను పట్టుకున్నాడు. భయాందోళనకు గురైన ఆ బాలిక పెద్దగా కేకలు పెట్టింది. నలుగురు వస్తే పరువుపోతుందని భావించిన నిందితుడు బాలిక మెడలో ఉన్న చున్నీతో పాక రాటకు గట్టిగా బిగించి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాలిక స్పృహతప్పడంతో, పాకలో సిమెంట్ బస్తాలు అమ్మాయిపై పడినట్టు సీన్ క్రియేట్ చేశాడు. పరుగు పరుగున ఇంటికి వెళ్లి చెల్లెలు సిమెంట్ బస్తా కిందపడి ఉందని కుటుంబ సభ్యులతో చెప్పాడు. తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న బాలికను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు విచారణ చేపట్టగా నిందితుడు ఆరోజు నుంచి ఊరిలో కనిపించలేదు. అతనిని పట్టుకుని విచారించగా వీడియోల ప్రభావంతో ఎవరైనా అమ్మాయితో అలా ప్రవర్తించాలని అనిపించేదని, కళ్లెదురుగా సోదరి కనిపించడంతో అలా ప్రవర్తించానని పోలీసుల ముందు అంగీకరించాడు. దీంతో కేసు నమోదు చేసి, మైనర్ కావడంతో జువైనల్ హోమ్కు తరలించినట్టు సీఐ రేవతమ్మ తెలిపారు. ఈ సమావేశంలో కోటవురట్ల ఎస్ఐ మధుసుధన్రావు పాల్గొన్నారు. -
మీ పిల్లలు స్మార్ట్ఫోన్ వినియోగిస్తున్నారా?
మీ పిల్లలు కౌమార దశలో ఉన్నారా? స్మార్ట్ఫోన్ వినియోగిస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాలి. కొందరు యుక్త వయసుకు వచ్చిన విద్యార్థులు స్మార్ట్ఫోన్లలోని ఇంటర్నెట్, యూట్యూబ్ ద్వారా అశ్లీల చిత్రాలు చూస్తున్నట్లు మానసిక నిపుణుల కౌన్సెలింగ్లో తేటతెల్లమైంది. వీరే అధికంగా కళాశాలల్లో ఈవ్టీజర్లుగా మారుతున్నారని తెలిసింది. వీరిపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల పర్యవేక్షణ పెంచకపోతే చెడుదారి పట్టే అవకాశం ఉందని సూచిస్తున్నారు. కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లాలో 445 ఉన్నత పాఠశాలల్లో 60 వేల మంది పదోతరగతి, 108 ప్రభుత్వ/ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో 45 వేల మంది ఇంటర్, 180కిపైగా ప్రభుత్వ/ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో మూడు సంవత్సరాల్లో కలిపి లక్షకి మందిపైగా డిగ్రీ విద్యను అభ్యసిస్తున్నారు. వీరిలో స్మార్ట్ ఫోన్ ఉన్న వారే అధికం. పదో తరగతి, ఇంటర్ విద్యార్థులు మాత్రం వీటికి కొంచెం దూరంగా ఉన్నా తల్లిదండ్రులు, అన్మదమ్ములు, అక్కాచెల్లెలు, ఇతర స్నేహితుల ద్వారా వీక్షణలో ఉంటారు. ఫేస్బుక్, యూట్యూబ్లలో కనిపించే కోన్ని అశ్లీల దృశ్యాలు, చిత్రాలు పదో తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ చదువుకుంటున్న విద్యార్థుల భావోద్వేగాలపై ప్రభావం చూపుతున్నాయి. చదువుపై ధ్యాస ఉన్నా ఎప్పుడు సమయం లభిస్తే అప్పుడు ఫోన్లలో వీక్షిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్కు చెందిన మానసిక నిపుణుల బృందాలు ఈవ్టీజింగ్కు పాల్పడుతున్న పలువురు విద్యార్థులను వ్యక్తిగతంగా, బృందాలుగా విచారించారు. పదే పదే అశ్లీల దృశ్యాలు చూడడంతో ఈవ్టీజింగ్కు పాల్పడాలని అనిపిస్తున్నట్లు వారు చెప్పారు. మరోవైపు తాము చూసిన వీడియోలు తల్లిదండ్రులుగాని, ఇతరులుకాని చూడకుండా ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తున్నట్లు వెల్లడించారు. అనుబంధం తగ్గి.. యుక్త వయసుకు వచ్చిన పిల్లలు, వారి తల్లిదండ్రుల మధ్య అనుబంధం తగ్గిపోతుందని మానసిక నిపుణులు విశ్లేషించారు. ఉదయం ఏడు నుంచి రాత్రి 8 గంటల వరకు ఇంటి ముఖం చూడకపోవడం, దీర్ఘకాలం హాస్టళ్లలో ఉండడంతో తల్లిదండ్రులతో అనుబంధం తగ్గుతోందని విద్యార్థులు పేర్కొంటున్నారు. తమ తల్లిదండ్రులు కేవలం చదువుకోవడానికి మాత్రమే డబ్బులు ఇస్తారని, తాము ఏమి చుదువుకుంటున్నామో, ఏమి చేస్తున్నామో చూడడం లేదని కొందరు విద్యార్థులు పేర్కొంటున్నారు. ఈవ్టీజింగ్ అంటే తమకు తెలియదని, సహ విద్యార్థుల సందడిలో తోటి విద్యార్థినులను ఏడిపించడం బాధగా ఉంటుందని చెబుతున్నారు. తల్లిదండ్రులు చేయాల్సిన పని.. ♦ స్నేహితులతో చదువుకుంటున్నామంటూ గది తలుపులు వేసుకొని లోపల ఉంటున్న పిల్లల వద్దకు అప్పుడప్పుడూ తల్లిదండ్రులు వెళ్లి వారేం చేస్తున్నారో గమనించాలి. ♦ కొందరు ఇంట్లో డబ్బు తీసుకొని తమతోపాటు చదువుకుంటున్న అమ్మాయిలతో కలసి విందుల్లో పాల్గొంటున్నారు. వీరు పుస్తకాలు, ప్రాజెక్టుల కోసమే నిజంగా ఖర్చు చేస్తున్నారా అని పరిశీలించారు. క్రీడలు ఆడించాలి వేధింపుల పాల్పడుతున్న విద్యార్థులు, యువకులను క్రీడల్లో నిమగ్నం చేయాలి. 90 శాతం మంది మానసికోల్లాసం లేకపోవడం పోవడంతోనే చెడు వ్యసనాలకు అలవాటు పడతారు. ఇలాంటి వ్యసనాలను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు గుర్తించి సకాలంలో క్రీడలు.. వారికిష్టమైన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేలా చేస్తే మంచిది. – శిరిగిరెడ్డి జయారెడ్డి, మానసిక వైద్య నిపుణుడు -
దక్షిణ కొరియాలో రహస్య లైంగిక దోపిడి
ఈ నినాదం ఇప్పుడు దక్షిణ కొరియాను ఊపేస్తుంది. దాదాపు 20 వేల మంది మహిళలు రోడ్లపైకి వచ్చి దేశంలో మహిళల పట్ల జరుగుతున్న ‘రహస్య లైంగిక దోపిడి’కి వ్యతిరేకంగా నినాదించారు. ప్రస్తుతం కొరియా దేశాల వైపే ప్రపంచం మొత్తం చూస్తోంది. దానికి కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ భేటీ కాగా మరొకటి దక్షిణ కొరియాలో రహస్య లైంగిక దోపిడీకి వ్యతిరేకంగా వేల సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి రావడం. వివరాలు.. 2010 నుంచి దక్షిణ కొరియాను పోర్న్ భూతం పట్టిపిడిస్తుంది. రహస్య కెమెరాలలో నగ్నంగా చిత్రికరించబడి సామాజిక మాధ్యమాల్లోకి ఎక్కినవారు కోకొల్లలు. బస్సుల్లో, బస్ స్టాపుల్లో, పబ్లిక్ టాయిలెట్లలో ఎక్కడపడితే అక్కడ రహస్య కెమెరాలు పెట్టి మహిళల జీవితాలను ఆన్లైన్ పాలు చేస్తున్నారు. ఈ రహస్య పోర్న్ భూతానికి బలైంది కేవలం మహిళలే కాదు, ఈ జాబితాలో మగవారు కూడా ఉండటం గమనార్హం. గత నెల ఓ ప్రముఖ యూనివర్సిటీలో 25 ఏళ్ల యువకుడి నగ్న ఫొటోలను రహస్యంగా చిత్రీకరించిన యువతి వాటిని సామాజిక మాధ్యమాల్లో, పోర్న్ సైట్లలో పెట్టింది. ఆ యువకుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసినా పూర్తి స్థాయి దర్యాప్తును నిర్లక్ష్యం చేస్తున్నారు. దాంతో దేశంలో పెరిగిపోతున్న ‘స్పై కెమెరా పోర్న్’ను ప్రభుత్వం పట్టించుకోట్లేదని ప్రజలు ఉద్యమాన్ని లేవనెత్తారు. ఈ భారీ ర్యాలీ నిర్వహించిన సంస్థ ‘కరేజ్ టూ బీ అన్కంఫర్టబుల్’ గతంలో కూడా ఇలాంటి ర్యాలీని చేపట్టింది. ఈ రహస్య పోర్న్ను దక్షిణ కొరియాలో ‘మోల్కా’ గా పేర్కొంటారు. దాదాపు 6000 మందికి పైగా ఈ మోల్కా కేసులలో అరెస్ట్ అయ్యారు. ఇందులో మగవారితో పాటు ఆడవారు కూడా ఉన్నారు. ఈ రహస్య పోర్న్ వీడియోల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం ఈ ఆధునిక టెక్నాలజీనే అని నిపుణుల అభిప్రాయపడుతున్నారు. -
నీలి చిత్రాలే.. బాలుడిని ప్రేరేపించాయ్!
వజ్రపుకొత్తూరు : నీలి చిత్రాలే బాలుడిని లైంగికదాడి వైపు నడిపించాయి. సమాజం సిగ్గుపడేలా జరిగిన ఈ సంఘటన వెనుక నీలిచిత్రాల కథ ఉందని తెలియగానే పోలీసులు అవాక్కయ్యారు. లోతుగా విచారణ చేపట్టి నిజాలు నిగ్గు తేల్చారు. వజ్రపుకొత్తూరు మండలంలో బెండి గ్రామంలో రెండేళ్ల బాలికపై 13 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడిన కేసులో వజ్రపుకొత్తూరు పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. పలాసలో మొబైల్ షాపు నిర్వహకుడు సాయి ప్రకాష్, బెండి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి కె.మల్లేసును వజ్రపుకొత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకుని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. నీలి చిత్రాలను బాలుడికి చూపించడం వల్లే అత్యాచారం జరిగినట్టు పోలీసులు నిగ్గు తేల్చారు. వజ్రపుకొత్తూరు ఎస్ఐ కేవీ సురేష్ చెప్పిన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గొర్రెల కాపరి మల్లేసు తన మొబైల్లో ఉన్న అశ్లీల చిత్రాలను బాలుడుకు ప్రతి రోజూ చూపించడంతో ఆ బాలుడు అశీల చిత్రాల్లో ఉన్న విధంగా తాను కూడా ఎవరికైనా అలా చేయాలని భావించుకుని చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టినట్టు విచారణలో తేలిందని చెప్పారు. గొర్రెల కాపరి సెల్ ఫోన్లోకి నీలి చిత్రాలు అప్లోడ్ చేసి, బాలుడుని నీలి చిత్రాల వైపు మళ్లించినందుకు మొబైల్ షాపు నిర్వహకుడు సాయి ప్రకాష్ను సైతం విచారించామని, విషయాలు రుజువు కావడంతో ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్కు పంపించామని ఎస్ఐ తెలిపారు. ఇదే విషయాన్ని కాశీబుగ్గ పోలీసు స్టేషన్లో డీఎస్పీ బర్ల ప్రసాదరావు తెలిపారు. బాలుడితో పాటు గొర్రెల కాపరి, సెల్ షాపు యజమానిని అరెస్టు చేసి పాతపట్నం సబ్ జైలుకు తరలించామన్నారు. -
అశ్లీల చిత్రాలతోనే మహిళలపై దాడులు
ఖమ్మంమయూరిసెంటర్ : అశ్లీల చిత్రాలు, అశ్లీల సాహిత్యం, మద్యం వల్లనే మహిళలు, యువతుల పై దాడులు జరుగుతన్నాయని, యువత పెడదారి పడుతున్నారని ప్రగతి శీల మహిళా సంఘం(పీఓడబ్ల్యూ) జిల్లా కార్యదర్శి సీహెచ్ శిరోమణి ఆరోపించారు. ఆదివారం స్థానిక రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో సంఘం జిల్లా అధ్యక్షురాలు లలిత అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శిరోమణి మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో పసిమొగ్గలపై అత్యాచారాలు జరిపి హత్యగా చిత్రీకరించడం పెరిగిపోయిందన్నారు. కతువా, ఉన్నావ్లలో బాలికలపై జరిగిన దారుణాలే ఇందుకు నిదర్శనమన్నారు. ఉన్నావ్లో బీజేపీ ఎమ్మెల్యే బాలికపై అత్యాచారం చేశారని, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే మహిళలు, యువతులు, బాలికలపై అత్యాచార దాడులు పెరిగాయని ఆరోపించారు. బాలికలపై అత్యాచారాలు చేస్తే ఉరిశిక్ష వేస్తే నేరాలు ఆగవని, శిక్షను అమలు చేయడంతోపాటు సమాజంలో యువతను పెడదారి పట్టిస్తున్న అశ్లీల చిత్రాలను నిలిపివేయాలని పేర్కొన్నారు. జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం జిల్లా సహాయ కార్యదర్శి టి.ఝాన్సీ, శిరీష, స్వరూప, సరోజిని, కోటమ్మ, వెంకటనర్సమ్మ తదితరులు పాల్గొన్నారు. -
వాట్సప్ గ్రూప్లో లెక్చరర్ అశ్లీల పోస్టులు
భాగ్యనగర్కాలనీ: బ్రిగ్గింగ్ టు గెదర్ వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూపులో చిన్నారుల పట్ల అసభ్యకరంగా పోస్ట్లు పెడుతున్న ఓ వ్యక్తిని గురువారం కూకట్పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన కుషాల్ అలియాస్ పవర్ నిజాంపేటలోని ఓ ప్రైవేట్ కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తున్నాడు. అతను క్రియేట్ చేసిన గ్రూపులో చిన్నారులను అశ్లీల పదజాలంతో పోస్టులు పెడుతున్నాడని బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్చుతరావుకు సమాచారం అందింది. దీంతో ఆయన వెంటనే కుషాల్పై కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా పోస్ట్లు పెట్టినట్లు లె లియటంతో కుషాల్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
మానవత్వానికే మచ్చలాంటి ఘటన..
అహ్మదాబాద్ : మానవత్వానికే మచ్చలాంటి ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. అశ్లీలతకు అలవాటు పడిపోయిన ఓ యువకుడు కన్నతల్లినే చెరపట్టాడు. దిగ్భ్రాంతికి గురి చేసే అ ఘటన గుజరాత్లోని బనసకాంత జిల్లా పలన్పూర్ నగరంలో చోటు చేసుకుంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. పఠాన్ టౌన్లో రాకేశ్(22) కుటుంబం నివసిస్తోంది. రాకేశ్ తండ్రి తాపీ మేస్త్రీ. పనుల నిమిత్తం వేర్వేరు ప్రాంతాలకు తిరుగుతుంటాడు. సోదరుడు అహ్మదాబాద్లో స్థిరపడగా కాగా, రాకేశ్.. తన తల్లి, సోదరి(20)లతో స్థానికంగా జల్ చౌక్లో ఉంటున్నాడు. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా రాకేశ్ పోర్న్కు బానిసయ్యాడు. గత గురువారం రాత్రి మంచి నీళ్ల వంకతో తల్లి గదిలోకి వెళ్లిన యువకుడు.. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఆమె అరుస్తూ అతన్ని ప్రతిఘటించింది. అయితే వారిద్దరి మధ్య గతంలో తరచూ గొడవలు చోటు చేసుకోవటంతో.. కూతురు, చుట్టు పక్కల వాళ్లు ఆ అరుపులను పెద్దగా పట్టించుకోలేదు. చివరకు ఈ దారుణాన్ని భర్తకు వివరించిన మహిళ.. కుటుంబ సభ్యుల సాయంతో పోలీసులను ఆశ్రయించింది. ‘ రాకేశ్ ఒక్కోసారి తమ ముందే బూతు వీడియోలు చూసేవాడని.. కోరిక తీర్చమంటూ వేధించేవాడని’ ఆ తల్లికూతుళ్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం నిందితుడిని అరెస్ట్ చేసి.. అతని ఫోన్, ల్యాప్ ట్యాప్ను స్వాధీనం చేసుకున్నారు. దారుణానికి తెగబడే ముందు వరకు యువకుడు అశ్లీల వీడియోలు చూసినట్లు విచారణలో తేలింది. ఐపీసీ సెక్షన్లు 376, 507 ప్రకారం రాకేశ్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టిన పఠాన్ టౌన్ పోలీసులు -
అందుకు సమయం లేదంటున్న నటి
ముంబై : ‘బిగ్ బాస్ 11’ విజేత శిల్పా షిండే ఇన్స్టాగ్రామ్ వేదికగా తనతో విరోధం ఉన్న హీనా ఖాన్కు అలానే ఆమె ప్రియుడైన రాకీ జైస్వాల్కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ భామ తన ఫొటోతో పాటు తనను ద్వేషించేవారిని ఉద్దేశించి.. ‘నన్ను ద్వేషించేవారిని తిరిగి ద్వేషించేంత సమయం నాకు లేదు, నన్ను ప్రేమించేవారిని ప్రేమించే పనిలో మునిగిపోయాను’ అంటూ ఒక సందేశాన్ని కూడా పోస్ట్ చేశారు. అసలేం జరిగిందంటే.. కొన్ని నెలల కిందట ఎవరో సోషల్ మీడియాలో ఒక పోర్న్ వీడియో క్లిప్ను షేర్ చేశారు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే ఆ వీడియోలో ఉన్న యువతికి, శిల్పకు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. దాంతో అందరూ ఆ వీడియోలో ఉన్న యువతిని శిల్పగా భావించి ఆమెను చాలా అవమానించారు. ఈ విషయం గురించి శిల్ప బిగ్బాస్ 11 లో ఉన్నప్పుడు కూడా చర్చించారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని కూడా ఆమె స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏర్పడిన గందరగోళాన్ని తొలగించడానికి శిల్ప ఆ వీడియోను తన ట్విటర్లో పోస్టు చేశారు. కానీ ఈ విషయంలో ఆమె విమర్శల పాలయ్యారు. ఇది జరిగి చాలా కాలం అవుతుంది. కానీ ప్రస్తుత వివాదానికి కారణం బిగ్ బాస్ 11 సభ్యుడైన రికీ ఇప్పుడు ఈ విషయాన్ని తన ట్విటర్లో ప్రస్తావిస్తూ శిల్పను మరోసారి విమర్శించాడు. వీడియోలో ఉన్న స్త్రీ అనుమతి లేకుండా నువ్వు వీడియోను ఎలా పోస్టు చేస్తావ్, ఒక సెలబ్రిటీవి అయినా.. ఇంతా బాధ్యతారహితంగా ఎలా ప్రవర్తిస్తావ్ అంటూ రికీ ప్రశ్నించారు. అంతేకాక ఆ వీడియోలో ఉన్నది నీవు కానప్పుడు న్యాయపరంగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయాల్సింది తప్ప ఇలా సోషల్ మీడియాలో పోర్న్ను ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదని శిల్పను విమర్శించారు. ఈ సందర్భంగా శిల్ప తనను విమర్శిస్తున్న వారికి చాలా గట్టి సమాధానమే చెప్పింది. తాను చేసిని పనిని విమర్శిస్తున్న వారు, మీడియాలో ఇలాంటి వీడియోలు వైరల్ అవుతున్నప్పుడు ఎక్కడికెళ్లారని ప్రశ్నిస్తూ చురకలు అంటించారు. -
పర్సనల్ కంటే పోర్న్ చాలా ముఖ్యం...
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోయిన తరుణంలో.. ఓ సర్వే ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు చాలా మట్టుకు స్టోరేజీ సమస్యతో సతమతమవుతున్నారంట. అలాంటి తరుణంలో ఏం చేయాలో తెలీక తమ వ్యక్తిగత ఫోటోలను.. వీడియోలను ఫోన్ నుంచి తొలగించేస్తున్నారు. అయితే ఈ క్రమంలో వారు అశ్లీల డేటా జోలికి వెళ్లకపోవటం ఇక్కడ విశేషం. ప్రముఖ కంపెనీ సాన్డిస్క్ భారత దేశంలోని పలు ప్రధాన నగరాల్లో మొత్తం లక్ష మందిపై ఈ సర్వేను చేపట్టింది. ఇందులో 29 శాతం స్మార్ట్ ఫోన్ వినియోగదారులు వారానికొకసారి.. 62 శాతం మూడు నెలలకొకసారిగా తమ ఫోన్లోని మెమొరీని ఫ్రీ చేస్తున్నారు. సర్వేలో పాల్గొన్న మొత్తంలో 65 శాతం మంది మాత్రం అందుకోసం తమ వ్యక్తిగత ఫోటోలను.. వీడియోలను తొలగించేస్తున్నట్లు వెల్లడించారు. వాటిని తొలగించాక చాలా బాధపడుతున్నట్లు వాళ్లు చెబుతున్నారు. అయితే తమ ఫోన్లలోని పోర్న్.. అసభ్య ఫోటోలను జోలికి మాత్రం వాళ్లు వెళ్లట్లేదంట. వాటికి బదులు.. తమ వ్యక్తిగత సమాచారాన్నే త్యాగం చేసేందుకు మొక్కు చూపుతున్నారని సర్వేలో తేలింది. అయితే డేటాను తొలగించుకునే బదులు వాటిని స్టోర్ చేసుకునే మార్గాలు ఉన్నాయి కదా అని శాన్డిస్క్ డైరెక్టర్ ఖలీద్ వానీ వినియోగదారులకు సూచిస్తున్నారు. ‘ఆ సమయంలో కంగారుపడి మెమొరీని తొలగించేస్తున్నారే తప్ప.. వాటిని మరో డివైస్లోకి బదిలీ చేయాలన్న ఆలోచన వారికి తట్టడం లేదని’ ఆయన అంటున్నారు. ఇక సర్వేలో పాల్గొన్న వాళ్లలో 23-40 ఏళ్ల లోపు వాళ్లే ఎక్కువగా ఉండగా.. పోర్న్ ప్రస్తావన తెచ్చిన వాళ్లు 60 శాతం ఉండటం విశేషం. -
21 ఏళ్లకే ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా
... అంటూ భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు సన్నీ లియోన్. ‘కరణ్ జీత్ కౌర్– ది అన్ టోల్డ్ స్టోరీ’ పేరుతో సన్నీ లియోన్ లైఫ్ స్టోరీ వెబ్ సిరీస్గా తెరకెక్కుతోంది. ఈ సందర్భంగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకున్నారు. శృంగార తారగా పేరొందిన మీరు తొలిసారి భారత్కు వచ్చినప్పుడు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి కదా? అనే ప్రశ్నకు ఆమె బదులిస్తూ– ‘‘నిజానికి ఇక్కడికి రాకముందే 21 ఏళ్ల వయసులోనే నేను ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నా. అప్పట్లో నన్ను ద్వేషిస్తూ ఎన్నో మెయిల్స్ పంపేవారు. లోలోన ఎంతో కుంగిపోయిన నేను నా ఫ్యామిలీ సపోర్ట్తో ధైర్యంగా నిలబడగలిగా. నేను పడిన బాధలు నా పిల్లలు పడకూడదు. నేను ఎదుర్కొన్న అవమానాలు వాళ్లు ఎదుర్కోకూడదని కోరుకుంటున్నా’ అని చెబుతూ ఉద్వేగానికి గురయ్యారు. ఓ మధ్యతరగతి సిక్కు కుటుంబానికి చెందిన కరణ్జీత్ కౌర్ పోర్న్స్టార్ సన్నీ లియోన్గా ఎలా మారింది? ఇప్పుడున్న స్థాయికి ఎలా చేరింది? అనే విషయాలను ‘కరణ్ జీత్ కౌర్– ది అన్టోల్డ్ స్టోరీ’లో చూడొచ్చని పేర్కొన్నారు సన్నీ లియోన్. -
టీవీలో ఆమె రచ్చ.. 1600 కి.మీ దూరంలో ట్రంప్
న్యూయార్క్ : తనపై ఆరోపణలు వచ్చిన కీలక సమయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైట్హౌస్లో లేకుండా పోయారు. తనకు ట్రంప్కు శారీరక సంబంధం ఉందని చెప్పడమే కాకుండా.. ఆ విషయం బయటకు చెబితే ట్రంప్ తనను చంపేస్తానని బెదిరించారంటూ పోర్న్స్టార్ స్టామీ డానియెల్ చెప్పే సందర్భంలో ఆ లైవ్ చూడకుండా మిస్సయ్యారు. దాదాపు 60 నిమిషాలు ప్రత్యక్ష ప్రసారం అయిన ఆ ఇంటర్వ్యూను ట్రంప్గానీ, ఆయన భార్య మిలానియా ట్రంప్గానీ చూడలేదని, ఆ సమయంలో వారు వెయ్యి మైళ్ల (1609.34 కిలోమీటర్ల) దూరంలో ఉన్నారని శ్వేతసౌదం ప్రకటించింది. ప్రస్తుతం ఫ్లోరిడాలోని పామ్ బీచ్లోగల మార్ ఏలాగో ఎస్టేట్లో ట్రంప్ గత వారం రోజులుగా సేద తీరుతున్నారని, వేసవి విడిదిలో భాగంగా అక్కడికి వెళ్లినట్లు వెల్లడించింది. మిలానియా ట్రంప్ కూడా కూడా శుక్రవారం ఫ్లోరిడా వెళ్లారని, ఆమె కూడా అక్కడే ఉన్నారని, ప్రస్తుతం వారు వచ్చే సమయానికి సంబంధించిన షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదని తెలిపింది. స్టామీ ఇంటర్వ్యూ జరిగిన చోటుకు ప్రస్తుతం ట్రంప్ వాళ్లు ఉన్న ప్రదేశానికి సరిగ్గా 1600 కిలోమీటర్ల పైనే ఉంటుందట. సేద తీరే సమయం అయినందున ఎలాంటి అంశాలు వారి ఏకాంతానికి భంగం కలిగించకుండా ఉండే ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. డోనాల్డ్ ట్రంప్కు తనకు శారీరక సంబంధం ఉందని, అది బయటపెట్టొద్దని నన్ను బెదిరించారని, చంపుతామన్నారని పోర్న్స్టార్ స్టామీ 60 నిమిషాలపాటు ఆదివారం ఓ చానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే. -
పోర్న్స్టార్ను చంపేస్తానన్న ట్రంప్
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు ఇంటి పోరుకంటే వీధిపోరు ఎక్కువవుతోంది. ఆయనతో తమకు శారీరక సంబంధం ఉందంటూ ఆరోపిస్తున్న మహిళలు ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ప్రతి రోజు ఏదో ఒక కొత్త విషయం చెబుతున్నారు. మొన్నటికి మొన్న తమది పది నెలల బంధం అని పెళ్లి వరకు వెళుతుందని ఆశపడ్డానని ప్రముఖ మేగజిన్ ప్లేబోయ్ మోడల్ కరెన్ మెక్ డౌగల్ ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా.. తాజాగా పోర్న్స్టార్ స్టామీ డానియెల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ట్రంప్ విషయం మరిచిపోవాలని, లేదంటే చంపేస్తామంటూ పరోక్షంగా హెచ్చరించారని ఆమె వెల్లడించారు. తొలిసారి సీబీఎస్ చానెల్లో ప్రముఖ జర్నలిస్టు ఆండర్సన్ కూపర్కు ఆమె 60 నిమిషాల ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇది ప్రత్యక్ష ప్రసారం అయింది. అందులో పలు విషయాలు వెల్లడించారు. ‘ డోనాల్డ్ ట్రంప్కు నాకు ఉన్న శారీరక సంబంధం బయటపెట్టొద్దని నన్ను బెదిరించారు. చంపుతామని హెచ్చరించారు. ఆ అనుభవం నేనిప్పటికీ మరిచిపోలేదు. వాస్తవానికి మా సెక్సువల్ రిలేషన్ సీక్రెట్గా ఉంచాలని ట్రంప్ ఎప్పుడూ నాకు చెప్పలేదు. కానీ, ఈ విషయంలో మార్పు వచ్చింది మాత్రం 2011లో. ఓ మేగజిన్కు మా స్టోరీని నేను 15వేల డాలర్లకు అమ్మేయాలని నిర్ణయించుకొని దానితో ఒప్పందం చేసుకున్నప్పుడు ఈ విషయంలో ట్రంప్ నుంచి స్పందన వచ్చింది. ఆ రోజు నేను పార్కింగ్ లాట్లో ఉన్నాను. నా చంటిబిడ్డతో ఫిట్నెస్ క్లాస్కు వెళుతున్నాను. వెనుక నుంచి ఓ వ్యక్తి వచ్చాడు. ట్రంప్ విషయం వదిలేయ్. ఆ స్టోరీ మొత్తాన్ని మర్చిపో అన్నాడు. నా కూతురును చూస్తూ చాలా చక్కగా ఉంది నీ పాప. ఆ పాప తల్లికి (డానియెల్కే) అనుకోకుండా ఏదైనా జరిగితే ఆ పాపకు షేమ్గా ఉంటుంది.. జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించారు. ఆ సమయంలో నేను ఎంత వణికిపోయానో. క్లాస్కు కూడా వెళ్లకుండా బిడ్డను తీసుకొని భయపడుతూ ఇంటికెళ్లాను. ట్రంప్ను ఎప్పుడు కలిశానంటే..? ‘2006లో తొలిసారి నేను ట్రంప్ను కలిశాను. అప్పుడు ఆయన ఓ హోటల్లో సూట్తో ఉన్నారు. ఆ రోజే మేం తొలిసారి శారీరకంగా దగ్గరయ్యాం. ట్రంప్ పూర్తిగా భిన్నమైన వ్యక్తి. మీరు అసలు అతడిని ఊహించలేరు. ఆ రోజు హోటల్ను నన్ను చూసి.. వావ్ నువు చాలా అందంగా ఉన్నావ్.. తెలివైనదానిలా ఉన్నావ్ అన్నాడు. ఆ రోజు అతడు అసురక్షిత శృంగారంలో పాల్గొన్నాడు. వాస్తవానికి నాకంటే అప్పటికే 30 ఏళ్లు పెద్దవాడైన ట్రంప్ నన్ను పెద్దగా ఆకర్షించలేకపోయారు.. కానీ, నేను కాదనలేకపోయాను.. అయితే, బాధితురాలిగా మిగల్లేదు. ఆ తర్వాత కూడా నేను అతడితో టచ్లో ఉన్నాను. సరిగ్గా ఎన్నికలకు 11 రోజుల ముందు 2016లో ఈ రహస్యం ఎవరితో చెప్పొద్దని ఒప్పందం చేసుకున్నారు’ అంటూ పలు విషయాలను డానియెల్ చెప్పింది. -
సీక్రెట్ స్టార్
ఎవరైనా వాళ్ల జీవితం గుట్టుగా ఉండాలి అనుకుంటారు.ఎంత పాపులర్ అయినా పర్సనల్ లైఫ్ని ప్రైవేట్గా ఉంచుకోవాలనుకుంటారు.ఎంత పెద్ద హీరో అయినా.. ఎంత పెద్ద హీరోయిన్ అయినాగుట్టుగా ఉంచకూడదనుకునేది ఒకటి ఉంటుంది.అదే ఫ్యాన్స్.ఎంతమంది ఫ్యాన్స్ ఉంటే ఇండస్ట్రీలో అంత సక్సెస్ఫుల్.షకీలాకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు.కానీ ఒక్కరూ బయటపడరు.అందుకే ‘సీక్రెట్ స్టార్’. చాలా రోజుల తర్వాత ‘శీలవతి’ సినిమా చేస్తున్నారు. ఇది మీకు 250వ సినిమా. వెనక్కి తిరిగి చూసుకుంటే గర్వంగా చెప్పుకోవడానికి ఒక్క మూవీ కూడా లేదేమో? ఎగ్జాట్లీ. ఇన్ని సినిమాలు చేసినా ఆర్టిస్ట్గా నాకు తృప్తి లేదు. నటిగా నేను చాలా కేపబుల్. మంచి అవకాశాలిస్తే బాగా చేయగలను. కానీ రాలేదు. ఇలా చెబితే కొంతమంది డైరెక్టర్స్ ఫీలవుతారేమో. ‘మేం మంచి చాన్సులే కదా ఇచ్చాం’ అని వాళ్లనుకోవచ్చు. కానీ చేసినప్పుడు, భవిష్యత్తులో నా క్యారెక్టర్స్ చూసుకున్నప్పుడు నాకు శాటిస్ఫ్యాక్షన్ ఉండాలి కదా. ‘శీలవతి’లో మంచి పాత్ర చేశా. ఈ చిత్రదర్శకుడు సాయిరామ్ దాసరిని ఒక ఆడియో ఫంక్షన్లో కలిశాను. ‘మంచి రోల్ కోసం వెయిట్ చేస్తున్నా’ అని చెబితే ‘వెయిట్ చేయండి. మంచి స్క్రిప్ట్తో వస్తా’ అన్నాడు. అన్నట్లుగానే మంచి పాయింట్తో వచ్చాడు. అసలు సినిమాల్లోకి ఎందుకు వచ్చారు? ఉన్నది ఉన్నట్లు చెబుతున్నా. నేను డబ్బు సంపాదించడానికే వచ్చాను. నా ఫ్యామిలీ కోసం ఆర్టిస్ట్ అయ్యాను. సంపాదించాను. ఫ్యామిలీ అంటే ఎంతమంది? ఇద్దరు అక్కలు, ఆ తర్వాత ఇద్దరు అన్నయ్యలు, ఆ తర్వాత మరో అక్క (ఆవిడ చిన్నప్పుడే చనిపోయింది), తర్వాత నేను, నా తర్వాత తమ్ముడు, చెల్లెలు. అమ్మానాన్న. లార్జ్ ఫ్యామిలీ. మా అక్క పెళ్లి చేసుకున్నాక కూడా మా ఇంట్లోనే ఉండేది. ఒక అన్న డ్రగ్ అడిక్ట్. తమ్ముడు టెన్త్ ఫెయిల్. ఎవరూ సెటిల్ అయ్యే పరిస్థితి లేదు. మా కష్టాలు పోగొట్టడానికి ఇంటి బాధ్యతను మోశాను. మీకన్నా పెద్దవాళ్లు ఉండగా మీరే ఎందుకు బాధ్యత తీసుకున్నారు? నాకు ఫుడ్ అంటే బాగా ఇష్టం. ఒకసారి అమ్మ çపప్పుచారు పలచగా చేస్తే.. ‘ఏంటి? ఇలా ఉంది’ అనడిగాను. ‘నువ్వు సరిగ్గా చదువుకుని ఉంటే నర్స్ అయ్యేదానివి. ఇదిగో ఇలా కష్టపడుతున్నాం’ అనేసరికి బాధగా అనిపించింది. నిజానికి నాకు చదువు అబ్బలేదు. కష్టాలన్నీ నా వల్లే అని అమ్మ అనడంతో ఏదైనా చేయాలనుకున్నాను. ఆ టైమ్లో ఎదురింటి వాళ్ల ద్వారా సినిమా ఆఫర్ వచ్చింది. డబ్బులు ఇస్తారా అని అడిగితే? ‘సెలెక్ట్ అయితే ఇస్తాం’ అన్నారు. సెలెక్ట్ అయ్యాను. అప్పట్లో (1990లలో) ఏడువేల ఐదువందల రూపాయలు ఇచ్చారు. మా ఇంటి అద్దె 700. అప్పటికి ఇంటి అద్దె కట్టి 23 నెలలైంది. అంత కష్టాల్లో ఉండేవాళ్లం. షూటింగ్లో ఇచ్చే డ్రెస్సుల గురించి అభ్యంతరం చెప్పిన సందర్భాలున్నాయా? నాన్న నాతో పాటు షూటింగ్కి వచ్చినా, లొకేషన్లోకి వచ్చేవారు కాదు. నేను లోపలికి వెళ్లగానే కాస్ట్యూమ్స్ ఇచ్చేవారు. ‘ఇదేంటి ఇలా ఉన్నాయ్?’ అని అడిగితే.. ‘మీ నాన్నతో మేం మాట్లాడాంలే’ అనేవారు. డాడీతో మాట్లాడాక నేను మాట్లాడ్డానికి ఏముంటుంది? నోరు మూసుకుని ఆ బట్టలేసుకుని వాళ్లెలా చెబితే అలా చేసేదాన్ని. షూటింగ్ ఫినిష్ చేసి ఇంటికెళ్లేటప్పుడు ‘డాడీ.. మీతో వాళ్లు హిందీలో మాట్లాడుతున్నారు. మీరేమో అర్థం కాకుండా అన్నింటికీ తలూపుతున్నారు. నా దగ్గరేమో మీతో మాట్లాడానంటున్నారు. ఒకసారి నా కాస్ట్యూమ్స్, క్యారెక్టర్ గురించి అడగండి’ అనేదాన్ని. ‘సరే’ అనేవారు. అయితే మళ్లీ మామూలే. చివరికి ‘ఇది తప్పదు’ అని నా మైండ్ ప్రిపేర్ అయిపోయింది. పోనీ మీకు వచ్చిన ‘ఇమేజ్’ తెలిశాక ‘సినిమా లు మానెయ్’ అని మీ అమ్మానాన్న అనలేదా? అమ్మ ఎప్పుడూ అనలేదు. డాడీ మాత్రం రెండు సందర్భాల్లో అన్నారు. ‘కడవుళ్’ అనే తమిళ సినిమా కోసం ఓ మామిడి తోటలో పాములతో డ్యాన్స్ చేస్తున్నా. ‘ఒకవేళ ఆ పాములు కరిస్తే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి?’ అని ఎవరో డాడీతో అన్నారట. షూటింగ్కి ప్యాకప్ చెప్పాక డాడీ, నేనూ వెళుతున్నప్పుడు ‘ఇక సినిమాలు వద్దమ్మా’ అన్నారు. అప్పటికి నా సిస్టర్స్కి పెళ్లయింది. ‘నీక్కూడా పెళ్లి చేస్తాను. నువ్వూ సెటిల్ అయిపో’ అన్నారు. ఇది జరిగిన నెలకు మరో సాంగ్ షూట్లో పాల్గొంటూ పై నుంచి జారి పడ్డా. అప్పుడు కూడా డాడీ సినిమాలు మానేయమన్నారు. అయితే అప్పటికే ఇంట్లోవాళ్లకు కొన్ని కంఫర్ట్స్ చూపించేశాను. మళ్లీ వాళ్లను కష్టాల్లోకి దించడమా? అనిపించింది. అదే రోజు రాత్రి డాడీకి హార్ట్ ఎటాక్ వచ్చింది. దాంతో సినిమాలు ‘వదలకూడదు’ అని స్ట్రాంగ్గా నిర్ణయించుకున్నాను. మీ ఫ్యామిలీ కోసం చాలా కష్టపడ్డారు. మరి వాళ్లు మీ ఫ్రొఫెషన్ని ఎంత రెస్పెక్ట్ చేస్తారు? కుటుంబం కోసమే కష్టపడుతున్నాను కాబట్టి నన్నెంతో అభిమానిస్తారని నమ్మాను. కానీ నా నమ్మకాన్ని వమ్ము చేశారు. ఒక మలయాళం మేగజీన్ కోసం ఫ్యామిలీ ఫొటో అడిగితే.. మా అక్క వాళ్ల పిల్లలు వద్దని రాలేదు. మా తమ్ముడూ రాలేదు. నాకు దగ్గరగా ఉండే నా చెల్లెలూ రాలేదు. ఫొటోగ్రాఫర్ ఇంటికొచ్చిన పరిస్థితిలో నాకెలా ఉంటుందో ఊహించండి. ఫ్యామిలీ ఫొటో అంటే చివరికి నేను, మా అన్నయ్య కూర్చున్నాం. వాళ్లకు అవసరం ఉన్నప్పుడు నేను, నా పేరు కావాలి. కానీ నాకు ఫొటో అవసరం అయినప్పుడు వాళ్లు రాలేదు. మీవాళ్లు మిమ్మల్ని ఓన్ చేసుకోకపోవడంతో పాటు మనీ వైజ్గా మోసం చేశారా? అవును. ఒకానొక దశలో సినిమాలు మానేసి, హ్యాపీగా సెటిలవుదామనుకున్నా. మా అమ్మగారు సరిగ్గా చదువుకోలేదు. చిన్నప్పుడు నన్ను స్కూల్లో చేర్పించింది మా అక్కే. తనంటే నమ్మకం. నా ఆర్థిక లావాదేవీలన్నీ మా అక్క చూసుకునేది. ఇక బ్రేక్ తీసుకోవాలనుకున్నాక డబ్బు గురించి అడిగితే.. ‘నో బ్యాలెన్స్’ అంది. నా డబ్బులన్నీ ఎవరికో ఇచ్చిందట. వాళ్లు ఇవ్వలేదట. అలా అనే చెప్పింది. అప్పుడు మళ్లీ జీరోతో స్టార్ట్ అయ్యాను. ఇప్పుడైతే దయనీయ స్థితిలో లేను కానీ, కొన్నేళ్లు పడిన శ్రమ మొత్తం బూడిదలో పోసిన పన్నీరైందని నా బాధ. షకీలాను ట్రెడిషనల్గా చూపించాలని ఒక్కరూ అనుకోలేదా? లేదా మీరూ రెడీగా లేరా? నేనెప్పుడూ రెడీ. ఫుల్ ట్రెడిషనల్ క్యారెక్టర్ ఇచ్చి చూడమనండి. అప్పుడు తెలుస్తుంది.. ఆర్టిస్ట్గా నేనేంటో. అందుకే నేను ‘శీలవతి’, ‘కొబ్బరిమట్ట’ సినిమాల రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నా. షకీలాని గ్లామర్గానే చూస్తామని ఆడియన్స్ ఎప్పుడైనా అన్నారా? వాళ్లు ఏ పాత్ర చేసినా చూస్తారు. నా ఇండస్ట్రీయే నన్ను వేరే రకంగా చూస్తే నేనేం చేయాలి? ఇప్పటివరకూ చాలాసార్లు ప్రేమలో పడ్డారట. షకీలాని లవర్గా చూస్తారు కానీ వైఫ్గా అంగీకరించడానికి ఎవరూ ఇష్టపడటంలేదా? తప్పంతా నాదే. నన్ను ప్రేమించినవాళ్లంతా ఫ్యామిలీని వదిలేసి నాతో వచ్చేయ్ అనేవారు. కానీ మా ఫ్యామిలీలో సంపాదించేవాళ్లు లేరు. నా స్వార్థం చూసుకుంటే మావాళ్లను ఎవరు చూస్తారు? ఇదొక్కటే నాకు ప్రాబ్లమ్గా ఉండేది. ఒకటే చెప్పేదాన్ని ‘ఐ లవ్ మై మదర్’ అని. అందుకోసం ఇప్పటికీ సెటిల్ అవ్వలేదు. అమ్మ చనిపోయాకా సెటిల్ కాలేకపోయాను. ఎంతమంది పిల్లలు తల్లిదండ్రుల కోసం ఇంతగా ఆలోచిస్తారు? నేను ఆలోచించానని గర్వంగా చెప్పుకుంటాను. నేను తల్లి కాలేదు. నా తల్లిని బాగా చూసుకున్నాను. తోడబుట్టినవాళ్లను అమ్మలా చూసుకున్నా. అందరు అమ్మాయిల్లాగా పెళ్లి చేసుకొని భర్త, పిల్లలతో హాయిగా ఉండాలని మీకు ఉండదా? ఎందుకుండదండి? నేను ఆడదాన్ని కాదా? ముఖ్యంగా మూడేళ్లుగా చాలా ఒంటరితనం ఫీలవుతున్నా. ఇప్పుడైతే డిప్రెషన్లోనే ఉన్నాననాలి. ఒంటరిగా నిద్రపోవాలంటే భయమేస్తోంది? ఏదైనా జరిగితే ఎవరుంటారు? హాస్పిటల్కి వెళ్లాలంటే తోడు ఎవరొస్తారు? అని ఆలోచన వస్తుంది. నాకు ఓదార్పు కావాలి. తనివి తీరా ఏడవడానికి ఒక ‘భుజం’ కావాలి. ఒక భరోసా కావాలి. ప్రేమను షేర్ చేసుకోవటానికి ఒక పార్టనర్ కావాలి. నేనెవర్నీ మోసం చేయలేదు. అబద్ధాలు ఆడలేదు. నేనే నేరం చేయలేదు. నాకెందుకీ ఒంటరితనం? నా బాధలో న్యాయం ఉంది కదండీ. ఎగ్జాట్లీ.. మీ నుంచి ఇంత విన్నాక మీకో ‘సోల్మేట్’ దొరికితే బాగుండు అని మాకూ అనిపిస్తోంది. మీ లైఫ్లో ఎవరో ఉన్నారట.. మిగతా ప్రేమల్లా ఇది కూడా రహస్యమేనా? అది జరిగితే అంతకన్నా ఆనందం ఏముంటుంది? మీవైపు నుంచి ఆలోచిస్తే మీరు చేసిన క్యారెక్టర్స్ మీకు కరెక్ట్గా అనిపించవచ్చు. కానీ గతంలో మీరు చేసిన కొన్ని సినిమాలు యంగ్స్టర్స్ చెడిపోయే విధంగా ఉన్నాయి. ఏమంటారు? ఇలాంటి సినిమాలు స్టార్ట్ చేసిన మొదటి ఆర్టిస్ట్ని నేను కాదు కదా. సెక్స్ అన్నది ఎవరండి మొదలుపెట్టారు. షకీలాతో మొదలైందా? భూమి పుట్టినప్పటి నుంచి ఉంది కదండి. గ్లామర్ సినిమాలు నాతోనే మొదలయ్యాయా? అంతకుముందు లేవా? నా చిన్నప్పుడు నేను కూడా చూశాను. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చాక కొన్ని చోట్ల ఎక్స్ట్రా డబ్బులు తీసుకొని అలాంటి సినిమాలు చూపించడంలేదా? నా తమ్ముడు చూశాడని తెలిసి, ఒక్కసారి తన్నాను కూడా? నేనేం ఓపెన్గా చూపించలేదు కదా. నేను న్యూడ్గా కనిపించానా? నేను మెసేజ్ ఇచ్చానని చెప్పి ఎవరినైనా మోసం చేశానా? ఇప్పుడు నేనలాంటి సినిమాలు చేస్తున్నానా? మరి.. యూట్యూబ్లో ఎన్నో ఉన్నాయి. చాలా దరిద్రంగా ఉన్నాయి. నేను యంగ్స్టర్స్ని చెడగొట్టానని ఎలా అనగలరు? నేను నా కోసం చేసుకున్నాను. నా ఖర్మ ఏంటంటే నాకన్నీ అలాంటి సినిమాలే ఇచ్చారు. నాకు సినిమాకు లక్ష రూపాయలు ఇస్తుంటే మా అమ్మానాన్న గురించి స్వార్థంగా ఆలోచించాను తప్పితే సమాజం గురించి ఆలోచించే పరిస్థితిలో లేను. నా కడుపు నింపుకుని, మావాళ్ల కడుపు నింపాలనుకున్నాను. కష్టాలు పోగొట్టుకోవడానికి ‘శృంగార తార’ అని పేరు తెచ్చుకునే క్యారెక్టర్స్ చేయాల్సిన అవసరంలేదు కదా.. వేరే పాత్రలు చేసి ఉండొచ్చేమో? ఫస్ట్ మూవీ ‘ప్లే గర్ల్స్’ చేసినప్పుడు నేను టీనేజ్లో ఉన్నాను. ఆ సినిమా పేరు, నా క్యారెక్టర్ నాకు చెప్పలేదు. సిల్క్ స్మిత చెల్లెలి క్యారెక్టర్ చేయించారు. ఫలానా క్యారెక్టర్ చేస్తే కెరీర్ ఇలా టర్న్ అవుతుంది, ఇలాంటి ఇమేజ్ వస్తుందని ఊహించేంత వయసు లేదు. పరిస్థితులూ ఆలోచించనివ్వలేదు. అమ్మానాన్న చేయమన్నారు. చేశాను. శరీరాన్ని బయటపెట్టే దుస్తులు వేసుకుని నలుగురిలో నటించడం, శృంగార సన్నివేశాలు చేయడం బిడియం అనిపించలేదా? ఇలా చెబితే ‘ఛ.. నిజమా?’ అని నమ్మరేమో. నాకిప్పటికీ సిగ్గేనండి. శరీరాన్ని ప్రదర్శించాలని ఏ ఆడదీ అనుకోదు. నా దురదృష్టమో ఏమో నాకలాంటి చాన్సులే వచ్చాయి. అందుకే నేను సెకండ్ టేక్ తీసుకోను. ఒకేసారితో సీన్ బాగా చేసేస్తే ‘పీడ వదిలిపోతుంది’ అనుకుంటూ కెమెరా ముందుకెళ్లేదాన్ని. ఒక్క టేక్లో చేయడం కోసం నేను గంటలు గంటలు ప్రాక్టీస్ చేసే దాన్ని. రెస్ట్ ఉండేది కాదు. నేను పని చేసిన డైరెక్టర్స్, కెమెరామేన్ ఎవరినైనా అడగండి.. నా లైఫ్లో నేను రెండో తీసుకున్నానా? అని. దేవుడి మీద కోపంగా ఉందా? అప్పుడప్పుడు. ఈ ప్రపంచంలో నాకున్న ఏకైక బంధువు ఆ దేవుడే. అందుకే కోపం, ప్రేమ.. రెండూ తన పైనే. ‘నన్ను చూసుకో దేవుడా’ అని మొరపెట్టుకుంటుంటాను. ఇలాంటి ప్రొఫెషన్ ఇచ్చినందుకేనా దేవుడంటే కోపం? ఆ విషయంలో దేవుడి మీద కోపం లేదండి. నేను డాక్టర్ అయినా కూడా నంబర్ వన్ డాక్టర్ అయ్యుండేదాన్నేమో. నేనేం చేసినా నంబర్ వన్గా ఉండాలని ముందే బలంగా మైండ్లో ఫిక్స్ అయ్యాను. నాకు డబ్బు కావాలి. పాపులార్టీ కావాలి. ఈ రెండూ సంపాదించుకోవడం కోసం ఆ దేవుడు ఒక రూట్ ఇచ్చాడు. దానికి నేను చాలా హ్యాపీ. నా బాధంతా ఫ్యామిలీ కోసం ఇంత చేశామే, వాళ్లెందుకు నన్ను ఓన్ చేసుకోలేదని. ‘షకీలా ఏం తప్పు చేసింది’ అని వాళ్ల కళ్లు ఆ దేవుడు తెరిపించలేదు ఎందుకు? అనుకుంటాను. – డి.జి. భవాని -
వీడియో కాల్స్ మాట్లాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త!
న్యూఢిల్లీ : వాట్సాప్, స్కైప్ లలో వీడియో కాల్స్ మాట్లాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.! మీ పర్సనల్ చాట్స్, వీడియో కాల్స్ హ్యాక్ అవుతున్నాయి. ఏకాంతంగా మాట్లాడుకున్న వీడియో కాల్స్ను హ్యాక్ చేసి అశ్లీల వెబ్సైట్లలలో అప్లోడ్ చేస్తున్నారు. వ్యక్తిగత వీడియోలను హ్యాక్ చేయడం రోజురోజుకి పెరిగిపోతోంది. ఈ మధ్యకాలంలో ఓ పాతికేళ్ల యువతి నవంబర్లో తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తితో మాట్లాడిన వీడియోను హ్యాక్ చేసి అశ్లీల సైట్లో అప్లోడ్ చేశారంటూ సైబర్ సెల్లో ఫిర్యాదు చేసింది.యూఆర్ఎల్లను తెలుపుతూ తన వీడియోలను సైట్నుంచి తొలగించాలని కోరింది. రెండు నెలల క్రితం ఢిల్లీకి చెందిన ఒక అమ్మాయి గతంలో తాను మాట్లాడిన వీడియో కాల్ను అశ్లీల సైట్లో పెట్టారంటూ సైబర్ సెల్లో ఫిర్యాదు చేసిందని సైబర్ సెల్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఆయన ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో వీడియోకాల్స్ను రికార్డు చేయడం, వాట్సాప్, స్కైప్ వీడియో కాల్స్ను హ్యాక్ చేసి అశ్లీల సైట్లల్లో పెట్టే కేసులు ఎక్కువయ్యాయని చెప్పారు. ఎక్కువగా భార్యాభర్తలు మాట్లాడుకున్న వీడియో కాల్స్ హాకింగ్కు గురవుతున్నాయని తెలిపారు. వాట్సాప్లో వీడియో కాలింగ్ ఫీచర్ వచ్చినప్పటి నుంచి ఇలాంటి వీడియోలు ఎక్కువగా హ్యాక్కు గురవుతున్నాయని అన్నారు. ఐపీ అడ్రస్ ద్యారా సులభంగా హ్యాకర్లు వీడియో కాల్స్ను హ్యాక్ చేస్తున్నారని తెలిపారు. ఎన్జీవో ఇండియన్ సైబర్ ఆర్మీ చైర్మన్ కిస్లే చౌదరి మాట్లాడుతూ... వీడియో కాల్స్ అంత సురక్షితం కాదని అన్నారు. దీని వల్ల వ్యక్తిగత సమాచారం బహిర్గతం అవుతోంది. ఏకాంతంగా మాట్లాడుకున్న వీడియో కాల్స్ను హ్యాక్ చేసి శృంగార సైట్లలో అప్లోడ్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఫోన్లలో కొన్ని రహస్య యాప్లు ఉంటాయని, వాటిని ఇన్స్టాల్ చేసుకుంటే అవి ఫోన్లలోని డేటాను సంగ్రహిస్తాయని తెలిపారు. స్క్రీన్ రికార్డింగ్ యాప్స్ కూడా ఆన్లైన్లో అందుబాటు ఉన్నట్లు చెప్పారు. అవి వ్యక్తుల వీడియో కాల్స్ను రికార్డు చేసి హ్యాక్ చేస్తాయని చౌదరి వివరించారు. ఓపెన్ వైఫై నెట్వర్క్ల ద్వారా మొబైల్స్ ఎక్కువగా హ్యాకింగ్కు గురవుతున్నట్లు వెల్లడించారు. బాధితుల్లో చాలా మంది అమ్మాయిలు ఉంటున్నారని, తమ వీడియోలు హ్యాక్కు గురయ్యాయని తెలిసినా భయంతో వారు ఫిర్యాదు చేయడం లేదని అన్నారు. ఓపెన్గా దొరికే వైఫైలను వాడకపోవడమే ఉత్తమమని చెప్పారు. అధికారిక గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడమే సురక్షితమని తెలిపారు. -
వాట్సప్ కిడ్స్పోర్న్ రాకెట్.. 66 మంది ఇండియన్స్
సాక్షి, న్యూఢిల్లీ : వాట్సప్ గ్రూప్ పేరు ’కిడ్స్ త్రీబుల్ఎక్స్’. ఈ గ్రూప్ లో అన్ని అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు మాత్రమే షేర్ చేసుకుంటారు. 40 దేశాలకు చెందిన వారు ఇందులో సభ్యులు. దురదృష్టకరం ఏమిటంటే ఎక్కువ మంది ఇండియా కు చెందిన వారే. 66 మంది ఇండియా వారు, 56 మంది పాకిస్తాన్కు చెందిన వారు, 29 మంది అమెరికాకు చెందిన వారు. ఈ గ్రూప్ను ఉత్తర్ప్రదేశ్కు చెందిన వర్మ అనే యువకుడు నిర్వహిస్తూన్నట్టు, అతడ్ని అరెస్టు చేసినట్టు సీబీఐ వెల్లడించింది. అతడి నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్టాప్, ఫోన్ను తిరువనంతపురం లోని ఫోరెన్సిక్ ఎగ్జామ్ ఆఫ్ ఎలక్ర్టానిక్ గ్యాట్జెట్స్ (సీ డీఏసీ)లో పరీక్షించి నిజాలను బట్ట బయలు చేశారు. ముంబాయికి చెందిన సత్యేంద్ర చౌహాన్, ఢిల్లీకు చెందిన నఫీస్ రాజా, జాహిద్, నోయిడాకు చెందిన ఆదర్శ్లను గ్రూప్ అడ్మిన్లుగా పోలీసులు గుర్తించారు. పిల్లలను ఈ గ్రూప్లో చేర్చుకొని పోర్న్ చిత్రాలు, వీడియోలు పంపడానికి వర్మ డబ్బును డిమాండ్ చేసి ఉంటాడని భావిస్తున్నారు పోలీసులు. అసభ్యకర చిత్రాలు, వీడియోలు ఇతరులకు పంపడం తీవ్ర నేరం అని, ఐటీ చట్టం ప్రకారం 7 సంవత్సరాల జైలు శిక్ష, 10 లక్షల వరకు జరిమాన పడే అవకాశం ఉన్నట్టు పోలీసులు తెలిపారు. -
ట్రంప్ను కోర్టుకీడ్చిన పోర్న్స్టార్
లాస్ఏంజెల్స్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై పోర్న్స్టార్ దావా వేసింది. 2016 అధ్యక్ష ఎన్నికలకు ముందు తమ మధ్య ఉన్న సంబంధాలను బహిర్గతం చేయరాదన్న (నాన్డిస్క్లోజర్) ఒప్పందాన్ని రద్దు చేయాలని న్యాయమూర్తిని కోరింది. లాస్ఏంజెల్స్లో బుధవారం దాఖలు చేసిన దావాలో ఈ ఒప్పందంపై ట్రంప్ స్వయంగా సంతకం చేయనందున ఇది చెల్లుబాటు కాదని ఆమె వాదించింది. పోర్న్ స్టార్ స్టెఫానీ క్లిఫార్డ్ తాను ట్రంప్తో ఒకసారి లైంగికంగా కలిశానని, ఏడాది పాటు తాము సన్నిహితంగా ఉన్నా తమ మధ్య శారీరక సంబంధం లేదని తెలిపింది. అయితే ఒప్పందం ప్రకారం పోర్న్స్టార్కు ట్రంప్ 1,30,000 డాలర్లు చెల్లించారని, ఆమెతో ఆయనకు ఎప్పుడూ ఎఫైర్ లేదని ట్రంప్ న్యాయవాది మైఖేల్ కొహెన్ చెప్పారు. మరోవైపు ట్రంప్తో సంబంధాలపై తనను నోరు మెదపకుండా ఆయన న్యాయవాది కోహెన్ ఒత్తిడి చేస్తున్నారని పోర్న్స్టార్ న్యాయమూర్తికి నివేదించారు. పలువురు మహిళలతో ట్రంప్ కొనసాగించిన లైంగిక సంబంధాలు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే. -
వర్మపై నిర్భయ కేసు నమోదు చేయాలి
ఒంగోలు టౌన్: మహిళలను అసభ్యకరంగా మాట్లాడుతూ ఫోర్న్ సినిమాలు తీసే రామ్గోపాల్వర్మపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. ఐద్వా జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఎల్బీజీ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్షురాలు యూ.ఆదిలక్ష్మి మాట్లాడుతూ జీఎస్టీ సినిమాలో మహిళలను అసభ్యకరంగా చూపించారన్నారు. ఐద్వా నాయకురాళ్లపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని చూస్తుంటే మహిళలపై ఆయనకు ఎలాంటి గౌరవం ఉందో అర్థమవుతోందన్నారు. రామ్గోపాల్వర్మను అరెస్టు చేసే వరకూ మహిళా సంఘాలు చేస్తున్న నిరాహారదీక్షల్లో మహిళా కమీషన్ చైర్పర్సన్ పాల్గొనాలని కోరారు. పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.పద్మ మాట్లాడుతూ భారతీయ సంస్కృతిని కించపరిచే విధంగా ఫోర్న్ సినిమాలు ఉంటున్నాయని ధ్వజమెత్తారు. రామ్గోపాల్వర్మ తీసిన జీఎస్టీ సినిమా యువతను పెడద్రోవ పట్టించే విధంగా ఉందన్నారు. ఐద్వా నగర కార్యదర్శి కె.రమాదేవి అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో నాయకురాళ్లు కల్పన, రాజేశ్వరి, గోవిందమ్మ, పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు భారతి, మంజుల, యూటీఎఫ్ మహిళా విభాగం జిల్లా నాయకురాలు ఉమామహేశ్వరి పాల్గొన్నారు. సమావేశానికి హాజరైన మహిళా నేతలు -
అశ్లీల వెబ్సైట్లకు వ్యతిరేకంగా ఎక్స్ వీడియోస్
తమిళసినిమా: అశ్లీల వెబ్సైట్లకు మంగళం పాడే విధంగా ఎక్స్ వీడియోస్ చిత్రం ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు సజో సుందర్ తెలిపారు. ఈయన దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రం ఎక్స్ వీడియోస్. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ అశ్లీల చిత్రాలను ఎక్స్ వీడియోస్ పేరుతో ఇంటర్నెట్లో ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందేనన్నారు. అలాంటి వెబ్సైట్స్కు వ్యతిరేకంగా ఈ చిత్రం ఉంటుందని చెప్పారు. అశ్లీల సన్నివేశాలతో కూడిన వెబ్ చిత్రాలు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయని, ఎక్స్ అనే పదానికి దేనితోనైనా పోల్చవచ్చునని అన్నారు. ఎక్స్ వీడియోస్ అనే పేరు పెట్డడంతో తమ చిత్రం అశ్లీల చిత్రం కాదని అన్నారు. అలాంటి ఎక్స్ వీడియోస్ కారణంగా బాధితుల గురించి పోరాడే చిత్రంగా ఈ చిత్రం ఉంటుందని చెప్పారు. అదే విధంగా అసభ్యకరమైన పడకగది సన్నివేశాలు లాంటి ఉండవని, మహిళల రక్షణ గురించి బలంగా చెప్పే చిత్రంగా ఎక్స్ వీడియోస్ చిత్రం ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా మహిళలు చూడాల్సిన చిత్రం ఇదని చెప్పారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ చిత్రం విడుదలకు ముందే ఎక్స్ వీడియోలను నిషేధించాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు దర్శకుడు తెలిపారు. -
ట్రంప్ నెత్తిన మరో బాంబు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఓ పోర్న్ స్టార్తో లైంగిక సంబంధం ఉన్నట్లు అప్పట్లో ఓ కథనం అప్పట్లో అగ్రరాజ్యాన్ని కుదిపేసింది. అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆ విషయం బయటకు పొక్కుకుండా ఉండేందుకు భారీ మొత్తాన్ని చెల్లించి ఆ నటితో ట్రంప్ ఒప్పందం కూడా చేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. వైట్ హౌజ్ ఈ వార్తలను ఖండించగా.. తాజాగా అది నిజమేనంటూ ట్రంప్ వ్యక్తిగత న్యాయసలహాదారు బాంబు పేల్చారు. ట్రంప్ వ్యక్తిగత అటార్నీ మైకేల్ కోహెన్ న్యూయార్క్ టైమ్స్ ఇంటర్వ్యూలో స్పందిస్తూ... ‘పోర్న్స్టార్ స్టోర్మీ డేనియల్స్ తో ట్రంప్ లక్షా,30,000 డాలర్లతో ఒప్పందం చేసుకున్న మాట వాస్తవమేనని తెలిపారు. ‘స్టోర్మీతో చేసుకున్న ట్రంప్ చేసుకున్న ఒప్పందం ప్రలోభానికి గురి చేసేందుకు ఉద్దేశించింది కాదు. రాజకీయ విమర్శలు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా చేసుకుంది. పైగా న్యాయబద్ధమైంది’ అని కోహెన్ వివరించారు. ఇంతకాలం గోప్యంగా ఉన్న ఈ విషయం ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది కాబట్టి, ఆమె నిరభ్యరంతరంగా ఈ విషయాన్ని ప్రపంచానికి ఆమె వెల్లడించవచ్చు అని కోహెన్ చెప్పారు. కాగా, ఇన్ టచ్ అనే మాగ్జైన్ లో అడల్ట్ సినీతార స్టోర్మీ డేనియల్స్(అసలు పేరు స్టెఫానీ క్లిఫార్డ్) ఇంటర్వ్యూను ప్రచురించగా.. వాల్స్ట్రీట్ జర్నల్ దానిని యథాతథంగా ప్రచురించింది. అందులో మెలానియా(ట్రంప్ భార్య) బిడ్డను ప్రసవించడానికి నాలుగు నెలల ముందే ట్రంప్తో తాను ఎఫైర్ పెట్టుకున్నట్టు ధృవీకరించింది. కొంతకాలమే కొనసాగిన తమ బంధం సరదాగా సాగిపోయిందని, పైగా తన కూతురు ఇవాంక తరహాలో అందంగా, స్మార్ట్గా ఉంటానంటూ ట్రంప్ తరచూ తనతో చెబుతుండేవాడని స్టెఫానీ సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే వైట్హౌజ్ మాత్రం ఆ ఇంటర్వ్యూను ‘ఫేక్’ అంటూ కొట్టి పడేయగా.. ఇప్పుడు మైకేల్ ధృవీకరించిన వార్తపై స్పందించేందుకు విముఖత వ్యక్తం చేస్తోంది. ట్రంప్ వ్యక్తిగత న్యాయసలహాదారు మైకేల్ కోహెన్ (పాత చిత్రం) -
మా భర్తలు పోర్న్కు బానిసలు అయ్యారు
నా భర్త పోర్న్ వీడియోలకు తీవ్ర బానిసగా మారాయడు. అశ్లీల వీడియోలు చూస్తూ అతను నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు. దీంతో మా వైవాహిక బంధం చిక్కుల్లో పడింది. - కోలకతాకు చెందిన ఓ 27 ఏళ్ల మహిళ ఆవేదన.. ఇంటర్నెట్లో పోర్న్ వీడియోలు పదేపదే చూస్తూ నా భర్త వికృతంగా మారిపోయాడు. రోజువారీ వ్యవహారాలు కూడా అతను విస్మరించి బూతులు వీడియోలు చూస్తున్నాడు. దీంతో మా బంధం నాశనమైంది. నా శారీరక, వ్యక్తిగత అవసరాలను కూడా అతను పట్టించుకోవడం లేదు. ఇది ఒక ముంబై మహిళ ఆవేదన ఇలా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్న బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తమ భాగస్వాములు పోర్న్ వీడియోలకు బానిసలుగా మారారని, పోర్న్ వెబ్సైట్లపై సంపూర్ణ నిషేధం విధించి.. తమ వైవాహిక జీవితాలను కాపాడాలని వారు న్యాయస్థానానికి మొరపెట్టుకుంటున్నారు. 2013లో ఆన్లైన్ పోర్న్గ్రఫీపై నిషేధం విధించాలంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ పిల్ను విచారిస్తున్న సుప్రీంకోర్టు విడతల వారీగా ఆదేశాలు వెలువరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వ్యాజ్యంలో పార్టీగా చేరేందుకు బాధితులు అనేకమంది ముందుకువస్తున్నారు. ‘పోర్న్ వీడియోలకు బానిస అయిన నా భర్త పరస్పర సమ్మతితో విడాకులు తీసుకుందామని నాపై ఒత్తిడి తెస్తున్నాడు. ఈ మేరకు అతను ఫ్యామిలీ కోర్టును సైతం ఆశ్రయించాడు. అతనిలో లైంగిక శక్తి తగ్గిపోయింది. నాతో లైంగికంగా గడపడానికి కూడా ఒప్పుకోవడం లేదు. కొన్ని సందర్భాల్లో అసహజ శృంగారానికి పాల్పడాలని నన్ను బలవంతపెడుతున్నాడు. అతడి తీవ్ర వికృతమైన మా ప్రవర్తనతో మా వైవాహిక జీవితం నాశనమయ్యే పరిస్థితి నెలకొంది’ అని ముంబై మహిళ తన అఫిడవిట్లో ఆవేదన వ్యక్తం చేసింది. స్మార్ట్ఫోన్ల వల్ల మిలియన్లకొద్దీ భారతీయులకు పోర్న్ వీడియోలు సులువుగా అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా తక్కువధరకు బూతు వీడియోలు మెమరీకార్డులో నింపుకునే అవకాశమూ అందుబాటులో ఉంది. దీనికితోడు ఇంటర్నెట్లో ఉన్న అన్ని పోర్న్సైట్లపై నిషేధం విధించడం అసాధ్యమని ఇంటర్నెట్ కంపెనీలు చెప్తున్నాయి. చాలా పోర్న్సైట్ల సర్వర్లు భారత్ బయట ఉన్నావే. అంతేకాకుండా ప్రాక్సీ సర్వర్లతో కూడా పోర్న్సైట్లను చూడవచ్చు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ముందుకు వచ్చే బాధితులు ఎట్టిపరిస్థితుల్లో పోర్న్ సైట్లను నిషేధించాలని అభ్యర్థిస్తున్నారు. 2017 ఫిబ్రవరిలో ఓ వివాహిత, అంతకుముందు 12వ తరగతి విద్యార్థి అకాశ్ నర్వాల్ కూడా ఇదే అభ్యర్థనతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రపంచంలో చైనా తర్వాత అత్యధిక మంది ఇంటర్నెట్ వాడకందార్లు (45కోట్లమంది) ఉన్న దేశం భారత్. ఈ నేపథ్యంలో ఇప్పటికే చైల్డ్ పోర్న్ను, బాలలపై లైంగిక దాడుల వీడియోలు, ఫొటోలను అరికట్టేందుకు ఇంటర్పోల్తో కలిసి చర్యలు తీసుకుంటున్నట్టు మోదీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో పోర్న్ వీడియోల వీక్షణను అరికట్టేందుకు గల సాధ్యాసాధ్యాలను సుప్రీంకోర్టు అన్వేషిస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో పోర్న్ వీడియోలు చూడటంపై నిషేధం విధించడం, దీనిని నేరంగా పరిగణించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని సూచించింది. -
బ్యాడ్మింటన్ ఛాంపియన్ వీడియో కలకలం
కౌలాలంపూర్ : బ్యాడ్మింటన్ ఛాంపియన్ ‘లీ చోంగ్ వీ’ పేరిట సోషల్ మీడియాలో ఓ పోర్న్ క్లిప్ వైరల్ అవుతోంది. మీడియాలో ఇది హాట్ టాపిక్గా మారటంతో ఎట్టకేలకు చోంగ్ వీ స్పందించాడు. అందులో ఉంది తాను కాదని.. దానిని వైరల్ చెయ్యొద్దని విజ్ఞప్తి చేస్తున్నాడు. తన పేరును చెడగొట్టేందుకే కొందరు ఈ పని చేసి ఉంటారని అతను చెబుతున్నాడు. మలేసియా ఎయిర్ న్యూస్ కథనం ప్రకారం... సుమారు 15 నిమిషాల నిడివి ఉన్న వీడియో ఒకటి గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అందులో ఉంది ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంక్ 2 ఆటగాడు అయిన లీ చోంగ్ వీ(35) అని కొందరు వైరల్ చేశారు .‘అదొక ఫేక్ వీడియో. అందులో ఉంది నేను కాదు. నా పరువును బజారుకీడ్చేందుకు కొందరు పని గట్టుకుని ఈ పని చేశారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాను. దయచేసి ఈ వీడియోను వైరల్ చెయ్యకండి. కష్టాలను కొని తెచ్చుకోకండి’ అంటూ చోంగ్ ఫేస్ బుక్లో ఓ పోస్టు ఉంచాడు. చోంగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేపట్టింది. కాగా, చోంగ్.. మలేసియన్ షట్లర్(మాజీ) వోంగ్ మ్యూ చూను వివాహం చేసుకోగా.. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మూడు సార్లు ఒలంపిక్ సిల్వర్ పతక విజేత అయిన చోంగ్.. ఆ మధ్య డోపింగ్ ఆరోపణలతో కూడా వార్తల్లో నిలిచాడు. వచ్చే నెలలో అతగాడి బయోపిక్ ‘లీ చోంగ్ వీ : రైజ్ ఆఫ్ ది లెజెండ్’ విడుదలకు సిద్ధమైపోయింది. ఈ నేపథ్యంలో పోర్న్ వీడియో కలకలం రేగటం గమనార్హం. -
చివరి నిమిషంలో సన్నీ లియోన్కు షాక్!
సాక్షి, చెన్నై: శృంగార తార సన్నీ లియోన్కు ఝలక్ తగిలింది. వీరమా దేవి చిత్రం కోసం ఆదివారం చెన్నైలో నిర్వహించబోయే ఓ కార్యక్రమానికి ఆమె హాజరుకావాల్సి ఉంది. ఇంతలోనే ఆమె రాకను వ్యతిరేకిస్తూ ఓ పోలీస్ కేసు నమోదు అయ్యింది. ఉద్యమకారుడు ఎమి(ఎనోచ్ మోసెస్) సన్నీపై నజరేత్పేట్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ‘సినిమా పేరుతో సన్నీ పోర్నోగ్రఫీని ప్రమోట్ చేస్తోంది. భారత చట్టాల ప్రకారం అది నేరం. అంతేకాదు వీరమా దేవి చిత్రంలో ఆమె నటిస్తే తమిళ జాతికి అవమానం. మన సాంప్రదాయాలు దెబ్బతింటాయి. అందుకే ఆమెను అడ్డుకోండి’ అంటూ ఫిర్యాదులో ఎమి పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే తనపై కేసు నమోదు అయిన విషయం తెలియగానే ఆమె ఈవెంట్కు హాజరయ్యే విషయంపై పునరాలోచనలో పడిందని తెలుస్తోంది. కానీ, నిర్వాహకులు మాత్రం సన్నీ రావటం ఖాయమని చెబుతున్నారు. భారీ బడ్జెట్తో తమిళ, తెలుగు, మళయాళ భాషల్లో ఏకకాలంలో వీరమాదేవి చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. -
అశ్లీల డ్యాన్స్లు.. అడ్డంగా బుక్కు
నాంపెన్ : చుట్టూ నలుగురు చూస్తున్నారనే సభ్యత మరిచి శృంగార భంగిమలతో కూడిన నగ్న డ్యాన్స్లు (పోర్నోగ్రఫిక్ డ్యాన్స్లు) చేస్తున్న పదిమందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు యువతులు కూడా ఉన్నారు. వారిని ఆదివారం కోర్టు ముందుకు తీసుకెళ్లారు. వాదోపవాదాలు పూర్తయితే వారికి ఏడాదిపాటు జైలు శిక్ష పడనుంది. ఈ ఘటన కాంబోడియాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐదుగురు బ్రిటన్ పౌరులు, ఇద్దరు కెనడియన్లు, ఒకరు న్యూజిలాండ్ పౌరుడు కాగా మరో ఇద్దరు కాంబోడియా వాళ్లు. వీళ్లు గత ఏడు నెలలుగా టూరిజం పేరిట కాంబోడియాకు వచ్చి పలు పర్యాటక ప్రాంతాల్లో తిరుగుతూ అసభ్యతకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా శృంగారత్వంతో నిండిన పాటలు పాడుతూ, శృంగార భంగిమల్లో డ్యాన్స్లు చేస్తూ నానా రచ్చ చేస్తున్నారు. దీంతో వీరిపై కొద్ది రోజులుగా కన్నేసిన పోలీసు అధికారులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. తమ సంస్కృతి సంప్రదాయాలకు విరుద్ధంగా వారి చేష్టలు ఉన్నాయని, అందుకే వారిని అరెస్టు చేశామని తెలిపారు. వారిలో ఒకరిద్దరు జువెనైల్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. -
స్కూలు బ్యాగుల్లో బూతు పుస్తకాలు
లక్నో: బూతు పుస్తకాలు, గుట్కా ప్యాకెట్లు, సిగరెట్లు, లైటర్లు, బ్లేడ్, రేజర్, ట్రిమ్మర్, ఐపాడ్, మొబైల్ ఫోన్లు... ఇవన్నీ పిల్లల స్కూలు బ్యాగుల్లోని వస్తువులు. లక్నోలోని పలు ప్రైవేటు స్కూళ్లలో నిర్వహించిన తనిఖీల్లో ఈ వస్తువులు బయటపడడంతో టీచర్లు అవాక్కయ్యారు. నగరంలోని బ్రైట్ల్యాండ్ స్కూల్లో ఒకటో తరగతి విద్యార్థిపై సీనియర్ విద్యార్థిని కత్తితో దాడి చేసిన ఘటన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పలు స్కూళ్లలో తనిఖీలు నిర్వహించారు. 9వ తరగతి విద్యార్థుల బ్యాగుల్లో బూతు పుస్తకాలు ఉండడం చూసి షాకయ్యామని ఒక టీచర్ తెలిపారు. ఎవరికీ తెలియకుండా ఉండేందుకు బూతు పుస్తకాలకు సైన్సు అట్టలు వేసి తీసుకొస్తున్నారని ఆమె చెప్పారు. స్కూలు విద్యార్థుల నుంచి ఆ వస్తువుల్ని స్వాధీనం చేసుకుని తల్లిదండ్రులకు నోటీసులు జారీ చేశామని స్కూలు యాజమాన్యం వెల్లడించింది. -
ట్రంప్పై బాంబు పేల్చిన పోర్న్స్టార్!
అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా డొనాల్డ్ ట్రంప్తో ఉన్న లైంగిక సంబంధాన్ని వెల్లడించకూడదని ఓ పోర్న్స్టార్కు ట్రంప్ వ్యక్తిగత లాయర్ ముడుపులు చెల్లించాడనే ఆరోపణలు కుదిపేస్తున్న నేపథ్యంలో అమెరికన్ టాబ్లాయిడ్ ‘ఇన్ టచ్’ సంచలన కథనాన్ని ప్రచురించింది. ట్రంప్తో శృంగారంలో పాల్గొన్నట్టు భావిస్తున్న అడల్ట్ సినీతార స్టెఫానీ క్లిఫార్డ్ ఇంటర్వ్యూను ప్రచురించింది. మెలానియా బిడ్డను ప్రసవించడానికి నాలుగు నెలల ముందే ట్రంప్తో తాను ఎఫైర్ పెట్టుకున్నట్టు ఆమె ధ్రువీకరించింది. అప్పట్లో ట్రంప్ వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న ‘అప్రెంటిస్’ షోలో తనకు పాత్ర ఇస్తానని ఆఫర్ కూడా చేశాడని ఆమె తెలిపింది. కొంతకాలమే కొనసాగిన తమ బంధం సరదాగా సాగిపోయిందని, కూతురు ఇవాంక తరహాలో అందంగా, స్మార్ట్గా తాను ఉంటానని ట్రంప్ తనకు కితాబిచ్చాడని ఆమె చెప్పుకొచ్చింది. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా స్టార్మీ డానియెల్గా పేరొందిన క్లిఫర్డ్ తమ ఎఫైర్ బయటపెట్టకుండా ఉండేందుకు ట్రంప్ తన లాయర్ ద్వారా 1.30 లక్షల డాలర్లు చెల్లించాడని, తద్వారా రాజకీయ విమర్శలు రాకుండా ట్రంప్ ముందుజాగ్రత్తలు తీసుకున్నాడని వాల్స్ట్రీట్ జర్నల్ గతవారం కథనాన్ని ప్రచురించగా.. ఈ కథనాన్ని వైట్హౌస్ ఖండించింది. -
పోర్న్ స్టార్ వీడియోకు కీరవాణి మ్యూజిక్
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో ఓ వీడియోను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేకింగ్ స్టిల్స్తో సంచలనం సృష్టించిన వర్మ, తాజాగా ఈ వీడియోకు సంబంధించిన ట్రైలర్ను రిలీజ్ చేశాడు. పూర్తి వీడియోను రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించాడు వర్మ. తాజాగా ఈ వీడియోకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు రామ్ గోపాల్ వర్మ. గాడ్ సెక్స్ ట్రూత్ పేరుతో రూపొందిస్తున్న ఈ వీడియోకు సీనియర్ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సంగీతమందించారు. గతంలో వర్మ దర్శకత్వంలో రూపొందిన క్షణ క్షణం సినిమాకు కీరవాణి సంగీతం అందించారు. దాదాపు 25 ఏళ్ల తరువాత వర్మ ఓ పోర్న్ స్టార్ తో రూపొందిస్తున్న ప్రాజెక్ట్ కోసం కీరవాణితో కలిసి పనిచేసినట్టుగా వెళ్లడించారు. ప్రస్తుతం వర్మ నాగార్జున హీరోగా ఓ యాక్షన్ థ్రిల్లర్ ను తెరకెక్కిస్తున్నాడు. M M Kreem’s Musical score for #GodSexTruth elevated it to a pinnacle of emotions thus underscoring the deepest of the depths of its soul https://t.co/mK1T57s611 pic.twitter.com/yrt03VqkDY — Ram Gopal Varma (@RGVzoomin) 16 January 2018 -
పోర్న్స్టార్తో ఎఫైర్.. సీక్రెట్ ధర లక్షా,30,000 డాలర్లు
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు సంబంధించి తాజాగా ఓ రహస్యం వెలుగులోకి వచ్చింది. ఆయనకు ఓ అశ్లీల చిత్రాల నటితోనూ శారీరక సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. అయితే, అధ్యక్ష పదవిలోకి రాకముందే ఆ సంబంధం ఉందని, ఆ విషయం బయటకు తెలియకుండా ఉండేందుకు, దానిని ఎక్కడా మాట్లాడకుండా ఉండేందుకు పెద్ద మొత్తంలో ఆ నటికి సొమ్ములు ముట్టజెప్పినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. స్టీపానీ క్లిఫార్డ్ అనే అమెరికన్ ఓ పోర్న్స్టార్. 2006లో ఆమె ఓ గోల్ఫ్ గేమ్ జరుగుతుండగా ట్రంప్ను కలిసింది. ఆ సమయంలోనే ట్రంప్ మూడో వివాహం (మెలానియా)ను చేసుకున్నారు. అయినప్పటికీ తనకు పరిచయం అయిన క్లిఫార్డ్తో ట్రంప్ శారీరక సంబంధం పెట్టుకున్నాడు. అయితే, ట్రంప్ అమెరికా అధ్యక్ష బరిలో దిగుతుండగా గుడ్ మార్నింగ్ అమెరికా కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ట్రంప్తో తనకున్న సంబంధాలు మాట్లాడే ప్రయత్నం చేయగానే ఈ విషయం బయటకు పొక్కనీయకుండా చూసేలా మైఖెల్ కోహెన్ అనే న్యాయవాదికి ట్రంప్ బాధ్యతలు అప్పగించాడు. దాంతో మైఖెల్ మధ్యవర్తిగా ఉండి అధ్యక్ష ఎన్నికలకు కొద్ది వారాల ముందు క్లిఫార్డ్కు ఏకంగా లక్షా ముప్పైవేల డాలర్లు చెల్లించాడు. ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో బయటకు రానివ్వొద్దని ఆమె దగ్గర హామీ తీసుకున్నాడు. ఈ విషయాలన్నింటిని పూసగుచ్చినట్లుగా వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. అయితే, వీటన్నింటిని మైఖెల్ కొట్టిపారేయగా క్లిఫార్డ్ మాత్రం స్పందించలేదు. వైట్ హౌస్ మాత్రం ట్రంప్పై చేసిన తాజా ఆరోపణలు అబద్ధాలని, కుట్రలని కొట్టి పారేసింది. గతంలో ట్రంప్పై ఇలాంటివి పలు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. -
పోర్న్ చూసేందుకు 'పార్లమెంటు' నుంచి 24,473 రిక్వెస్ట్లు
లండన్ : సాధారణంగా పార్లమెంటు అంటే ప్రజల జీవితాలకోసం మార్గదర్శకాలను రూపొందించే గొప్ప వేదిక. మొత్తం దేశం నడవడిక ఇక్కడ నుంచే రూపొందిస్తారు. ఇట్టి పార్లమెంటులో మంచి ప్రవర్తన, నడవడికను కలిగిన వ్యక్తులుండాలని అంటారు. అయితే, బ్రిటన్ పార్లమెంటు(హౌజ్ ఆఫ్ పార్లమెంట్)కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఆ పార్లమెంటులో ఉన్న కంప్యూటర్ల నుంచి తమకు అశ్లీల వెబ్సైట్లు యాక్సెస్ ఇవ్వాలని దాదాపు 24,473 విన్నపాలు వచ్చినట్లు బ్రిటన్ ప్రెస్ అసోసియేషన్ వెల్లడించింది. ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ (ఎఫ్ఓఐ) పేరిట బ్రిటన్ ప్రెస్ అసోసియేషన్ ఈ సమాచారం సేకరించింది. గత ఏడాది (2017) జూన్ నుంచి డిసెంబర్ వరకు అశ్లీల వెబ్సైట్లు యాక్సెస్ ఇవ్వాలని రోజుకు 160 రిక్వెస్ట్లు వచ్చినట్లు తెలిపింది. వెస్ట్మినిస్టర్లో ఇప్పటికే పలువురిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాలపై ప్రధాని థెరిసా మే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చర్యలు తీసుకున్నారు. ఈ కారణంతోనే ఆమె స్నేహితుడైనా క్షమించకుండా మంత్రి డామియన్ గ్రీన్ను గత ఏడాది తొలగించారు. ఆయన కంప్యూటర్లలో అశ్లీల వీడియోలు లభించినప్పటికీ పోలీసులను తప్పుదారి పట్టించారని ఆరోపణలు రావడంతో ఆయన్ను తొలగించారు. అయితే, తాజాగా వెల్లడైన సమాచారం ప్రకారం చాలామంది ప్రభుత్వ పెద్దలు తమ కంప్యూటర్ల నుంచి అశ్లీల వీడియోల కోసం రిక్వెస్ట్లు పంపిస్తున్నట్లు తెలిసింది. -
అరచేతిలో అశ్లీలం
బరంపురం: ఆధునిక గ్లోబలైజేషన్ యుగంలో పెరిగిన టెక్నాలజీ ఒకవైపు ఉపయోగం, మరోవైపు అపకారాన్ని తలపెడుతోంది. ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉండే అధునిక పరిజ్ఞానం కొంతమందికి మంచికి ఉపయోగపడుతుంటే మరి కొంత మందికి చెడు సావాసాలకు దారి తీస్తోంది. ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చిన స్మా ర్ట్ ఫోన్ల కారణంగా అరచేతిలో అశ్లీల చిత్రాలు, అసభ్య వీడియోలతో కొంతమంది యువకులు వారి బంగారు భవిష్యత్తును దూరం చేసుకుంటున్నారు. ప్రస్తుతం గంజాం జిల్లాలో జరిగిన పలు సంఘటనలు సంచలనం రేపుతున్నాయి. జిల్లాలో కొంతమంది యువకులు ప్రేమ పేరుతో వంచించి మొబైల్ ఫోన్లలో ప్రే యసుల అభ్యంతరకర(నగ్న) చిత్రాలు చిత్రీకరిస్తూ వారిని బ్లాక్మెయిల్ చేస్తూ కీలు బొమ్మ ల్లా ఆడిస్తునట్లు జిల్లాలో గల పలు పోలీసు స్టేషన్లలో నమోదవుతున్న కేసులే రూజువు చేçస్తున్నాయి. సెల్ఫోన్లలో నెట్ ద్వారా అశ్లీచి త్రాలు డౌన్లోడ్ చేయడం, స్మార్ట్ఫోన్లలో నెట్ ప్యాకేజీతో నేరుగా అరచేతిలో అశ్లీల చిత్రాలు డౌన్లోడ్ చేసుకోవడంపై కొంతమంది యువకులు ఎక్కుగా అసక్తి చూపుతున్నారు. అంతేకా కుండా ఇతరులకు ఇబ్బందికర చిత్రాలను వా ట్సాప్లలో పంపుతున్నట్లు బాధితుల నుంచి బరంపురం పోలీస్ మండలి పరిధిలో గల వివి ధ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు అందుతు న్న నమోదవుతున్న కేసులతో రుజవవుతోంది. తక్కువ ఖరీదుకే కెమెరా ఫోన్లు బజారులో అతి తక్కువ ఖరీదుకే కెమెరా, వీడియోతో ఉన్న చైనా సెట్లు లభిస్తున్నాయి. దీంతో కొంత మంది యువకులు సెల్ఫోన్ల ద్వారా అర చేతిలో అశ్లీల చిత్రాలు చూస్తూ అడ్డుదారి తొక్కుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఒకవైపు నేటి యువతరాన్ని మాదకద్రవ్యాల మత్తు పీడిస్తుంటే మరోవైపు కొత్త సమస్యగా సెల్ఫోన్లలో అసభ్య చిత్రాలు, వీడియోలు చూస్తూ తప్పుదారి పడుతున్నట్లు ఒక పోలీస్ ఉన్నతాధికారి తెలియజేస్తున్నారు. మరికొంత మంది అకతాయి యువకులు ప్రేమ పేరుతో యువతులను వంచించి ఫోన్ల ద్వారా అభ్యంతరకర చిత్రాలు, వీడియో క్లిపింగ్లను తీసి ఆ యువతుల తల్లిదండ్రులకు చూపి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజుతున్న సందర్భాలు లేకపొలేదని, మరికొంత మంది ప్రేయసి అభ్యంతరకర చిత్రాలు చిత్రీకరించి చెప్పినట్లు చేయక పోతే ఇతరులకు ఎస్ఎంఎస్ల ద్వారా పంపిస్తామని బెదిరిస్తూ యువతులను బెదిరిస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్నట్లు ఇటీవల నగరమంతా సంచలనం రేగిన వాట్సాప్ చిత్రాలు, వీడియోల్లో వచ్చిన క్లిప్పింగ్ ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఇదేవిధంగా జిల్లాలోని పురుషోత్తంపూర్ గ్రామానికి చెందిన ఒక యువతిని ప్రేమపేరుతో వంచించి సెల్లో అభ్యంతరకర చిత్రాలు తీసి ఇతరుల మొబైల్ ఫోన్లకు ఎంఎంఎస్ల ద్వారా పంపడం జిల్లావ్యాప్తంగా సంచలనం రేపింది. జరిగిన సంఘటనపై పురుషోత్తంపూర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు కాగా ఆ యువకుని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. ఇదేవిధంగా కొన్ని నెలల క్రితం నీస్ట్ కళాశాల విద్యార్థినిని అదే కళాశాల విద్యార్థి ప్రేమ పేరుతో వంచించి అభ్యంతరకర క్లిప్పింగ్లు చిత్రీకరించి ఏకంగా నెట్లో పెట్టడంతో బరంపురంలో సంచలనం రేగింది. ఆ యువతి తల్లి దండ్రులు కేసు పెట్టడంతో టౌన్ పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ విధంగా బయటపడినవి కొన్నైతే బయట పడనివి ఎన్నో ఉన్నట్లు పోలీస్ అధికారులు తెలియజేస్తున్నారు. పటిష్టంగా సైబర్ నేరాల చట్టం గంజాం జిల్లాలో అకతాయి రోమియోలు ఎక్కువయ్యారని యువతులు జాగ్రత్తగా ఉండాలని పోలీస్ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇందుకు తల్లిదండ్రులు కూడా వారి పిల్లల పట్ల ఒక కన్ను వేసి వారి నడవడికలపై దృష్టిసారించాలని కోరుతున్నారు. గంజాం జిల్లాలో ఇటీవల పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల రాష్ట్ర హోం శాఖ దృష్టిసారించి గంజాం జిల్లాలోని బరంపురం పోలీస్ మండలి, గంజాం పోలీసు మండలిలో ప్రత్యేకంగా రెండు సైబర్ పోలీసు స్టేషన్లు తెరిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలియజేస్తున్నారు. -
అశ్లీలతకు బ్రేక్.. హర హర మహాదేవ!
వారణాసి : బనారస్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఒకాయన కనిపెట్టిన యాప్ అశ్లీల సైట్లకు బ్రేకులు వేస్తుందంట. ఆ యాప్ ఉన్న ఫోన్లలో పోర్న్ సైట్లు ఓపెన్ చేస్తే చాలూ వాటిని బ్లాక్ చేయటమే కాదు.. వెంటనే భక్తి పాటలు మారుమోగుతాయి కూడా. సంస్కారి యాప్గా ఇప్పుడు ఇది ప్రాచుర్యం పొందుతోంది. బనారస్ హిందూ యూనివర్సిటీ న్యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ విజయనాథ్ 'హర హర మహదేవ' పేరిట దీనిని రూపొందించారు. అశ్లీల కంటెంట్ లేదా తీవ్ర హింస ఉన్న వీడియోలు, ఫోటోలు ఓపెన్ చేస్తే చాలూ ఇది పని చేస్తుందన్న మాట. ముఖ్యంగా తమ తల్లిదండ్రుల నిఘాకు దొరక్కుండా తప్పించుకుని తిరిగే పిల్లల కోసం దీనిని డెవలప్ చేసినట్లు ఆయన చెబుతున్నారు. ఈ యాప్కు ఉన్న మరో స్పెషాలిటీ ఏంటంటే.. ఇది ఇన్స్టాల్ చేశాక హైడ్లోకి వెళ్లిపోతుంది. తద్వారా దానిని ఇన్స్టాల్ చేశారన్న విషయం కూడా ముందు వారు గుర్తించలేకపోతారన్నమాట. దీనిని harharmahadev.co వెబ్సైట్ నుంచి ఈ వెబ్ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవచ్చని విజయనాథ్ తెలిపారు. ప్రస్తుతం ఈ యాప్ హిందూ భక్తిపాటలను మాత్రమే ప్లే చేస్తోందని, త్వరలో ఇతర మతాల గీతాలను కూడా పొందుపరిచి యాప్ను అభివృద్ధి చేస్తామని ఆయన వెల్లడించాడు. అయితే ల్యాప్ ట్యాప్లు, డెస్క్ టాప్ వర్షన్లకు అందుబాటులో ఉన్న ఈ యాప్ అండ్రాయిడ్ ఫోన్లకు పూర్తిస్థాయిలో రావటానికి కాస్త సమయం పడుతుందని వెబ్ డెవలపర్ అంకిత్ శ్రీవాస్తవ చెబుతున్నారు. -
విమానంలో ఇరాన్ జంట బాహాబాహి
సాక్షి ప్రతినిధి, చెన్నై: కట్టుకున్న భర్త మరికొందరు మహిళలపై ఆకర్షణ పెంచుకోవడాన్ని ఏదేశానికి చెందిన భార్య అయినా సహించలేదనే సత్యాన్ని చాటే సంఘటన ఖతార్ ఎయిర్వేస్ విమానంలో చోటుచేసుకుంది. భర్త సెల్ఫోన్లోని అశ్లీల చిత్రాలు, పలువురు మహిళ ఫొటోలను చూసిన భార్యకు ఆగ్రహం కట్టలు తెంచుకోగా ఆకాశంలో ఎగురుతున్న విమానంలోనే పరస్పర దాడులకు దిగారు. సోమవారం ఉదయం జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఖతార్ ఎయిర్వేస్ విమానం దోహా నుంచి బయల్దేరి సోమవారం ఉదయం ఇండోనేషియాలోని పాల్దీవులకు వెళుతోంది. ఈ విమానంలో 284 మంది ప్రయాణిస్తున్నారు. వారిలో ఇరాన్ దేశానికి చెందిన ఓ యువజంట చంటిబిడ్డను వెంటబెట్టుకుని వెళుతోంది. భర్త మద్యం మత్తులో ఉన్న సమయంలో కాలక్షేపం కోసం భార్య అతని సెల్ఫోన్ తీసుకుని ఆమె ఆన్ చేసింది. భర్త వేలిముద్రలే పాస్వర్డ్ కావడంతో అతని వేలిని ఉపయోగించి సెల్ఫోన్ ఓపెన్ చేయగలింది. సెల్ఫోన్లో లెక్కలేనన్ని అశ్లీల చిత్రాలు, కొందరు మహిళల ఫొటోలు ఉండడంతో భార్య ఖిన్నురాలైంది. కోపంతో ఊగిపోతూ భర్తను నిద్రలేపి ఏమిటీ ఫొటోలు అంటూ నిలదీసింది. నా అనుమతి లేకుండా సెల్ఫోన్ ఎందుకు తీసుకున్నావని కోపగించుకున్న భర్త, భార్యను కొట్టాడు. ఇందుకు మరింత ఆగ్రహం చెందిన భార్య భర్తపై చేయిచేసుకుంది. ఇద్దరి మధ్య వాగ్వాదం ముదిరిపోయింది. ఒకరినొకరు తోసుకుంటూ కొట్టుకుంటూ విమానంలో కిందపడి దొర్లాడారు. ఈ ఘర్షణ జరుగుతున్నపుడు విమానం 37 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. భార్యాభర్తల మధ్య సర్దుబాటు చేసేందుకు ప్రయత్నించిన ఎయిర్హోస్టెస్, ప్రయాణికులపై దుర్భాషలాడుతూ విరుచుకుపడ్డారు. ఘర్షణ ఆపకుంటే విమానం నుంచి మధ్యలోనే దించేయాల్సి వస్తుందని పైలట్ హెచ్చరించినా మానుకోలేదు. ప్రస్తుతం తాము ఎక్కడ ప్రయాణిస్తున్నామని కెప్టెన్ విచారించి సమీపంలో చెన్నై ఎయిర్పోర్టు ఉన్నట్లు తెలుసుకున్నారు. కంట్రోల్ రూముకు సమాచారం ఇచ్చి సోమవారం ఉదయం 10.15 గంటలకు చెన్నైలో విమానాన్ని ల్యాండ్ చేశారు. భార్యాభర్తలిద్దరిని బలవంతంగా దించివేసి 282 ప్రయాణికులతో విమానం ఎగిరిపోయింది. భారత్తో పర్యటించేందుకు ఆ దంపతులకు అనుమతి లేకపోవడంతో అధికారులను బతిమాలుకుని 11.05 గంటలకు మలేషియాకు వెళ్లి అక్కడి నుంచి మరో విమానంలో పాల్దీవులకు వెళ్లారు. -
అశ్లీల వెబ్సైట్ల కేసులో ఇద్దరు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ హీరోయిన్ల ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ రేటింగ్తో సొమ్ము చేసుకుంటున్న ఇద్దరు అశ్లీల వెబ్సైట్ల నిర్వాహకులను సీఐడీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో అదనపు డీజీపీ గోవింద్ తెలిపారు. గుజరాత్లోని మెహ్సనా జిల్లాకు చెందిన ఠాకూర్ మహేశ్కుమార్ జయంతి, ఠాకూర్ బాల్సిన్హాను అరెస్ట్ చేసి అహ్మదాబాద్ కోర్టులో ప్రవేశపెట్టామన్నారు. అనంతరం ట్రాన్సిప్ వారెంట్పై వారిని హైదరాబాద్కు తీసుకువచ్చామని వెల్లడించారు. పలువురు హీరోయిన్లు, ఆర్టిస్టుల ఫొటోలను మార్ఫింగ్ చేసి ఐదు అశ్లీల సైట్లలో నిందితులు అప్లోడ్ చేశారని, ఈ సైట్ల హిట్లు ఆధారంగా నెలకు రూ.35వేలు సంపాదిస్తున్నట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. నిందితుల నుంచి 4 ల్యాప్ట్యాప్లు, రెండు సెల్ఫోన్లు, మూడు సిమ్కార్డ్లు, పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నామని గోవింద్ తెలిపారు. -
ఆ.. వీడియో అనుకుని డౌన్లోడ్ చేస్తే దయ్యాలు కనిపించాయ్!
-
ఆ.. వీడియో అనుకుని డౌన్లోడ్ చేస్తే దయ్యాలు కనిపించాయ్!
స్మార్ట్ఫోన్తో యావత్ ప్రపంచాన్నీ అందుబాటులోకి తెచ్చుకున్నామని ఒకవైపు మనం సంబర పడుతుంటే.. దాని దుష్ప్రభావాలూ చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం అరచేతిలో అశ్లీల చిత్రాలు చూస్తున్నారు. అయితే దక్షిణ కొరియాలో పోర్నోగ్రఫి పెద్ద సమస్యగా మారింది. రహస్యంగా అమర్చిన కెమేరాల కారణంగా ప్రతి ఏడాది వేల కొద్ది లైంగిక నేరాలు జరుగుతున్నాయి. ఇలా రహస్యంగా చిత్రీకరించిన దృశ్యాల కోసం ఆన్లైన్లో వెతికేవారు ఎక్కువ అవుతున్నారు. అలాంటి వారికి ఇప్పుడు దక్షిణ కొరియా పోలీసులు ఊహించని షాక్ ఇస్తున్నారు. దక్షిణ కొరియా పోలీసులు 'షాక్ థెరపీ' పేరుతో సీక్రెట్ కెమెరా శృంగార వీడియోలను తయారు చేసింది. వీటిని ఫైల్ షేరింగ్ వెబ్సైట్లలో అప్లోడ్ చేశారు. వీటిని పోర్న్ వీడియోలుగా భావించి గత నెల 17 నుంచి 31లోపు దాదాపు 30 వేల మంది ఓ వీడియోను డౌన్లోడ్ చేసుకున్నారట. ‘ ఆమె ఆత్యహత్య చేసుకోవడానికి మీరు కారణం కావొచ్చు’ లాంటి హెచ్చరికలు ఇందులో కనిపిస్తున్నాయి. ఈ షాక్ థెరపీతో పోర్న్ దృశ్యాలు చూసేవారిని నియంత్రించొచ్చని పోలీసులు భావిస్తున్నారు. సీక్రెట్ కెమేరాలతో వీడియోలు చిత్రీకరించేవారు దొరికితే అయిదేళ్ల జైలు శిక్ష ఖాయం అంటున్నారు. -
‘నాతో అలాంటి వీడియోలు లేవు’
లండన్ : తన కంప్యూటర్లలో ఎలాంటి పోర్న్ వీడియోలు లేవన్న బ్రిటీష్ ఫస్ట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ డామియన్ గ్రీన్.. తనపై వచ్చిన ఆరోపణలను మరోసారి ఖండించారు. 2008లో కన్జర్వేటీవ్స్ ప్రతిపక్షంలో ఉండగా అధికారి డామియన్ కార్యాలయంపై కౌంటర్ టెర్రరిజం విభాగం ఆకస్మిక దాడులు చేపట్టింది. డామియన్ పర్సనల్ కంప్యూటర్లలో పోర్న్ వీడియోలు లభ్యమైనట్లు అప్పటి సీనియర్ పోలీస్ అధికారి బాబ్ క్విక్ మీడియాకు వెల్లడించారు. రాజకీయ కారణాలతో తనపై ఆరోపణలు చేస్తున్నారని గతంలోనే బాబ్ క్విక్పై డామియన్ మండిపడ్డారు. పోర్న్ వీడియోలు, ఫొటోలు కలిగి ఉన్నాడన్న దానిపై కేబినెట్ ఆఫీసు విచారణ చేపట్టిందని హోం సెక్రటరీ అంబర్ రుడ్ తెలిపారు. తనపై డామియన్ అసభ్యంగా ప్రవర్తిస్తూ, లైంగిక దాడులకు యత్నించారని ఓ మహిళా ఉద్యోగి తాజాగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫస్ట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ పై నమోదైన అన్ని కేసులపై విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తనపై గతంలోనూ తప్పుడు ఆరోపణలు చేశారని, తాను ఎలాంటి తప్పులు చేయలేదని డామియన్ చెబుతున్నారు. మహిళా ఉద్యోగినితో అసభ్యంగా ప్రవర్తించారన్న అరోపణల నేపథ్యంలో ఎంపీలు సమావేశం కావడంతో.. బ్రిటీష్ రక్షణశాఖ కార్యదర్శి మైఖెల్ ఫాల్లన్ తన పదవికి రాజీనామా చేశారు. తాను తప్పు చేసినట్లు అంగీకరించిన మైఖెల్.. క్షమాపణలు చెప్పారు. -
సన్నీకి సవాల్.. సిన్మాల్లోకి మరో పాపులర్ పోర్న్స్టార్!
మరో పాపులర్ పోర్న్స్టార్ భారతీయ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఒకప్పుడు పోర్న్స్టార్గా పేరొందిన సన్నీ లియోన్ ఇప్పటికే భారతీయ సినిమాల్లో రాణిస్తున్న సంగతి తెలిసింది. హిందీ, తెలుగు, తమిళం ఇలా అన్ని భాషల్లోనూ సన్నీ లియోన్కు మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో ఈ భామకు షాక్ ఇచ్చేందుకు పాపులర్ పోర్న్స్టార్ మియా ఖలీఫా సిద్ధమవుతోంది. కొన్నాళ్లపాటు బూతుసినిమాల్లో నటించి.. ఆ ఫీల్డ్ నుంచి తప్పుకున్న ఈ అమ్మడు మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టబోతోంది. మలయాళ అడల్ట్ కామెడీ సినిమా 'చుంక్జ్' సీక్వెల్లో నటించడానికి ఈ భామ అంగీకరించింది. ఈ సినిమాలో ఓ పాత్ర పోషించడంతోపాటు ఐటెం సాంగ్లో మియా ఖలీఫా నటించనుందని చిత్ర దర్శకుడు ఒమర్ లులు ధ్రువీకరించారు. సన్నీ లియోన్ తర్వాత భారతీయ సినిమాల్లో అదృష్టం పరీక్షించుకోబోతున్న రెండో పోర్న్స్టార్గా మియా ఖలీఫా నిలువబోతున్నది. బూతు సినిమాల నటిగా ఒక ఏడాది పాటు పనిచేసి..పాపులర్ అయిన ఈ భామ ప్రస్తుతం ఓ స్పోర్ట్స్ యూట్యూబ్ చానెల్ రిపోర్టర్గా పనిచేస్తోంది. -
అశ్లీల వెబ్సైట్లో మరదలిపై అసభ్య ప్రచారం
సాక్షి, కరీంనగర్ క్రైం: భార్య, ఆమె కుటుంబసభ్యుల వివరాలను అశ్లీల వెబ్సైట్లో ఉంచిన నిందితుడిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్లో నిందితుడి వివరాలను సీపీ కమలాసన్రెడ్డి విలేకరులకు తెలిపారు. కరీంనగర్లోని ముకరంపురకు చెందిన అజార్ మోహినోద్దిన్ తమీం (35) హైదరాబాద్లోని ఐబీఎం కంపెనీలో డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్గా పని చేస్తున్నాడు. అతనికి 2013లో ముకరంపురకే చెందిన యువతితో వివాహమైంది. తమీంకు వివాహేతర సంబంధాలు ఉండటం.. కట్నం కోసం వేధిస్తుండటంతో భార్య 2017 జూన్ 6న పోలీసులను ఆశ్రయించింది. దీంతో భార్యపై కోపం పెంచుకున్న తమీం ఎలాగైనా ఆమె కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇంజనీరింగ్ చదువుతున్న మరదలిని లక్ష్యంగా నకిలీ మెయిల్ ఐడీని తయారు చేసి.. ఇంటర్నెట్లోని అశ్లీల వెబ్సైట్లలో ఓ ప్రొఫైల్ను సెల్నంబర్తో సహా సృష్టించాడు. సదరు నంబర్కు ఫోన్ చేసి శారీరకవాంఛలు తీర్చుకోవచ్చంటూ పోస్ట్ చేశాడు. ఇది చూసిన కొందరు ఆ మొబైల్ నంబరుకు ఫోన్ చేస్తూ అభస్యకరంగా మాట్లాడటం.. మెసేజ్లు చేయడం ప్రారంభించారు. దీంతో మానసికంగా కుంగిపోయిన యువతి ఇటీవల ఆత్మహత్యకు యత్నించింది. ఈ క్రమంలో కుటుంబసభ్యులు ధైర్యం చెప్పి.. వన్ టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న వన్టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రావు అశ్లీల వెబ్సైట్తోపాటు గూగుల్ సంస్థలకు నోటీసులు జారీ చేసి సమాచారాన్ని క్రోడీకరించారు. హైదరాబాద్లోని సీఐడీ సైబర్ క్రైం విభాగం సహకారం తీసుకున్నారు. నిందితుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడంతో పోలీసులకు చిక్కకుండా జాగ్రత్త పడ్డాడు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సీఐ సుమారు రెండునెలలపాటు దృష్టి సారించి తమీంను నిందితుడిగా గుర్తించారు. పక్కా సమాచారంతో సోమవారం ఉదయం ఇంటివద్ద ఉండగా అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారణ చేపట్టగా.. అతను నిజం ఒప్పుకున్నాడు. సంఘటనకు వినియోగించిన ల్యాప్టాప్, మొబైల్ఫోన్, డాటాకార్డ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
సెక్స్ రాకెట్లో ఆ ఉన్మాది సోదరుడి అరెస్ట్
లాస్ వెగాస్ : అమెరికా దేశ చరిత్రలోనే అతి పెద్ద నర మేధానికి కారకుడైన స్టీఫెన్ క్రెయిగ్ పాడ్డాక్ (64) సోదరుడు బ్రూస్ పాడ్డాక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లాస్ వెగాస్ మాండలే బే రిసార్ట్ లోని మ్యూజిక్ కాన్సర్ట్ పై బుల్లెట్ల వర్షం కురిపించి స్టీఫెన్ దాదాపు 59 మందిని కాల్చి చంపడంతో పాటు ఎంతో మందిని ప్రాణభయంతో పరుగులు పెట్టించిన విషయం తెలిసిందే. ఉన్మాది స్టీఫెన్ పాడ్డాక్ తమ్ముడు బ్రూస్ పాడ్డాక్ సెక్స్ రాకెట్ నిర్వహిస్తూ దొరికిపోయాడని పోలీసులు బుధవారం వెల్లడించారు. నిందితుడు బ్రూస్ పాడ్డాక్ ముఖ్యంగా టీనేజర్లను వ్యభిచారకూపంలోకి లాగేవాడని ఆరోపణలున్నాయి. గతంలోనూ అతడిపై ఎన్నో కేసులు నమోదయ్యాయని, బ్రూస్ కోసం చేపట్టిన తాజా అపరేషన్లో అతడిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. 18 ఏళ్లలోపు యువతలను బ్రూస్ ట్రాప్ చేసేవాడని, అతడి ఇంట్లో దాదాపు 600 మంది టీనేజీ యువతుల నగ్న చిత్రాలు, పోర్నోగ్రఫీకి సంబంధించిన డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు 12 ఏళ్లలోపు బాలికలకు సైతం డబ్బు ఆశ చూపిస్తూ నగ్న ఫొటోలు తీసి ఆపై వేధింపులకు పాల్పడేవాడు. బ్రూస్ తరచుగా మకాం మారుస్తుండటంతో అతడి అరెస్ట్ ఆలస్యమైనట్లు తెలుస్తోంది. లాస్ వేగాస్ నరమేధానికి పాల్పడ్డ స్టీఫెన్ పాడ్డాక్ మరో తమ్ముడు ఎరిక్ పాడ్డాక్ మాత్రం ఇలాంటి ఉన్మాద చర్యలకు పాల్పడే వ్యక్తి కాదని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. మ్యూజిక్ కన్సార్ట్లో స్టీఫెన్ కాల్పులు జరిపిన అనంతరం ఈ ఘటనపై ఎరిక్ స్పందిస్తూ.. తన సోదరుడు ఇలాంటి చర్యలకు పాల్పడతాడని తెలియగానే షాక్కు గురయ్యానని చెప్పాడు. -
ట్రంప్ కోసం పోర్న్ సంచిక ప్రకటన
సాక్షి : అమెరికా అడల్ట్ కథనాల సంచిక హస్ట్లర్ (లారీ ఫ్లైంట్) ఆదివారం ఓ బంపరాఫర్ ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను పదవీచిత్యుడిని చేసేందుకు అవసరమైన సాక్ష్యాలు తమకు ఇవ్వాలని ఓ ఆహ్వాన ప్రకటన వెలువరించింది. ఇందుకుగానూ 10 మిలియన్ డాలర్ల నజరాను అందజేస్తామని ది వాషింగ్టన్ పోస్ట్ సంచికలో ప్రకటన ఇచ్చింది. 74 ఏళ్ల లారీ క్లాక్స్టన్ ఫ్లైంట్ నేతృత్వంలో నడుస్తున్న ఈ అడల్ట్ సంచిక ఇంతకు ముందు కూడా ట్రంప్ పై ఇలాంటి ఆఫర్ నే ప్రకటించింది కూడా. గతేడాది అమెరికా ఎన్నికల ప్రచార సమయంలో ఆయనపై లైంగికపరమైన వివాదాలకు సంబంధించి సాక్ష్యాలను సమర్పించి 1 మిలియన్ డాలర్లు గెలుచుకోవచ్చని ప్రకటించగా.. 2005లో ట్రంప్ చేసిన నీచమైన వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చాయి. ట్రంప్ పేరిట ఓ ఫిక్షన్ పోర్న్ పేరడీ స్టోరీని హస్ట్లర్ సంచిక కొంత కాలం ప్రచురించింది కూడా. ఇక తాజాగా వారు విడుదల చేసిన ప్రకటనపై స్పందించేందుకు వైట్హౌజ్ ప్రతినిధులు నిరాకరించారు. -
30 అశ్లీల వెబ్సైట్లు.. దాసరి ప్రదీప్ అరెస్ట్
-
30 అశ్లీల వెబ్సైట్లు.. దాసరి ప్రదీప్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : సినిమా హీరోయిన్లు, ఇతర నటీమణుల ఫొటోలు, వీడియోలకు అసభ్యపదజాలాన్ని జోడించి అశ్లీలతను ఎగజిమ్ముతోన్న దాసరి ప్రదీప్ పోలీసులకు పట్టుబడ్డాడు. బెంగళూరు కేంద్రంగా నాలుగు అశ్లీల వెబ్సైట్లు నిర్వహిస్తోన్న ప్రదీప్ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆదివారం హైదరాబాద్కు తరలించారు. నిందితుడిని రేపు(సోమవారం) కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. 30 వెబ్సైట్లపై ఫిర్యాదు : ఇటీవలి కాలంలో సినీ ప్రముఖుల గురించి అసభ్యకర, అభ్యంతరకర రాతలు రాస్తూ, హిట్ల ద్వారా సొమ్ములు చేసుకుంటోన్న వెబ్సైట్లపై సినిమా నటుల సంగం ‘మా’ ప్రభుత్వానికి ఫిర్యాదుచేసింది. ప్రధానంగా తాము గుర్తించిన 30 వెబ్సైట్లు, యూట్యూబ్ చానెళ్లను వెంటనే నిషేధించాల్సిందిగా కోరింది. కేసు నమోదుచేసుకుని రంగంలోకి దిగిన హైదరాబాద్ సైబర క్రైమ్ పోలీసులు.. అందరికంటే ముందు బెంగళూరు కేంద్రంగా సైట్లు నిర్వహిస్తోన్న ప్రదీప్ను పట్టుకున్నారు. మిగిలిన వెబ్సైట్ల అడ్మిన్లను కూడా అతి త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పారు. -
వైరల్.. పోర్న్ స్టార్తో నటుడి కొడుకు
సాక్షి, సినిమా : బాలీవుడ్ లెజెండరీ నటుడు, డిస్కో డాన్సర్ మిథున్ చక్రవర్తి అనారోగ్య కారణాలతో సినిమాలకు, రాజకీయాలకు దూరమైన విషయం తెలిసిందే. ఆయన వారసుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన మహాక్షయ్ చక్రవర్తి .. హీరోగా మాత్రం విఫలం అయ్యాడు. 2015 లో ఇష్కేదార్రియాన్ చిత్రంతో పలకరించినప్పటికీ అది డిజాస్టరే అయ్యింది. దీంతో తర్వాత అతనికి అసలు అవకాశాలే రాలేదు. అయితే బుల్లితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం లాస్ ఏంజెల్స్లో ఉన్న మహాక్షయ అక్కడ ఓ మహిళతో ఫోటో దిగి తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ఆమె ఎవరో కాదు.. ప్రముఖ పోర్న్ స్టార్ కైడెన్ క్రాస్. అందం మరియు నిజాయితీ ఆమె సొంతం అంటూ అడల్ట్ స్టార్తో దిగిన ఫోటోను సంతోషంగా షేర్ చేశాడు. అయితే ఆ ఫోటోపై కొందరు కాస్త తేడా కామెంట్లు చేశారనుకోండి. ఇదిలా ఉంటే స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నిర్మాతగా మారి తొలిసారి బుల్లితెరపై నిర్మిస్తున్న ఓ షోలో మహాక్షయ్ నటించబోతున్నాడు. ప్రముఖ మల్లయోధుడు ది గ్రేట్ గామా(గులాం మహ్మద్ భక్ష్) బయోపిక్ ఆధారంగా అది తెరకెక్కుతోంది. -
బొమ్మల ప్రేమ.. సీక్రెట్గా వీడియోలు..!
బొమ్మల పెళ్లి గురించి విన్నాం! చిన్నప్పుడు ఆడపిల్లలు ఆడుకున్న ఆట. అదొక అందమైన ముచ్చట. పెళ్లిలో ఉన్న పవిత్రత తెలిపే పిల్లలాట. ఇప్పుడు అబ్బాయిలు వేరే ఆట ఆడుతున్నారు. దాని పేరే బొమ్మల ప్రేమ! ప్రేమలో దించుతారు. కెమెరాలో దాచిపెడతారు. బొమ్మలు మాత్రం దాచరు!! ఏయ్ సీతా... నిన్న నైట్ అంకుల్ (సీతామాలక్ష్మి ఫాదర్) కాల్ చేశారే. నాలుగు రోజుల నుంచి నీ ఫోన్ స్విచ్చాఫ్ వస్తోందట. నీకు ఏమైందోనని టెన్షన్ పడుతున్నారు. ఓసారి ఇంటికి కాల్ చెయ్’ – సీతకి హాస్టల్ రూమ్మేట్ అనూష ఆర్డర్ వేసింది. రిప్లై ఏం లేదు... సీత నుంచి! స్విచ్చాఫ్ వస్తోందట కాదు, తను సెల్ స్విచ్చాఫ్ చేసిందని అనూషకూ తెలుసు. కానీ, ఎందుకో తెలీదు. సెల్ను చూస్తేనే ఏదో సూసైడ్ బాంబ్ను చూసినట్టు భయపడుతోంది సీత. ఊళ్లో అమ్మానాన్నలే కాదు, అనూష కూడా సీతకు ఏమైందోనని టెన్షన్ పడుతోంది. ఎప్పుడూ నలుగురితో నవ్వుతూ మాట్లాడే సీత, వారం నుంచి ఎవ్వరితోనూ కలవడం లేదు. కాలేజీకి వెళ్లడం లేదు, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోచింగ్కు అటెండ్ కావడం లేదు. ఎందుకిలా ఉంటున్నావ్? ఏమైంది? అని అనూష ఎంత అడిగినా... నోరు విప్పడం లేదు. అసలేం చెప్పడం లేదు. తిండీ తిప్పలు, నిద్ర లేకుండా వారం నుంచి రూమ్లో ఒక్కత్తే ఉంటోంది. కన్నీళ్లు తప్ప ముఖంలో కళ అనేదే లేదు. వాట్సాప్లో షాక్! సీతను ఒంటరిగా వదిలేస్తే మంచిది కాదని ఆ రోజు అనూష కూడా కాలేజీకి వెళ్లలేదు. అమ్మానాన్నలతో మాట్లాడితే కాస్తయినా కుదుటపడుతుందని అనూష బలవంత పెట్టడంతో సెల్ స్విచ్చాన్ చేసింది సీత. వెంటనే బోల్డన్ని మిస్డ్ కాల్ అలర్ట్స్, వాట్సాప్ మెసేజెస్ వచ్చాయి. వాటిలో ఓ వాట్సాప్ మెసేజ్లోని ఫొటోలు చూడగానే చలీజ్వరం వచ్చిన దానిలా సీతలో వణుకు మొదలైంది. కన్నీళ్లు ఎక్కువయ్యాయి. ఆమె క్లాస్మేట్ యుగంధర్ పంపిన ఆ ఫొటోల్లో ఉన్నది సీతే. ‘సీతా... ఏమైంది?’ – అనూష అడుగుతోంది. సీత ఆ ఫొటోలు ఎప్పుడు చూస్తుందా? బ్లూ టిక్ మార్క్ ఎప్పుడొస్తుందా? అని వెయిట్ చేస్తోన్న యుగంధర్ ఈలోపే కాల్ చేశాడు. ‘ఏంటే... వేషాలేస్తున్నావా? ఫోన్ స్విచ్చాఫ్ చేసి పెట్టావ్? బ్లా... బ్లా... బ్లా...!’ – సీత ఫోన్ లిఫ్ట్ చేయగానే యుగంధర్లో కోపం కట్టలు తెంచుకుంది. తిట్లవర్షం కురిసింది. ‘ప్లీజ్... నా లైఫ్ స్పాయిల్ చేయకు’ – కన్నీళ్లతో ప్రాధేయపడుతోంది సీత. ఎంత బతిమాలుతున్నా యుగంధర్ వినడం లేదు. ‘ఫొటోలు చూశావ్గా. నేను పిలిచినప్పుడు రాకపోయినా... చెప్పినట్టు చేయకపోయినా... ఇవన్నీ ఇంటర్నెట్లో పెడతా’ – సీతకు వార్నింగ్ ఇచ్చినట్టే చెప్పాడు. ప్లీజ్... ప్లీజ్... ప్లీజ్... సీత బతిమాలుతూనే ఉంది. రేపు ఉదయం పది గంటలకు నా రూమ్కి రాకపోతే.. ఫొటోలు కాదు, వీడియోలూ బయటపెడతా’ ... యుగంధర్ వాయిస్లో బేస్ పెరిగింది. రెండు నిమిషాల తర్వాత ఫోన్ కట్ చేశాడు. స్టార్ట్ ఇమీడియెట్లీ అనూషకు సీన్ అర్థమైంది. ఎవరో సీతను భయపెడుతున్నారు. వాళ్ళెవరు? ఏం జరిగింది? అని అడిగితే... సీత చెప్పడం లేదు. ఇక, ఆలస్యం చేయకూడదనుకుంది. సీత నాన్నకు కాల్ చేసి ‘అంకుల్... మీరోసారి రావాలి. పరిస్థితి కొంచెం సీరియస్’ – సింపుల్గా చెప్పింది అనూష. ఆల్రెడీ అమ్మాయి గురించి టెన్షన్ పడుతున్నారేమో ఆయన పెద్దగా ప్రశ్నలేం వేయలేదు. వెంటనే బయలుదేరారు. తెల్లారితే ఏం జరుగుతుందోననే భయం సీతలో... స్నేహితురాలికి ఏమవుతుందోననే ఆందోళన అనూషలో... రాత్రంతా ఇద్దరూ నిద్రపోలేదు. ఉదయమే సీత నాన్న సిటీలో దిగారు. నాన్నను చూడగానే గట్టిగా హత్తుకుని, వెక్కి వెక్కి ఏడ్వడం మొదలుపెట్టింది. ‘సీతమ్మా... ఊరుకోరా! ఏంటిది చిన్న పిల్లలా?’ – సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు నాన్న. ‘నా కూతురు ఇలా కన్నీళ్లు పెట్టుకుంటుందంటే నాకెంత నామోషీ చెప్పు? ఏం జరిగినా నువ్వు ధైర్యంగా ఉండాల్రా. నవ్వుతుండాలి’ – అని నాన్న చెబుతుంటే... ఆయన ఒళ్లో తల వాల్చి శూన్యంలోకి చూస్తోంది సీత. కాసేపటి తర్వాత అక్కడే ఉన్న అనూష... ‘అయ్యో టైమ్ పదవుతోంది. అంకుల్... డైనింగ్ రూమ్కి వెళ్లడం ఎందుకు? ఇక్కడికే టిఫిన్ తీసుకొస్తా!’ అని కిందకు వెళ్లింది. నిముషం ఆలస్యమైనా..! టైమ్ పదవుతోందనగానే సీతలో మళ్లీ టెన్షన్ మొదలైంది. యుగంధర్ మాటలే గుర్తొచ్చాయ్! ఒక్కసారి గోడ మీదున్న గడియారాన్ని చూసింది. తొమ్మిది గంటలా యాభైఐదు నిమిషాలైంది. సెకన్ ముల్లు చప్పుడు కూడా సీతకు స్పష్టంగా వినిపిస్తోంది. ఒక్కో సెకన్ సౌండ్ గుండెల్లో గుబులు రేపుతోంది. బీపీ పెరుగుతోంది. పది అవగానే సీతకు యుగంధర్ నుంచి వాట్సప్ మెసేజ్ వచ్చింది. అందులో ఉన్న లింక్ను క్లిక్ చేయగానే సీత న్యూడ్ పిక్స్ నెట్టింట్లో కన్పించాయి. ‘నాన్నా... బ్రష్ చేసుకునొస్తా’ – అని మెల్లగా ఒళ్లోంచి లేచి పక్కకు వెళ్లింది. యుగంధర్ ఆ లింక్ను సీతకు మాత్రమే సెండ్ చేయలేదు. క్లాస్మేట్స్ అందరికీ తెలిసేలా, వాళ్ల బీటెక్ బ్యాచ్ వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశాడు. తనకు ఏం తెలీనట్టు రెండు సానుభూతి డైలాగులు చెప్పాడు. రెండు చేతుల్లో టిఫిన్ ప్లేట్స్ పట్టుకొస్తున్న అనూషకి హాస్టల్మేట్ ఒకరు ఈ లింక్ చూపించారు. భళ్లున ప్లేట్స్ రెండూ కిందపడ్డాయి. పెద్ద సౌండ్ రావడంతో ఏమైందోనని రూమ్లోని సీత నాన్న బయటకొచ్చారు. ‘అంకుల్... సీత ఎక్కడుంది? ఏది?’ –అంటూ ఒక్క పరుగులో అనూష రూమ్లోకి వెళ్లింది. తన వెనకాలే వచ్చిన సీత తండ్రి ‘బాత్రూమ్లో ఉందమ్మా’ – అని చెప్పారు. వెంటనే ‘సీతా... సీతా...’ అంటూ అనూష బాత్రూమ్ డోర్ కొడుతోంది. లోపల నుంచి ఉలుకూ లేదు, పలుకూ లేదు. ‘ప్లీజ్ అంకుల్... డోర్ బద్దలుగొట్టండి’ – అనూషలో ఆందోళన, ఆవేదన కనిపిస్తున్నాయి. ఏం ఆలోచించకుండా డోర్ బద్దలుగొట్టేశారు. అనూష ఆలోచన కరెక్టే. ఇంకో నిమిషం ఆలస్యమైనా సీత ఈలోకంలో ఉండేది కాదు. లవ్ బ్లాక్మెయిల్ ‘సూసైడ్ చేసుకోవడం ఏంట్రా? వాడెవడో భయపెడితే... ఫొటోలు నెట్లో పెడితే యాసిడ్ తాగేస్తావా? ఇంత జరుగుతుంటే నాకు చెప్పొచ్చు కదా? నువ్వు నా కూతురు కాదురా... ఫ్రెండ్’ – సీతకు నాన్న ధైర్యం చెబుతున్నారు. మెల్లగా ఏం జరిగిందో చెబుతోంది సీత. ‘రెండేళ్ల నుంచి ఎవరికీ తెలీకుండా వెంట పడుతున్నాడు నాన్నా! ప్రేమిస్తున్నానన్నాడు. మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. మంచి స్టూడెంటే. తర్వాత్తర్వాత నాకూ తనంటే ఇష్టం ఏర్పడంతో అతన్ని యాక్సెప్ట్ చేశా. ఎంతో ప్రేమగా బోల్డన్ని కబుర్లు చెప్పేవాడు. ఓరోజు డిన్నర్కి రమ్మంటే తన రూమ్కి వెళ్లా. డిన్నర్ చేసిన తర్వాత ఇద్దరూ ఒక్కటయ్యాం. ఆ తర్వాత అతని ప్రవర్తనలో మార్పు రావడంతో దూరం పెట్టేందుకు ట్రై చేశాను. అప్పుడు అసలు విషయం బయటపెట్టాడు మేం కలసిన క్షణాలన్నిటినీ సీక్రెట్ కెమెరాతో రికార్డ్ చేశానని. అప్పట్నుంచి తను చెప్పినట్టు చేయకుంటే... నా న్యూడ్ పిక్స్, వీడియోలు బయట పెడతానని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు’ – అంటూ జరిగిందంతా చెప్పుకొచ్చింది సీత. ‘సూసైడ్ చేసుకోవల్సింది నువ్వు కాదమ్మా... వాడు. ఇలాంటి వెధవలకు భయపడకూడదు. ఫోన్ చేసి, వాడి రూమ్కి వస్తున్నానని చెప్పు’ – యుగంధర్ ఆట కట్టించడానికి నాన్న స్కెచ్ గీశాడు. ఝాన్సీ సీతాబాయ్! తండ్రి చెప్పినట్టే చేసింది సీత. యుగంధర్కి కాల్ చేసి రూమ్కి వస్తున్నాననీ, నెట్లో ఫొటోలు డిలీట్ చేయమనీ కోరింది. ఈలోపు సీత వాళ్ల నాన్న పోలీసులకి, మీడియాకి ఫోన్లు చేశాడు. ముందు యుగంధర్ ఫ్లాట్కి సీతను పంపించారు. రెండు నిమిషాల్లో మిగతా అందరూ అక్కడికి చేరుకున్నారు. రెడ్ హ్యాండెడ్గా యుగంధర్ని, అతడి ఫ్లాట్లో సీక్రెట్ కెమెరాలను పట్టుకున్నారు. ఒక్క సీతే కాదు, వాడి దగ్గరున్న వీడియోల్లో మరికొందరున్నారు. అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేయడమే యుగంధర్ పనని తెలిసింది. తండ్రి ఇచ్చిన ధైర్యం, అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నాడనే ఆక్రోశంతో ఒక్కసారిగా సీతామాలక్ష్మీ కాస్తా ‘ఝాన్సీ లక్ష్మీబాయ్’లా మారి, యుగంధర్ని ఈ చెంపా ఆ చెంపా వాయకొట్టింది. ఛానళ్లల్లో, పేపర్లలో ఈ వార్త ప్రముఖంగా వచ్చింది. అయితే... సీతామాలక్ష్మీ పేరు గాని ఊరు గాని స్టూడెంట్ అని గాని ఎక్కడా వినపడలేదు. కనపడలేదు. ఆమె ముఖాన్ని చూపించలేదు. దాంతో యుగంధర్ చేతిలో మోసపోయిన మరికొందరు ధైర్యంగా ముందుకు వచ్చారు. జస్ట్... ఇదొక ఉదాహరణ మాత్రమే. ఈ ఘటన తర్వాత ఇలాంటి మరికొందరు దుర్మార్గులపై ఇంకొందరు కంప్లయింట్స్ చేశారు. అమ్మాయిలూ.. జాగ్రత్త! ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి, ఆడపిల్లలను మోసం చేస్తున్న యుగంధర్లు ఎందరో? వాళ్ల చేతుల్లో బలవుతున్న సీతమ్మలు ఎందరో? ఇక్కడ నేరం చేస్తున్నది ఒకరయితే... ఎవ్వరికీ చెప్పుకోలేక మానసిక క్షోభ అనుభవిస్తూ, బలవన్మరణాలకు పాల్పడుతూ, శిక్ష అనుభవిస్తున్నది మరొకరు. ఇటీవల బీహార్లో ఓ ప్రబుద్ధుడు తను ప్రియురాలితో సన్నిహితంగా ఉన్న దృశ్యాలను ఫేస్బుక్లో లైవ్ ఇచ్చాడు. పోలీసులు అతణ్ణి అరెస్ట్ చేశారు. బెంగళూరులో ఓ టెక్కీ.. తోటి ఉద్యోగిని ప్రేమించినట్టు నమ్మించి మోసం చేశాడు. ఆమెతో గడిపిన క్షణాలను రహస్యంగా వీడియో తీసి, దాని సాయంతో చాలాసార్లు లోబరుచుకున్నాడు. బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజాడు. చివరకు, ఆమె వీడియోను పోర్న్సైట్స్లో అప్లోడ్ చేశాడు. మొన్న కనిగిరిలో జరిగిన ఘటనను ఎలా మరచిపోగలం? గతంలో అమెరికన్, యూరప్ కంట్రీస్లో ఇటువంటి ఘటనలు చోటు చేసుకునేవి. అందరికీ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చేసరికి ఇండియాలోనూ ఇటువంటి నేరాలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. అందువల్ల, అమ్మాయిలంతా జాగ్రత్తగా మసులుకోవాల్సిన సమయం వచ్చింది. చిన్న తప్పటడుగు వేసినా, తప్పుడు దారుల్లోకి తీసుకెళ్లి బ్లాక్ మెయిల్ చేసే వెధవలు ఎంతోమంది కాచుకుని కూర్చున్నారు. - సత్య పులగం శిక్ష పడాల్సిందే టీనేజ్లో అమ్మాయిలు కావొచ్చు... అబ్బాయిలు కావొచ్చు... వయసు ప్రభావం వల్ల కొన్ని తప్పులు చేస్తుంటారు. అయితే... రహస్యంగా వీడియో తీసి అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేయడమనేది వయసు ప్రభావం వల్ల చేశారనడానికి వీల్లేదు. ఏ పరిస్థితుల్లో చేసినా అది తప్పే. పెద్ద క్రైమ్. సన్నిహితంగా ఉన్నప్పటి వీడియోలను చూపించి బ్లాక్మెయిల్ చేయడమనేది ఇంకా పెద్ద క్రైమ్. ఇటువంటి పనులు చేసిన వాళ్లను మందలించడంతో సరిపెట్టకూడదు. లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్లు తప్పకుండా ఇన్వాల్వ్ కావాలి. అటువంటి నేరానికి పాల్పడేవాళ్లకు తగిన శిక్ష పడాల్సిందే. – డాక్టర్ పద్మ పాల్వాయి చైల్డ్ సైకియాట్రిస్ట్, రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ -
నేను షాక్ కు లోనయ్యా: షేన్ వార్న్
లండన్:నగరంలోని ఓ విలాసవంతమైన నైట్ క్లబ్ లో పోర్న్ స్టార్ పై దాడి చేసినట్లు వచ్చిన వార్తల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ పేర్కొన్నాడు. అసలు ఆమెతో ఎటువంటి ఘర్షణ పడకపోయినప్పటికీ ఆ వార్తలు మీడియాలో రావడంతో షాక్ కు గురైనట్లు తెలిపాడు. ప్రస్తుతం ఆ వివాదం నుంచి బయటపడినట్లు వార్న్ స్పష్టం చేశాడు. 'ఈ కేసుకు సంబంధించి పోలీసులకు పూర్తిగా సహకరించాను.సీసీటీవీ ఫుటేజ్ ను కూడా పోలీసులు పరిశీలించారు. అక్కడ ఉన్నవారితో కూడా పోలీసులు మాట్లాడారు. ఆమెపై నేను దాడి చేయలేదనే విషయాన్ని పోలీసులు నిర్దారించారు. ఆ కేసుకు ముగింపు పడింది'అని వార్నర్ తెలిపాడు. ఓ పోర్న్స్టార్తో వార్న్ గొడవపడినట్లు వార్తలో వచ్చిన సంగతి తెలిసిందే. తనకు ముఖంపై అయిన కమిలిపోయిన గాయాల ఫొటోను పోర్న్స్టార్ వలెరీ ఫాక్స్ ట్వీట్ చేసింది. గతవారం లౌలౌ క్లబ్లో జరిగిన దాడిలో వార్న్ కొట్టడంతో తనకు ఈ గాయాలయ్యాయని ఆమె పేర్కొంది. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె.. 'మహిళను కొట్టినందుకు గర్వపడుతున్నావా? దుష్టుడా?' అంటూ ఆమె ఈ ఫొటోలను షేర్ చేసింది. -
మరో కాంట్రవర్సీ: పోర్న్స్టార్పై షేన్ వార్న్ దాడి!
లండన్: ఆస్ట్రేలియా లెజెండ్ క్రికెటర్, స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. లండన్లోని ఓ విలాసవంతమైన నైట్క్లబ్లో ఓ పోర్న్స్టార్తో వార్న్ గొడవపడ్డాడు. ఆమె ముఖంపై గట్టిగా కొట్టాడు. దీంతో తనకు ముఖంపై అయిన కమిలిపోయిన గాయాల ఫొటోను పోర్న్స్టార్, ప్రముఖ మోడల్ వలెరీ ఫాక్స్ ట్వీట్ చేసింది. గతవారం లౌలౌ క్లబ్లో జరిగిన దాడిలో వార్న్ కొట్టడంతో తనకు ఈ గాయాలయ్యాయని ఆమె పేర్కొంది. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె.. 'మహిళను కొట్టినందుకు గర్వపడుతున్నావా? దుష్టుడా?' అంటూ ఆమె ఈ ఫొటోలను షేర్ చేసింది. గత శుక్రవారం రాత్రి వార్న్ ఫాక్స్తో గొడవపడ్డాడని, ఆమె కిందపడేవిధంగా కొట్టాడని ప్రత్యక్ష సాక్షులు 'ద సన్' పత్రికకు తెలిపారు. డజన్ల కొద్దీ పెద్దల చిత్రాల్లో నటించిన ఫాక్స్ (30) ఈ ఘటనపై వెస్ట్ మినిస్టర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా వార్న్ దుసురుతనాన్ని తప్పుబడుతూ ట్వీట్లు పెట్టింది. ఈ ఘటనపై తాను అబద్ధం చెప్పడం లేదని, ప్రముఖుడైనంత మాత్రాన మహిళను కొట్టి తప్పించుకోవడం తప్పని ఆమె ట్వీట్ చేసింది. ఈ ఘటనపై స్పందించేందుకు వార్న్ అధికార ప్రతినిధి నిరాకరించారు. 2007లో క్రికెట్ నుంచి తప్పుకున్న వార్న్ ఎక్కువశాతం బ్రిటన్లో నివసిస్తున్నారు. స్కై స్పోర్ట్స్ కామెంటరీ టీమ్లో సభ్యుడిగా, ఆస్ట్రేలియా నైన్ చానెల్ విశ్లేషకుడిగా పనిచేస్తున్న ఆయన గతంలో పలు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. వార్న్ ఇటీవల నటి లిజ్ హర్లీతో డేటింగ్ చేశాడు. భార్య సైమన్ చల్లాహన్కు దూరంగా ఉంటున్న ఆయన గతంలో పలువురు మహిళలతో రాసలీలలు నెరిపాడు. -
ఈయనతో వేగలేను !
►భర్త వికృత చేష్టలతో విసిగి పోలీసులకు ఫిర్యాదు ►బెంగళూరులో ఘటన బెంగళూరు: తనకు అశ్లీల వీడియో చూపించి అసహజ సెక్స్లో పాల్గొనాలని వేధిస్తున్నారని ఆరోపిస్తూ భర్తపై, భార్య పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటన నగరంలోని బసవనగుడి మహిళా పోలీస్స్టేషన్లో సోమవారం చోటుచేసుకుంది. చామరాజపేటేలో నివాసముంటున్న దంపతులకు గత ఏడాది ఏప్రిల్లో వివాహమైంది. వివాహమైన మొదటిరాత్రి తన భర్త తనపై వికృతంగా ప్రవర్తించారని అంతేగాక కూల్డ్రింక్లో మద్యం కలిపి తనకు తాగించి అసహజ లైంగిక ప్రక్రియ జరిపాడని ఆరోపించింది. కొద్దిరోజుల అనంతరం ల్యాప్టాప్, మొబైల్లో అశ్లీల సినిమా చూపించి వికృతంగా ప్రవర్తించే వాడని, తాను సమ్మతించకపోవడంతో మొదటి రాత్రి చిత్రీకరించిన వీడియో దృశ్యాలను సామాజిక మాద్యమాల్లో అప్లోడ్ చేస్తానని బెదిరింపులు దిగారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తన భర్తకు లైంగిక సామర్థ్యం లేదని, అందుకే తనను వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపించింది. తనను ఇంటిని నుంచి గెంటి వేశారని, పెళ్లి సమయంలో బంగారు నగలు, వరకట్నం కింద రూ. 7 లక్షలు తీసుకున్నారని ఆరోపించింది. బసవనగుడి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
అశ్లీల చిత్రాలు అప్లోడ్ చేస్తున్న ముగ్గురు అరెస్ట్
మంచిర్యాల: సెల్ఫోన్, సీడీ పాయింట్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా బ్లూఫిల్మ్లను అప్లోడ్ చేస్తున్న మూడు మొబైల్ దుకాణాలపై కేసు నమోదు చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ రోడ్లోని దుకాణాలపై ఆదివారం పోలీసులు దాడులు నిర్వహించారు. కేసు నమోదు చేసి వారి వద్ద నుంచి కంప్యూటర్ హార్డ్డిస్క్లతో పాటు వందల కొద్ది బ్లూఫిల్మ్ సీడీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
పోర్న్ క్లిప్ పంపిన కాంగ్రెస్ నేత.. సస్పెండ్
పనాజీ: వాట్సాప్ గ్రూప్లో ఓ అశ్లీల వీడియోను పంపించిన కాంగ్రెస్ పార్టీ నాయకుడిని గోవా కాంగ్రెస్ పార్టీ తొలగించింది. అతడిని పార్టీలో కొనసాగించబోమని స్పష్టం చేసింది.'జరిగిన పొరపాటుకు నేను క్షమాపణలు చెబుతున్నాను. మేం ఇప్పటికే ఆయనను వాట్సాప్ గ్రూపులో నుంచి పార్టీలో నుంచి తొలగించాం. ఈ విషయాన్ని అందరూ అర్ధం చేసుకోవాలి' అని గోవా కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్రతినిధి సునీల్ కవథాంకర్ తెలిపారు. జర్నలిస్టులకు ఎప్పటికప్పుడు పార్టీ సంబంధించిన కార్యక్రమాలను తెలిపేందుకు కాంగ్రెస్ పార్టీ నేతల తరుపున ఒక వాట్సాప్ గ్రూప్ను పెట్టారు. దానిని నిర్వహించేది సునీల్ కవథాంకర్. అయితే, ఇటీవలె ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆ గ్రూపులో పోర్న్ వీడియోను పోస్ట్ చేశాడు. దీంతో అంతా అవాక్కయ్యారు. అతడిని వెంటనే సస్పెండ్ చేసి గ్రూపులో నుంచి తొలగించారు. కీలక వర్గల సమాచారం మేరకు ఆ వ్యక్తి గతంలో గోవా కాంగ్రెస్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేసినట్లు తెలుస్తోంది. -
చెంపచెళ్లుమనిపించిన పోర్న్ స్టార్
టెక్సాస్ : ప్రముఖ పోర్న్ స్టార్ మియా ఖలీఫాతో సెల్ఫీ దిగాలనుకున్న ఓ యువకుడి గూబ గుయ్మంది. టెక్సాస్లోని సాన్ ఆంటోనియోకు చెందిన ఓ 20 ఏళ్ల యువకుడు మియాఖలీఫా పర్మిషన్ లేకుండానే సెల్ఫీ తీశాడు. దీంతో చిర్రెత్తుకొచ్చి మియా ఆ యువకుడి చెంప చెళ్లు మనిపించింది. యువకుడు మియా ఖలీఫా కొట్టిన చెందెబ్బకు కుంగిపోకుండా ఆమె కొట్టిన చెంపదెబ్బ తనకు ఓ గాయాన్ని మిగిల్చింది అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. మియా వద్దంటున్నా తీసిన సెల్ఫీతో పాటూ చెంపపై లాగి కొట్టడంతో తగిలిన గాయానికి సంబంధించి ఫొటోలను తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. మియా ఖలీఫాతో ఫొటో తీసుకున్నా.. నా చెంపపై గట్టిగా ఓ పంచ్ కూడా ఇచ్చింది... ఓ గాయం కూడా మిగిలింది అంటూ ఓ కామెంట్ కూడా పెట్టాడు. ఈ ట్వీట్ తక్కువ సమయంలోనే వైరల్ అయ్యింది. దీనికి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన లభించింది. ఎలాంటి చెంపదెబ్బలు తినకుండానే తమ అభిమాన పోర్న్ స్టార్తో సెల్ఫీలు తీసుకున్నామంటూ మియాఖలీఫాకు అండగా ఆమె అభిమానులు సెల్ఫీ ఫొటోలను పోస్ట్ చేశారు. అయితే ఈ తతంగంపై సోషల్ మీడియాలో భారీగా స్పందన రావడంతో మియా ఖలీఫా స్పందించింది. నేను నడుస్తూ ఉంటే నా మొహంవైపు కెమరాపెట్టి కుప్పి గంతులు వేయకుండా, సెల్ఫీ కావాలని నన్ను మర్యాదగా అడిగి సెల్ఫీలు తీసుకున్న మీ అందరికీ థాంక్స్ అంటూ తనకు అండగా నిలిచిన అభిమానులను ఉద్దేశించి ట్వీట్ చేసింది. -
అడల్ట్ మూవీలు చేస్తానని.. ఇంట్లో చెబితే!
టెక్సాస్: మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన యువతి వెంటనే ఉద్యోగంలో చేరింది. తమ కూతురు భవిష్యత్తులో మంచి హోదాలో ఉంటుందని ఆశ పడ్డారు. కానీ కొన్ని రోజుల్లోనే తల్లిదండ్రులకు ఊహించని షాకిచ్చింది. 'పోర్న్ ప్రపంచంలో తాను రాణించాలని కోరుకుంటున్నట్లు చెప్పగానే మా పేరెంట్స్కు నోట మాట రాలేదు. వారు నేను జోక్ చేస్తున్నానని భావించారని' ఎనిమిదేళ్ల కిందట జరిగిన సంభాషను పోర్న్ స్టార్ ఎల డార్లింగ్ మీడియాకు వివరించింది. 'ప్రస్తుతం నా వయసు 30 ఏళ్లు. ఈ అడల్ట్ వరల్డ్కి పరిచయమై ఏనిమిదేళ్లు పూర్తయింది. 22 ఏళ్ల వయసులో మాస్టర్స్ పూర్తి చేసి, లైబ్రరీలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. అయితే అడల్ట్ మూవీలవైపు నా మనసు మళ్లింది. నా తొలి అడల్డ్ వీడియో కోసం మేకప్ వేసుకుని సిద్ధంగా ఉన్నాను. పేరెంట్స్కు చెప్పకుండా ఇలా చేస్తే.. జీవితాంతం ఈ నిజాన్ని దాయాల్సి ఉంటుంది. అలా చేయడం నాకిష్టం లేదు. ఇంటికి వెళ్లి అమ్మానాన్నలతో విషయం చెప్పేశాను. పోర్నోగ్రఫీని కెరీర్గా ఎంచుకుంటున్నాను. అందుకు మీ అంగీకారం కావాలని కోరగానే.. జోక్ చేశాననుకుని వాళ్లు బిగ్గరగా నవ్వేశారు. సీరియస్గానే ఆ కెరీర్లోకి అడుగుపెడుతున్నాను అని వివరించింది. మొదట షాక్ తిన్న మా పేరెంట్స్.. నా కోరికకు అడ్డు చెప్పలేదు. నేను మంచి రంగంలో వృద్ధిలోకి వస్తే చూడాలనుకున్నారు. చివరగా నీపై పూర్తి విశ్వాసం ఉంటే నువ్వు ఎంచుకున్న కెరీర్వైపు అడుగులు వేయాలని' సపోర్ట్ చేశారని పోర్న్స్టార్ ఎల డార్లింగ్ వివరించింది. -
ఫేస్బుక్ పోకిరీకి గట్టి జవాబు
చెన్నై యువకుడిపై నటి నిత్యారామ్ మండిపాటు బనశంకరి : సినిమా నటులకు సామాజిక మాధ్యమాల్లో మానసికంగా హింసిస్తుండటం హెచ్చుమీరుతోందని కన్నడనటి నిత్యారామ్ ఆవేదన వ్యక్తం చేసింది. ఫేస్బుక్లో తన ఫొటోలను పోస్ట్ చేసిన వ్యక్తిని తీవ్రంగా హెచ్చరించింది. హీరోయిన్ రచితారామ్ సహోదరి, బుల్లితెర నటి నిత్యారామ్ గురించి చెన్నై కి చెందిన గౌతమ్ అనే యువకుడు అశ్లీల ఫొటోలను పోస్ట్ చేయడం, మీ అభిమాని అంటూ అసభ్య కామెంట్లు చేయడం ఆమె దృష్టికి వచ్చింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన నిత్యారామ్ అతడిని తీవ్రంగా హెచ్చరించింది. ఓ అమ్మాయి పట్ల గౌరవంగా నడుచుకోవాలంటూ మండిపడింది. ఫేస్బుక్లో తనకు ఎంతోమంది అభిమానులు మెసెజ్ పెట్టి అభిమానిస్తారని, అది చూసి సంతోషం కలుగుతుందని పేర్కొంది. కానీ ఈ విధమైన ప్రవర్తనలకు తాను ప్రోత్సహించనని నిత్యారామ్ ఆ పోకిరీని ఫేస్బుక్లో తీవ్రస్థాయిలో హెచ్చరించింది. -
అధికారిక సమావేశంలో పోర్న్ వీడియో కలకలం
చండీగఢ్: బీఎస్ఎఫ్ అధికారిక కార్యక్రమంలో అశ్లీల వీడియో ప్లే అవ్వడం పెను దుమారం రేపింది. వివరాలు..పంజాబ్లో ఫిరోజ్ పూర్లోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ 77వ బెటాలియన్ హెడ్ క్వార్టర్స్లో దేశ భద్రతకు సంబంధించి చర్చించడానికి ఆదివారం అధికారులు వచ్చారు. మీటింగ్ హాలులో బోర్డర్కు సంబంధించి సమస్యలను వివరించడానికి ప్రొజెక్టర్ను వాడారు. బోర్డర్ను ఎలా రక్షించాలి అనే అంశంపై చర్చ ప్రారంభం అవ్వగానే ప్రొజెక్టర్లో అనుకోకుండా పోర్న్ వీడియో ప్లే అయింది. దీంతో అక్కడున్నవారందూ షాక్కు గురయ్యారు. ఈ సమావేశానికి వచ్చిన వారిలో 12 మంది మహిళా అధికారులతో పాటూ 20 మంది జవాన్లు కూడా ఉన్నారు. కాగా, ఈ సంఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్టు బీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
ఆ సైట్లు చూసి.. నేత అడ్డంగా బుక్కయ్యారు!
వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఓ ప్రజా ప్రతినిధి తాను చేసిన పనికి నాలుక్కరుచుకున్నారు. తాను ఇచ్చిన డాక్యుమెంట్లలో పోర్న్ సైట్లు చూసినట్లుగా ఉన్న స్క్రీన్ షాట్లు రావడంతో.. చేసిన పొరపాటుకు క్షమాపణ చెప్పారు. ఆ వివరాలివి... రోడ్ ఐస్లాండ్ రాష్ట్రానికి చెందిన నేత రామన్ పెరీజ్ ఇటీవల హౌస్ ఫైనాన్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫైనాన్స్ కమిటీకి కొన్ని కీలక పత్రాలకు సబంధించిన డాక్యుమెంట్ల స్క్రీన్ షాట్లు అందజేశారు. రామన్ పెరీజ్ ఇచ్చిన స్క్రీన్ షాట్ డాక్యుమెంట్లను ప్రింట్లు తీసిన క్లర్క్ కమిటీ సభ్యులకు అందజేశాడు. అయితే పెరీజ్.. టీనేజర్ల పోర్న్ సైట్లను ఇతర ట్యాబ్లలో ఓపెన్ చేసి అసభ్యకర వీడియోలు చూసినట్లు ఇతర నేతలు, కమిటీ సభ్యులు గమనించి చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారని ఓ అధికార ప్రతినిధి లార్రీ బెర్మన్ తెలిపారు. రీసెర్చ్ చేసి నివేదిక ఇవ్వడంలో ఆయన ఏ మాత్రం ఏకాగ్రత వహించారో అర్థమవుతుందంటూ ఇతర సభ్యులు కామెంట్లు చేశారు. దీంతో ఆ నేత నవ్వులపాలయ్యారు. చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చే యత్నం చేశారు రామన్ పెరీజ్. 'నా పొరపాటు వల్ల డాక్యుమెంట్లో అసభ్యకర విషయాలు వెలుగుచూశాయి. వాస్తవానికి నేను నా ఫ్రెండ్కు ఈ పని అప్పగించాను. అతడు చేసిన పని నాకు ఆలస్యంగా అర్థమైందంటూ' పెరీజ్ వివరణ ఇచ్చుకున్నారు. తనను క్షమించాలని కోరుతూ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. -
వాట్సప్లో నీలి చిత్రాలు పంపిన ఎమ్మెల్సీ
బెంగళూరు (బెళగావి): కర్ణాటకలో ఒక ప్రజాప్రతినిధి వాట్సప్ గ్రూప్లో విచ్చలవిడిగా బూతు చిత్రాలను పోస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. బెళగావి నగరంలో ఉన్న బెల్గాం మీడియా ఫోర్స్ అనే వాట్సప్ గ్రూప్లో సభ్యుడైన స్థానిక బీజేపీ ఎమ్మెల్సీ మహంతేష్ కవటిమఠ తన మొబైల్ఫోన్ నుంచి నీలిచిత్రాలను పంపించిన ఘటన వెలుగు చూసింది. ఇతని మొబైల్ వాట్సప్ ఖాతా నుంచి సుమారు 50కి పైగా నీలి చిత్రాలు ఒక గ్రూప్లోకి వెళ్ళినట్లు సమాచారం. గ్రూప్లో బెళగావికి చెందిన ప్రముఖ నాయకులు, అధికారులు, మీడియా ప్రతినిధులతో పాటు నగర ప్రముఖులు కూడా ఉన్నారు. అశ్లీల చిత్రాలను గ్రూప్లో పోస్ట్ చేసినప్పటి నుంచి ఆ ఎమ్మెల్సీ మొబైల్ ఫోన్ను స్విచాఫ్ చేసినట్లు నగర మీడియా ప్రతినిదులు తెలిపారు. ఎమ్మెల్సీ ఘనకార్యంపై గ్రూప్ సభ్యులు, ప్రజలు మండిపడుతున్నారు. -
ఆ వెబ్సైట్లు కనిపించవు
న్యూఢిల్లీ: భారతదేశంలో పోర్న్వెబ్సైట్లు మూతపడనున్నాయి. దాదాపు 3500 పోర్నసైట్లను ఇండియాలో నిషేధించాలని భారత ప్రభుత్వం ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లను ఆదేశించింది. బ్రిటన్కు చెందిన వాచ్డాగ్ సంస్థ 3500 అశ్లీల వెట్సైట్ జాబితాను భారత ప్రభుత్వానికి అందించింది. దీంతో ఆయా వెబ్సైట్లను, 2017 జులై 31లోపు నిషేధించాలని కేంద్రం సర్వీసు ప్రొవైడర్లను ఆదేశించింది. 2013సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం ఈనిర్ణయం తీసుకుంది. దాదాపు 3500 వెబ్సైట్లలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అశ్లీలత ఉందని నిర్ధారించిన కేంద్రం వీటన్నింటిని నిషేధించనుంది. భారత్లో చైల్డ్పోర్నోగ్రఫీ నిషిద్ధం. ఈజాబితాను ఎప్పటికప్పడు పరిశీలించి ప్రతిరెండురోజులకు జాబితాను అప్డేట్ చేయనున్నారు. -
షాకింగ్: రైల్వే స్టేషన్ టీవీలో నీలి చిత్రం
న్యూఢిల్లీ: నిత్యం రద్దీగా ఉండే ఢిల్లీలోని రాజీవ్ చౌక్ మెట్రో రైల్వే స్టేషన్లోని ఓ టీవీలో పోర్న్ వీడియో ప్లే అయింది. ఇందుకు సంబంధించి ఓ ప్రయాణీకుడు పోస్టు చేసిన వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. దీంతో షాక్ తిన్న ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(డీఎమ్ఆర్సీ) ఘటనపై విచారణకు ఆదేశించింది. ఈ ఘటన ఏప్రిల్ 9న చోటు చేసుకుంది. కాగా, టీవీలో ప్లే అవుతున్న నీలి చిత్రాన్ని వీడియో తీసిన ఓ ప్రయాణికుడు సోషల్మీడియాలో పెట్టాడు. ప్రయాణీకులు ఆ టీవీ ముందుగా నడుచుకుంటూ వెళ్లిపోతున్నట్లు వీడియోలో ఉంది. మరికొందరు తమ సెల్ఫోన్లలో ఆ ఘటనను బంధిస్తూ కనిపించారు. కాగా, ఈ ఘటనపై డీఎమ్ఆర్సీని ప్రశ్నించగా.. కమర్షియల్ యాడ్స్ కోసం ఉద్దేశించిన టీవీ అని తెలిపారు. -
3 వేల వెబ్ సైట్లు బ్యాన్
న్యూఢిల్లీ: అశ్లీల వెబ్ సైట్లపై కొరడా ఝుళిపించామని పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 3 వేల అశ్లీల వెబ్ సైట్లు, లింకులను బ్లాక్ చేసినట్టు వెల్లడించింది. పిల్లల అశ్లీల వెబ్ సైట్లలో ఎక్కువ విదేశాలకు చెందినవని సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. లోక్ సభలో ఈ మేరకు బుధవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. సోషల్ మీడియా ద్వారా మహిళలు, పిల్లలు ఏవిధంగా వేధింపులకు గురవుతున్నారనే దాడిపై ఎటువంటి అధ్యయం చేయలేదని వెల్లడించింది. -
మతబోధకురాలిగా మారిన పోర్న్ స్టార్
న్యూయార్క్: ఏడాదికి దాదాపు రూ. రెండు కోట్ల సంపాదన. విలాసవంతమైన జీవితం. వందకు పైగా పోర్న్ చిత్రాల్లో నటించి పోర్న్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది. ఒక్క సంఘటనతో వీటన్నిటిని వదిలేసింది. ఓ చిన్న టౌన్ ఫాల్టన్లోని చర్చిలో మతబోధకురాలిగా మారింది ఒకప్పటి ప్రముఖ పోర్న్ స్టార్ క్రిస్టల్ బస్సెట్టె. చిన్న తనంలోనే లైంగిక దాడికి గురైన బస్సెట్టె పదహారేళ్లకే గర్భం దాల్చింది. తన కుమారుడు జస్టిన్కు అండగా నిలవాలనుకుంది. వెంటనే కాలిఫోర్నియా నుంచి హాలివుడ్కు మకాం మార్చింది. ముందుగా మోడలింగ్, తర్వాత డబ్బు కోసం బార్లలో డ్యాన్సులు కూడా చేసింది. ఓ అడల్ట్ చిత్ర ఏజెంట్ అమెను సంప్రదించి పోర్న్ మూవీల్లో నటించడానికి అవకాశం కల్పించాడు. నెలకు రూ.20 లక్షలు సంపాదించే అవకాశం దొరకడంతో వెనకాముందు చూసుకోకుండా ఓకే చెప్పేసింది. అనంతరం కొద్ది రోజుల్లోనే మలిబు హౌస్లో తొలిసారి పోర్న్ చిత్రంలోని ఓ సన్నివేశంలో నటించింది. 'ఆ రోజు తొలిసారి పోర్న్లో నటించిన తర్వాత షవర్ కింద దాదాపు రెండు గంటలు కూర్చొని ఏడవడం నాకు ఇంకా గుర్తుంది. ఆ షూటింగ్ పూర్తయిన తర్వాత నెల వరకు మరో షూటింగ్కు వెళ్లలేదు. పోర్న్ చిత్రాల్లో నటిస్తున్న సమయంలో స్పర్శలేకుండా ఉండటానికి మద్యం సేవించడం, పెయిన్లెస్ మెడిసిన్లు వాడటం ప్రారంభించాను' అని తన చీకటి రోజులను బస్సెట్టె గుర్తు చేసుకుంది. అనతికాలంలోనే పోర్న్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. మలీబూలో అత్యంత విలాసవంతమైన భవంతి, ఖరీదైన ఫెరారీ కారుతో పాటూ మరో ఆరు కార్లు కూడా కొనేసింది. కుమారున్ని స్కూల్లో వదిలి అటు నుంచే షూటింగ్కు వెళ్లడం బస్సెట్టె రోజూవారి దిన చర్యగా మారింది. ఆ సమయంలో కేవలం తన గురించి, తన కుమారుని గురించి మాత్రమే ఆలోచించాను అని చెప్పింది. 2014 మే లో జరిగిన ఓ సంఘటన బస్సెట్టెను పూర్తిగా మార్చివేసింది. తాగిన మత్తులో బస్సెట్టె నడుపుతున్న కారు ప్రమాదానికి గురైంది. దీంతో ఆమెపై డ్రంక్ డ్రైవ్ కింద కేసుకూడా నమోదైంది. ప్రమాదంతో దాదాపు చావు అంచువరకు వెళ్లొచ్చిన ఆమె ఎవరి కోసం బతుకుతున్నానో కూడా అర్థం కాని పరిస్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే తన పదేళ్ల పోర్న్ జీవితానికి స్వస్థి చెప్పాలని భావించింది. తన కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్లి వారితో కలిసి ఉండటం ప్రారంభించింది. చర్చిలో తన సోదరి వివాహానికి హాజరయినప్పుడు పాస్టర్ డెవిడ్ను కలుసుకుంది. తన సోదరి తరచూ చర్చికి వెళ్లడంతో బస్సెట్టె గతం డెవిడ్కు తెలిసింది. ఆమె గతాన్ని పట్టించుకోకుండా ఆమెను వివాహమాడాడు డేవిడ్. ఇప్పుడు వారిద్దరికి కలిసి ఓ కుమారుడు జన్మించాడు. కారు ప్రమాదం నుంచి బయటపడినటప్పుడు దేవుడిచ్చిన పునర్జన్మగా భావించానని బస్సెట్టె తెలిపింది. డేవిడ్ సహకారంతో పాస్టర్ ట్రైనింగ్ తీసుకుంది. వీరిద్దరుకలిసి ఓ చర్చిని సొంతంగా నిర్మించి అక్కడే కొత్త జీవితం ప్రారంభించారు. ప్రస్తుతం నా గురించి ఎవరు ఏమనుకుంటున్నారో అని ఆలోచించడం లేదు. డబ్బు సంపాదన గురించి అసలు ఆలోచనే లేదు. పేదలకు సహాయం చేయడం, మంచి వాఖ్యాలు భోధించడం పైనే ఇప్పుడు నా దృష్టి పెట్టాను అంటోంది బస్సెట్టె. -
న్యూడ్ వీడియోలు పంపితే వదిలిపెడతానని నమ్మించి..
హైదరాబాద్: శారీరకంగా తనతో కలవలేదని బాధితురాలికి సంబంధించిన నగ్న చిత్రాలను వివిధ పోర్న్ సైట్లలో అప్లోడ్ చేసి వేధిస్తున్న వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సైబరాబాద్ సైబర్ ఇన్స్పెక్టర్ హరినాథ్ కథనం ప్రకారం... కూకట్పల్లిలోని నిజాంపేట ఎక్స్ రోడ్డులో నివసించే బాధితురాలు ఇంటర్ చదివే సమయంలో ఒక వ్యక్తితో సన్నిహితంగా ఉండేది. ఈ తల్లిదండ్రుల హెచ్చరికతో అతడికి దూరంగా ఉంటోంది. దీంతో ఆమెపై కోపాన్ని పెంచుకున్నాడు. నగ్న వీడియోలు పంపితే వదిలిపెడతానని నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన ఆమె నగ్న వీడియోలను పంపింది. తనతో కలవాలని ఒత్తిడి తీసుకొచ్చాడు. వీడియోలను బాధితురాలి బంధువు విశాఖపట్నంకు చెందిన సూరబత్తుల దిలీప్కుమార్కు పంపించాడు. దీంతో దిలీప్ కూడా బాధితురాలిని బెదిరిస్తున్నాడు. ఆమె పట్టించుకోకపోవడంతో వీడియోలను పోర్న్ సైట్లలో ఆప్లోడ్ చేసి వాటి లింక్లను బాధితురాలి బంధువులకు పంపాడు. బాధితురాలు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు దిలీప్కుమార్ను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
అప్లోడ్కు ముందే అడ్డుకోలేరా: సుప్రీం
న్యూఢిల్లీ: ‘అశ్లీల వీడియోలు, బూతు చిత్రాలు వెబ్సైట్లలోకి అప్లోడ్ కాకముందే వాటిని అడ్డుకునే యంత్రాంగం ఏదైనా ఉందా?’అని సుప్రీంకోర్టు మంగళవారం ఇంటర్నెట్ సరఫరాదార్ల(ఐఎస్పీ)ను ప్రశ్నించింది. వీడియోలు అప్లోడ్ కాకుండా తాము అడ్డుకోలేమనీ, అప్లోడ్ అయిన వీడియోలు అశ్లీలమైనవని తమ దృష్టికి వస్తే మాత్రం వాటిని వెంటనే తొలగించగలమని గూగుల్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ సమాధానంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. గూగుల్ న్యాయవాది సజన్ పూవయ్య తన వాదన వినిపిస్తూ బూతు వీడియోలను తొలగించడంలో ప్రభుత్వ నోడల్ సంస్థ తమకు సాయం చేయాలని కోరగా, ఇంటర్నెట్ సరఫరాదారులకు డబ్బు మాత్రమే కావాలనీ, సొంతంగా వారేదీ చేయరని ప్రభుత్వ న్యాయవాది అన్నారు. -
కీచక టీచర్ వెకిలిచేష్టలు..దేహశుద్ధి
మహబూబాబాద్ : చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడి వెకిలిచేష్టలు మహబూబాబాద్లో వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆగ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు టీచర్ను దేహశుద్ధి చేసిన ఘటన కట్టెలమండి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామంలోని ప్రాధమిక పాఠశాలలో పని చేస్తున్న ప్రతాప్ అనే ఉపాధ్యాయుడు కొంతకాలంగా విద్యార్థులతో పాటు అటెండర్ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. సెల్ఫోన్లో అశ్లీల వీడియోలను విద్యార్థినులకు చూపించి వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని విద్యార్థులు తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఇప్పటికే పలుమార్లు టీచర్కు హెచ్చరించారు. అయినా ఆయన తీరు మార్చుకోకపోవడంతో ఆగ్రహం చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిని తీవ్రంగా కొట్టారు. కీచక టీచర్ను సస్పెండ్ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
అశ్లీల వెబ్సైట్లు ఆపండి
సుప్రీం కోర్టుకు ఓ మహిళ అభ్యర్థన న్యూఢిల్లీ: ఇంటర్నెట్లో విచ్చలవిడిగా అందుబాటులో ఉన్న పోర్న్ (అశ్లీల) వీడియోలను తొలగించాలంటూ ఓ మహిళ సుప్రీం కోర్టుకు విన్నవించింది. తన భర్త బాగా చదువుకున్నప్పటికీ.. పోర్న్ వీడియోలు, చిత్రాలకు బానిసగా మారటంతో వైవాహిక జీవితంలో, కుటుంబలో ఇబ్బందులు ఏర్పడ్డాయని ఓ మహిళ (కెమికల్ ఇంజనీర్) ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వీడియోలుండే సైట్లను పూర్తిగా నిషేధించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఆ బాధిత మహిళకు పెళ్లై 32 ఏళ్లు పూర్తవగా.. ఇద్దరు పిల్లలున్నారు. రెండేళ్లుగా తన భర్త ఇలాంటి వీడియోలకు అలవాటు పడ్డారని.. విలువైన సమయాన్ని ఇలాంటి వీడియోలు చూసేందుకు వ్యర్థం చేస్తున్నారని ఆవేదనగా కోర్టుకు వెల్లడించారు. ‘నా భర్త అశ్లీల వీడియోలు, చిత్రాలకు అలవాటు పడ్డారు. దీంతో ఆయన ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారు. దీంతో మా వైవాహిక జీవితం నాశనమైంది. అందరికీ అందుబాటులో ఉంటున్న ఈ వీడియోలు చాలా ప్రమాదకరం. భారతదేశంలోని కుటుంబ విలువలకు ఈ సైట్లు తీరని నష్టం కలగజేస్తున్నాయి. యువత దీనివల్ల ఎంతలా చెడిపోతున్నారో ఆలోచించాలి. వయసుకు అతీతంగా చాలా మంది ఈ సైట్లకు బానిసలు అవుతున్నారు’ అని ఆ మహిళ పిటిష¯ŒSలో పేర్కొన్నారు. -
మా ఆయన యాక్ థూ.. ఆ సైట్లు నిషేధించండి
తన భర్త పోర్నోగ్రఫీ వెబ్సైట్లకు బాగా బానిస అయిపోయాడని, అది తమ వైవాహిక జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తోందని.. అందువల్ల వాటిని నిషేధించాలని కోరుతూ ఒక మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇలాంటి అశ్లీల సైట్ల నిరోధానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకునేలా సుప్రీం ఆదేశించాలని ముంబైకి చెందిన ఆ మహిళ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. అతడు బాగా చదువుకున్న వ్యక్తే అయినా, పెద్దవయసు వస్తున్నా ఇలా చేస్తున్నప్పుడు ఇక యువతరం ఇంకెంత పాడవుతుందోనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చేయడంతో తన భర్త ఎక్కువసేపు ఆ సైట్లు చూస్తూనే కాలం గడిపేస్తున్నాడని, దానివల్ల అతడి బుర్ర పాడైపోయి తన వైవాహిక జీవితాన్ని కూడా నాశనం చేస్తోందని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. తనకు పెళ్లయ్యి 30 సంవత్సరాలు అవుతోందని, కానీ గత రెండేళ్ల నుంచే తన భర్త ఈ పోర్నోగ్రఫీ సైట్లకు అలవాటు పడ్డాడని ఆమె కోర్టుకు చెప్పారు. తన భర్త చేస్తున్న పనుల వల్ల తాను, తన పిల్లలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామని, దీనివల్ల తమ సంసారం కూడా ఇబ్బందుల్లోనే ఉందని అన్నారు. తాను సామాజిక కార్యకర్తను కావడంతో ఇలాంటి వాళ్లను చాలామందిని చూస్తున్నానని, అందువల్ల వీటి నిరోధానికి పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పిల్లల పోర్నోగ్రఫీకి సంబంధించిన సైట్లన్నింటినీ బ్లాక్ చేయాలని సుప్రీంకోర్టు ఇప్పటికే కేంద్రాన్ని గట్టిగా ఆదేశించింది. అలా నిషేధించడం కష్టమని చెప్పడానికి వీల్లేదని, అలా చెబితే తమ ఆశాలను ఉల్లంఘించినట్లే అవుతుందని చెప్పింది. -
ప్రధానికి బదులు.. పోర్న్ స్టార్కు ఆహ్వానం!
-
ప్రధానికి బదులు.. పోర్న్ స్టార్కు ఆహ్వానం!
కొత్త అధ్యక్షుడి పాలనలోకి వచ్చిన శ్వేతసౌధం ఘోరమైన తప్పిదం చేసింది. త్వరలోనే తమ దేశంలో పర్యటించబోతున్న బ్రిటిష్ ప్రధాని థెరెసా మే పేరుకు బదులు ఒక పోర్న్ స్టార్ పేరును అధికారిక షెడ్యూలులో ప్రచురించింది. అది కూడా ఒకసారి కాదు.. ఏకంగా మూడుసార్లు ఆ పేరును మార్చేసింది. డోనాల్డ్ ట్రంప్ వద్ద ఉన్న అధికారుల్లో ఒకరు ఆ షెడ్యూలుకు సంబంధించిన పత్రంలో థెరెసా మే పేరు రాసేటపుడు అందులోని 'హెచ్' అనే అక్షరాన్ని వదిలేశారు. దాంతో అది కాస్తా టెరెసా మే అయిపోయింది. అదే పేరుతో ఒక పోర్న్ స్టార్ ఉన్నారు. వాసత్వానికి థెరెసా మే తన అధికారిక పర్యటనలో భాగంగా ట్రంప్తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొనడంతో పాటు సంయుక్త విలేకరుల సమావేశం కూడా నిర్వహించాల్సి ఉంది. వైట్ హౌస్ నుంచి ప్రతిరోజూ వచ్చే కార్యక్రమాల వివరాలలో భాగంగా ప్రెస్ సెక్రటరీ ఈ పర్యటన వివరాలను కూడా వెల్లడించారు. అందులో థెరెసా మే పేరులోని హెచ్ అక్షరాన్ని వదిలేయడంతో ఘోరమైన తప్పు జరిగిపోయింది. అది కూడా మూడుసార్లు జరిగింది. టెరెసా మే గతంలో మోడల్గా పనిచేసి, ప్రస్తుతం పోర్న్ సినిమా స్టార్గా ఉన్నారు. గత వేసవి కాలంలో బ్రెగ్జిట్ నిర్ణయం తర్వాత నాటి ప్రధాని డేవిడ్ కామెరాన్ రాజీనామా చేయడంతో బ్రిటన్ కొత్త ప్రధానమంత్రి ఎవరు అవుతారన్న చర్చ జరిగినప్పుడు కూడా థెరెసా మే తోపాటు టెరెసా మే పేరు కూడా ట్విట్టర్లో మార్మోగిపోయింది. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత అమెరికాలో పర్యటిస్తున్న మొట్టమొదటి విదేశీ నేత థెరెసా మే. -
కిరణ్బేడీకి అశ్లీల వీడియో పంపిన అధికారి
సాక్షి ప్రతినిధి, చెన్నై: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) కిరణ్బేడీకి వాట్సాప్లో అశ్లీల వీడియో పంపించాడనే ఆరోపణలతో శివకుమార్ అనే ప్రభుత్వాధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రజా సమస్యలను వెనువెంటనే పరిష్కరించేందుకు అన్ని శాఖల అధికారులతో కిరణ్బేడీ ఓ వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేశారు. దాని ద్వారానే అన్ని శాఖల అధికారులకు ఆమె ఆదేశాలు జారీ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి సహకార సంఘాల రిజిస్ట్రార్ పేరుతో ఈ గ్రూపునకు మూడు ఫోల్డర్లలో ఓ వీడియో వచ్చింది. అయితే ఈ వీడియోలను చూసిన కిరణ్ బేడీ సహా అధికారులంతా బిత్తరపోయారు. అందులో 30కి పైగా అసభ్య మెసేజ్లు, వీడియోలు ఉన్నాయి. దీంతో వీటిని పంపిన అధికారిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ మనోజ్ ప్రీతాను ఆమె ఆదేశించారు. దీనిపై సీనియర్ ఎస్పీ రాజీవ్రంజన్ విచారణ జరిపి శనివారం తెల్లవారుజామున రిజిస్ట్రార్ శివకుమార్ను అదుపులోకి తీసుకున్నారు. -
పోర్న్ సైట్లలో ఫొటో వస్తుంది.. జాగ్రత్త!
మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లాలో ఓ 30 ఏళ్ల మహిళను గుర్తుతెలియని వ్యక్తులు బెదిరించారు. బిట్కాయిన్ల రూపంలో 2 కోట్ల రూపాయలు చెల్లించాలని, లేకపోతే ఆమె ఫొటోలను వరుసపెట్టి పోర్నోగ్రాఫిక్ సైట్లలో పెడుతూనే ఉంటామని ఈ మెయిల్ ద్వారా హెచ్చరించారు. దీనిపై ఆమె ఫిర్యాదుచేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ ఈమెయిల్ ఫిలిప్పీన్స్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని జబల్పూర్ ఎస్పీ ఆశిష్ తెలిపారు. ఓపెద్ద కుటుంబానికి చెందిన ఆ మహిళ.. ఈ తరహా ఈమెయిల్ రావడంతో ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ఆమె వ్యక్తిగత సమాచారం, నగ్న ఫొటోలు అన్నింటినీ ఆమె సోషల్ మీడియా కాంటాక్టులకు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు చేరవేయడంతో పాటు పోర్న్ సైట్లలో కూడా పెడతామని.. ఇదంతా జరగకూడదంటే బిట్కాయిన్ల రూపంలో 2 కోట్లు చెల్లించాలని ఆ ఈ మెయిల్లో పేర్కొన్నారు. పైగా అందుకు పెద్ద సమయం కూడా ఇవ్వలేదని ఎస్పీ చెప్పారు. అయితే ఇలాంటి కేసులను విచారించడం అంత సులభంగా అయ్యే పని కాదని పోలీసలు అంగీకరించారు. నిందితులు టీఓఆర్ బ్రౌజర్లు వాడటం వల్ల వాళ్ల సెర్వర్లు ఎక్కడున్నాయో గుర్తించడం కష్టమని, అలాగే బిట్కాయిన్ల రూపంలో చెల్లింపు వల్ల దాన్ని ట్రేస్ చేయడం మరింత క్లిష్టమని అన్నారు. -
ఆ పోర్న్ స్టార్ను రాయబారిగా నియమించండి!
అమెరికాలో వైరల్ ఆన్లైన్ పిటిషన్ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికకావడంతో చాలామంది షాక్ తిన్నారు. పలువురు అమెరికన్లయితే గుండెలు అవిసేలా రోదించారు. బిజినెస్ టైకూన్ అయిన్ ట్రంప్ గెలుపుతో అమెరికా అంతటా ఆందోళనలు చెలరేగాయి. అందుకు కారణం ఎన్నికల సందర్భంగా ట్రంప్ ఉయోగించిన విద్వేష భాషనే. ముస్లింలు అమెరికాకు రాకుండా నిషేధం విధిస్తానని, అమెరికాలోని వలసదారులపై కొరడా ఝళిపిస్తానని ట్రంప్ పలు విద్వేషపూరితమైన హామీలు ఇచ్చారు. అయితే, ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తన హామీలపై కొంత వెనుకకు తగ్గినట్టు కనిపిస్తోంది. భారత సంతతికి చెందిన నిక్కీ హెలీని ఐక్యరాజ్యసమితికి అమెరికా రాయబారిగా నియమించారు. ట్రంప్ తొలి మహిళా నియామకం ఇదే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ట్రంప్కు ఒక చిత్రమైన విజ్ఞప్తి ఆన్లైన్లో అందింది. ప్రముఖ పోర్న్స్టార్గా, శృంగార తారగా పేరొందిన మియా ఖలిఫాను సౌదీ అరేబియాకు అమెరికా రాయబారిగా నియమించాలంటూ చేంజ్.ఓఆర్జీ వెబ్సైట్లో ఆన్లైన్ పిటిషన్ నమోదైంది. ‘సాంస్కృతిక నేపథ్యాలకు అతీతంగా జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రజలను ఒక్కచోటకు చేరుస్తున్న ఘనత మియా ఖలిఫాది. మధ్యప్రాచ్యంలో ఆమె మనకు గొప్ప నేతగా వెలుగొందనుంది. అమెరికా బహుళ సంస్కృతికి ప్రతీకగా నిలువనుంది’ అంటూ పిటిషనర్ దీనిని పెట్టాడు. సరదాకు పెట్టినట్టు భావిస్తున్న ఈ ఆన్లైన్ పిటిషన్ వెంటనే వైరల్గా మారిపోయింది. దీనికి మద్దతుగా ఇప్పటికే 1200మంది సంతకాలు చేశారు. మరో మూడు వందల సంతకాలు వస్తే.. ఈ పిటిషన్ అధికారికంగా స్వీకరించేందుకు అర్హత సాధిస్తోంది. మరోవైపు ఈ వైరల్ పిటిషన్పై సోషల్ మీడియాలో ఛలోక్తులు వెల్లువెత్తుతున్నాయి. -
ఆంక్షలు పాటించకుంటే.. పోర్న్ సైట్లపై వేటు
లండన్: పోర్న్ సైట్లపై బ్రిటన్ నిబంధనలు విధించింది. చిన్న పిల్లలను పోర్న్ వీడియోలను చూసేందుకు అనుమతించరాదని ఆంక్షలు జారీచేసింది. ఎవరైనా పోర్న్ వీడియోలను చూసేముందు వారి వయసు వివరాలను తెలుసుకోవాలని, ఏ వెబ్సైట్ అయినా ఈ నిబంధనలను పాటించకపోతే నిషేధిస్తామని హెచ్చరించింది. 11-16 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లల్లో 53 శాతంమంది పోర్న్ వీడియోలకు ఆకర్షితులవుతున్నారని ఓ అధ్యయనంలో తేలంది. దీంతో చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడకుండా కట్టడి చేసేందుకు బ్రిటన్ ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను జారీ చేశారు. పోర్న్ సైట్లను నియంత్రించే బాధ్యతను రెగ్యులేటర్కు అప్పగించనుంది. నిబంధనలను పాటించని ఇంటర్నెట్ ప్రొవైడర్లపై చర్యలు తీసుకుంటారు. పిల్లలు హానికరమైన ఆన్లైన్ పోర్న్ బారినపడకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటామని బ్రిటన్ సాంస్కృతిక శాఖ మంత్రి కరెన్ బ్రాడ్లీ చెప్పారు. అశ్లీల వీడియోలను చూసేందుకు పెద్దలకు మాత్రమే అనుమతి ఇస్తామని తెలిపారు. ఎవరైనా పోర్న్ వెబ్సైట్ను ఓపెన్ చేసేముందు వారి పుట్టిన తేదీని తెలపాలని, వయసు నిర్ధారణ అయిన తర్వాతే పెద్దలకు అనుమతించాలని, ఈ నిబంధనను ఏ వెబ్సైట్ అయినా ఉల్లంఘిస్తే బ్లాక్ చేస్తామని హెచ్చరించారు. -
నేడే ఉప సమరం
► నాలుగు నియోజక వర్గాల్లో ఏర్పాట్లు పూర్తి ► పోలింగ్ బూతుల్లో ప్రత్యక్ష ప్రసారానికి కెమెరాలు ► ఎన్నికల పిటిషన్ కొట్టివేత జరిమానా తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని నాలుగు నియోజకవర్గాల్లో జరుగుతున్న ఉపఎన్నికలపై శనివారం పోలింగ్ జరుగనుంది. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: గడచిన అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని తంజావూరు, అరవకురిచ్చి నియోజకవర్గాల్లో ఓటర్లను ప్రలోభపరిచే విధంగా నగదు, బహుమతుల పంపిణీ జరిగిందనే ఆరోపణలు రావడంతో మద్రాసు హైకోర్టు ఎన్నికలను రద్దు చేసింది. తిరుప్పరగున్రం అన్నాడీఎంకే ఎమ్మెల్యే శీనివేల్ అనారోగ్య కారణాలతో మృతి చెందారు. దీంతో ఈ మూడు నియోజకవర్గాల్లో ప్రస్తు తం ఉప ఎన్నికలు జరుగుతున్నారుు. అన్నాడీఎంకే, డీ ఎంకే, బీజేపీ, పీఎంకే, డీఎండీకేలు తమ అభ్యర్థులను పోటీకి దించాయి. అన్నిపార్టీలూ, స్వతంత్ర అభ్యర్థులు కలుపుకుని తంజావూరులో 14 మంది, అరవకురిచ్చి లో 39 మంది, తిరుప్పరగున్రంలో 28 మంది పోటీ చే స్తున్నారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయకుండానే పీఠాన్ని అధిష్టించారు. దీంతో ఆరు నెలల్లోగా ఆయన ఏదో ఒక స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీంతో పుదుచ్చేరి రాష్ట్రం నెల్లితోపు ఎమ్మెల్యే రాజీనామా చేయగా, అదే అసెంబ్లీ నియోజకవర్గ నుం చి కాంగ్రెస్ అభ్యర్థిగా నారాయణ స్వామి సహా మొత్తం 8 మంది పోటీ చేస్తున్నారు. నెలన్నర రోజులుగా ఈ నా లుగు నియోజకవర్గాల్లో సాగిన హోరాహోరీ ప్రచారం ఈనెల 17వ తేదీ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. నేడే పోలింగ్:ఈ నాలుగు నియోజకవర్గాల్లో శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటల తో ముగుస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాజేష్ లఖానీ తెలిపారు. పోలింగ్ బూతుల్లో ఇంటర్నెట్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు కెమెరాలను అమర్చామని తెలిపారు. అలాగే ఎన్నికల పర్యవేక్షకులు, ఫ్ల రుుంగ్ స్క్వాడ్ నిరంతరం నియోజవర్గాల్లో తిరుగుతూ పోలింగ్ను పర్యవేక్షిస్తారని చెప్పారు. చెరిగిపోని ఇంకు వాడకండి: ఎన్నికల కమిషన్ కరెన్సీ మార్పిడి కోసం వచ్చేవారి వేలిపై చెరిగిపోని ఇంకును వాడొద్దని బ్యాంకులకు ఎన్నికల కమిషన్ ఒక ఉత్తరం రాసింది. కరెన్సీ నోట్లు మార్చుకునే వారు పదే పదే రాకుండా నిరోధించేందుకు వేలిపై ముద్ర వేయాలన్న నిబంధనను ఎన్నికల కమిషన్ తప్పుపట్టింది. ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్థికమంత్రికి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఒక ఉత్తరాన్ని రాసింది. వేలిపై ఇంకు ముద్ర వేసే విధానం ఎన్నికల కమిషన్కు మాత్రమే పరిమితం, దీనిని బ్యాంకుల్లో అమలు చేయరాదని సూచించింది. తమిళనాడు, పుదుచ్చేరీల్లో నాలుగు నియోజక వర్గాలతోపాటు దేశంలోని అనేక చోట్ల ఈనెల 19వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతున్న దృష్ట్యా ఈ జాగ్రత్తలు పాటించాలని కోరింది. పిటిషనర్కు కోర్టు జరిమానా అరవకురిచ్చిలో ఎన్నికలను నిలిపివేసేలా ఆదేశించాలని కోరుతూ దేశీయ మక్కల్ కట్చి తరఫున మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేసిన గీతా అనే మహిళకు కోర్టు రూ. 5వేల జరిమానా విధించడంతో పాటు పిటిషన్ను కొట్టివేసింది. అరవకురిచ్చిలో అన్నాడీఎంకే, డీఎంకే అభ్యర్థులు విచ్చలవిడిగా నగదును పంచుతున్నారని, ఈ విషయంపై ఎన్నికల కార్యాలయంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోనందున ఎన్నికలను నిలిపివేసేలా ఆదేశించాలని, ఆయా పార్టీల అభ్యర్థుల నామినేషన్ను తిరస్కరించాలని పిటిషన్లో ఆమె పేర్కొన్నారు. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్కౌల్, న్యాయమూర్తి మహదేవన్ ముందుకు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. ఎన్నికలు నిలిపివేయాలని ఇప్పటికే అనేక పిటిషన్లు విచారించాం, ఎన్నికల సరళి కొనసాగుతున్న దశలో రద్దు చేయడం సాధ్యం కాదని గతంలో తీర్పు చెప్పామని వారు తెలిపారు. ఈ విషయం తెలిసి కూడా మరో పిటిషన్ వేసి న్యాయస్థానం విలువైన సమయాన్ని దుర్వినియోగం చేసినందుకుగానూ గీతకు రూ.5వేలు జరిమానా విధిస్తున్నామని ప్రకటించి పిటిషన్ను కొట్టి వేశారు. అన్నాడీఎంకే వేధింపుల వల్లనే ఆత్మహత్య అన్నాడీఎంకే నేతల వేధింపుల వల్లనే కమిషనర్ ముత్తు వెంకటేశ్వరన్ (56) గురువారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కన్నన్ ఆరోపించారు. తిరుప్పరగున్రం అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న ఉపఎన్నికల ఖర్చుల నిమిత్తం ఒక్కో మున్సిపాలిటీ రూ.10 లక్షలు అందజేయాలంటూ విరుదునగర్ జిల్లా అరుంబుకోట్టై మున్సిపల్ కమిషనర్ ముత్తు వెంకటేశ్వరన్ను అన్నాడీఎంకే నేతలు వేధించారని ఆయన ఆరోపించారు. కమిషనర్ ఆత్మహత్య కేసు విచారణను సీబీసీఐడీకి అప్పగించాలని శుక్రవారం ఆయన డిమాండ్ చేశారు. బ్యాంకులకు వచ్చే వారి వేలిపై ఇంకు గుర్తు వేయడంపై నిషేధం విధిస్తూ మధురై జిల్లా కలెక్టర్ వీరరాఘరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తమ జిల్లా పరిధిలోని తిరుప్పరగున్రంలో ఈనెల 19వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతున్న దృష్ట్యా ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోకుండా ఈ చర్యలు చేపట్టినట్లు బ్యాంకు అధికారులను ఆదేశించారు.