వరద పరిస్థితులపై వైఎస్ జగన్ ఆరా | ys jagan talks to party leaders on ap floods | Sakshi
Sakshi News home page

వరద పరిస్థితులపై వైఎస్ జగన్ ఆరా

Published Tue, Nov 17 2015 4:36 PM | Last Updated on Sat, Aug 18 2018 6:29 PM

ys jagan talks to party leaders on ap floods

వరంగల్: వరంగల్ ఉపఎన్నికల ప్రచారంలో ఉన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ వరద పరిస్థితులపై ఆరా తీశారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లా, వైఎస్సార్ జిల్లాల పార్టీ అధ్యక్షులతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

వరద బాధితులను వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు ఆదుకోవాలని జగన్ సూచించారు.  జనజీవనాన్ని వర్షాలు బాగా ఇబ్బంది పెట్టాయని, రహదారులు బాగా దెబ్బ తిన్నాయని జిల్లా అధ్యక్షులు జగన్‌కు వివరించారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement