బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నేడు(బుధవారం) జిల్లాకు రానున్నారు. సెప్టెం బర్ 17న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన పర్యటన ఏర్పాట్లపై జిల్లా నాయకులతో లక్ష్మణ్ చర్చించనున్నారు.
నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ రాక
Published Wed, Aug 31 2016 12:15 AM | Last Updated on Mon, May 28 2018 3:58 PM
హన్మకొండ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నేడు(బుధవారం) జిల్లాకు రానున్నారు. సెప్టెం బర్ 17న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన పర్యటన ఏర్పాట్లపై జిల్లా నాయకులతో లక్ష్మణ్ చర్చించనున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా, నగర కమిటీ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్రెడ్డి, నగర అధ్యక్షుడు చింతాకుల సునీల్ తెలిపారు. హసన్పర్తి కిట్స్ కళాశాల సమీపంలోని బాలాజీ గార్డెన్లో మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం జరుగుతుందన్నారు.
Advertisement
Advertisement