
ట్రాక్టర్ ట్రక్ బోల్తా : 15 మహిళలకు గాయాలు
గూడూరు : బంధువు మృతి చెందటంతో చూసేందుకు ట్రాక్టర్ వెళ్లి తిరిగి వస్తుండగా ట్రక్ బోల్తాపడి 15 మంది మహిళలు గాయపడ్డాడు. ఈ సంఘటన మండలంలోని కొండాగుంట సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగింది.
Published Sat, Oct 22 2016 1:44 AM | Last Updated on Mon, Sep 4 2017 5:54 PM
ట్రాక్టర్ ట్రక్ బోల్తా : 15 మహిళలకు గాయాలు
గూడూరు : బంధువు మృతి చెందటంతో చూసేందుకు ట్రాక్టర్ వెళ్లి తిరిగి వస్తుండగా ట్రక్ బోల్తాపడి 15 మంది మహిళలు గాయపడ్డాడు. ఈ సంఘటన మండలంలోని కొండాగుంట సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగింది.