జేసీబీ క్రేన్ ఢీకొని మహిళ మృతి | Woman killed in crane accident | Sakshi
Sakshi News home page

జేసీబీ క్రేన్ ఢీకొని మహిళ మృతి

May 8 2016 6:00 PM | Updated on Aug 30 2018 4:07 PM

విశాఖపట్టణం జిల్లా అక్కిరెడ్డిపాళెం ఆటోనగర్‌లో ఆదివారం సాయంత్రం చెందింది.

విశాఖపట్టణం జిల్లా అక్కిరెడ్డిపాళెం ఆటోనగర్‌లో ఆదివారం సాయంత్రం చెందింది. కంపెనీలో పని ముగించుకుని కూలీలు నడుచుకుంటూ వెళుతుండగా వెనుక వేగంగా వచ్చిన క్రేన్ వారిని ఢీకొంది. ఈ ప్రమాదంలో గుడిమెట్ల సుబ్బలక్ష్మి(40) అక్కడికక్కడే మృతిచెందింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement