తిరుమలను ముంచెత్తిన వాన | Tirumala heavy rain | Sakshi
Sakshi News home page

తిరుమలను ముంచెత్తిన వాన

May 6 2016 12:00 PM | Updated on May 10 2018 12:34 PM

తిరుమలలో శుక్రవారం గంటపాటు జోరుగా భారీ వర్షం కురిసింది.

తిరుమలలో శుక్రవారం గంటపాటు జోరుగా భారీ వర్షం కురిసింది. ఉదయం 10.30 గంటల తర్వాత వర్షం ప్రారంభం కాగా గంట తర్వాత కాస్త ఉధృతి తగ్గింది. దీంతో భక్తులు కొద్దిగా ఇబ్బందులు పడ్డారు. మరోవైపు అన్నమయ్య భవన్‌లో డైలీ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా భక్తుల నుంచి పలు సమస్యలపై ఫిర్యాదు అందాయి. ప్రతి నెల మొదటి శుక్రవారం ఉదయం 8.30గంటల నుంచి గంటపాటు ఈ కార్యక్రమం జరుగుతుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement