రైల్వే గేటు వద్ద ప్రమాదం.. ట్రాక్టర్ డ్రైవర్ మృతి | Tractor driver killed in a crash at the gate of the railway .. | Sakshi

రైల్వే గేటు వద్ద ప్రమాదం.. ట్రాక్టర్ డ్రైవర్ మృతి

Published Mon, May 2 2016 2:12 PM | Last Updated on Sat, Sep 29 2018 5:29 PM

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చందానగర్ గ్రామం రైల్వే గేటు వద్ద సోమవారం ప్రమాదం చోటు చేసుకుంది.

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చందానగర్ గ్రామం రైల్వే గేటు వద్ద సోమవారం ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ అదుపుతప్పి కరెంట్ స్తంభాన్ని ఢీకొనడంతో డ్రైవర్ వెంకటేష్ మృతి చెందాడు. మృతుడు మెదక్‌జిల్లా పటాన్‌చెరువు మండలం రుద్రారం గ్రామ వాసిగా గుర్తించారు. వెంకటేష్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement