లారీ బోల్తాపడి ఇద్దరు దుర్మరణం | Two killed in road accident | Sakshi
Sakshi News home page

లారీ బోల్తాపడి ఇద్దరు దుర్మరణం

Sep 21 2016 11:02 AM | Updated on Aug 30 2018 4:10 PM

కుప్పం-కృష్ణగిరి జాతీయ రహదారిపై బుధవారం వేకువజామున లారీ బోల్తాపడి ఇద్దరు మృతిచెందారు.

చిత్తూరు జిల్లా కుప్పం-కృష్ణగిరి జాతీయ రహదారిపై బుధవారం వేకువజామున లారీ బోల్తాపడి ఇద్దరు మృతిచెందారు. ఛత్తీస్‌ఘడ్ నుంచి ఇనుప రేకుల లోడుతో కొచ్చిన్ వెళుతున్న లారీ కుప్పం రూరల్ మండలం నడుమూరు వద్ద మలుపులో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ సంఘటనలో తమిళనాడు నామక్కల్ జిల్లాకు చెందిన డ్రైవర్ దేవరాజు(35), క్లీనర్ మాధవన్(45) అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదహైలను పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ఆస్పత్రికి తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement