ఐపీఎల్-2025 సీజన్ను లక్నో సూపర్ జెయింట్స్ ఓటమితో ముగించింది.
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): దేవనహళ్లి ఎయిర్పోర్టు సమీపంలో కన్న
ఆర్ధిక సంక్షోభం, మార్కెట్ క్రాష్ గురించి చెప్పిన రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' తాజాగా బిట్కాయిన్ ఎంత సుల
'యానిమల్' సినిమా తర్వాత బాలీవుడ్లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్థాయి పెరిగిపోయింది.
ఇస్లామాబాద్: భారత్ వల్ల తన అస్తిత్వమే ప్రమాదంలో పడిందని పా
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీగా భారత్ మే...
ఇంఫాల్: మణిపూర్ రాజకీయాల్లో(Manipur Politics) ...
ప్రపంచ పోషకాహార దినోత్సవం 2025 (World Nutrition Day 20...
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మ�...
బెంగళూరు: కన్నడ భాష తమిళం నుంచే పుట్ట...
అమెరికా,డల్లాస్ లోని డాక్టర్ పెప్పర్...
ప్రముఖ దర్శకుడు సందీప్రెడ్డి, ‘స్పి...
సాక్షి,ఢిల్లీ: రేపు పాక్ సరిహద్దు రా�...
బాలీవుడ్ మెగాస్టార్, బిగ్బీ అమితాబ...
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్లో కూట�...
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజ�...
సాక్షి, గుంటూరు: తెలుగు దేశం పార్టీ మహ...
భారత సంతతికి చెందిన సీఈవో, యూ ట్యూబ్�...
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ అధిన�...
సాక్షి, వైఎస్సార్ జిల్లా: 'సమాజమే దేవా...
Nov 14 2013 8:49 AM | Updated on Oct 1 2018 5:19 PM
వోల్వో బస్సులో ప్రయాణమంటే ప్రయాణికులు భయపడే పరిస్థితి ఏర్పడింది.
వోల్వో బస్సులో ప్రయాణమంటే ప్రయాణికులు భయపడే పరిస్థితి ఏర్పడింది. మహబూబ్నగర్ జిల్లా పాలెం వద్ద ఓల్వో బస్సు దుర్ఘటన మరువక ముందే కర్నాటకలోని హవేరి జిల్లా కునిమళ్లహళ్లి వద్ద ఈ తెల్లవారుజామున మరో వోల్వో బస్సు ప్రమాదానికి గురైంది. ఈ బస్సులో మంటలు లేచాయంటే క్షణాల్లో పూర్తిగా దగ్ధమైపోతుంది. వోల్వో బస్సు ప్రమాదానికి గురైందంటే ప్రాణాలపై ఆశలు వదులుకోవలసిందే. బెంగళూరు నుంచి ముంబై వెళుతున్న నేషనల్ ట్రావెల్కు చెందిన వోల్వో బస్సు ఈ తెల్లవారుజామున ప్రమాదానికి గురై కాలి బూడిదైపోయింది. ఏడుగురు సజీవ దహనం అయ్యారు. 20 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. మృతులలో ఒకరిని ముంబైకి చెందిన శ్రీరామ్గా గుర్తించారు. బెంగళూరుకు చెందిన భార్య,భర్త, ఇద్దరు పిల్లలు సజీవదహనం అయ్యారు. ఈ ప్రమాదంలో తన పాస్పోర్టు, డాక్యుమెంట్లు కాలిపోయాయని దక్షిణాఫ్రికాకు చెందిన బ్రైట్ అనే ప్రయాణికుడు వాపోతున్నారు. ప్రమాదానికి గురైన ఈ బస్సును గత సంవత్సరమే కొనుగోలు చేశారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే హవేరీ జిల్లా ఎస్పి శశికుమార్ సహాయ కార్యక్రమాలు చేపట్టారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే బస్సు ప్రమాదానికి గురయినట్లు కర్నాటక మంత్రి రామలింగా రెడ్డి తెలిపారు. వరుసగా వోల్వో బస్సులే ప్రమాదానికి గురవుతుండటంతో బస్సు నిర్మాణంలో లోపాలు ఏమైనా ఉన్నాయోమోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వోల్వో బస్సు ఎక్కాలంటే ప్రయాణికులు భయపడిపోతున్నారు. అయితే వోల్వో బస్సు సురక్షితమైనదని రిటైర్డ్ జాయింగ్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గాంధీ చెప్పారు. డ్రైవర్లకు తగిన శిక్షణ ఇవ్వవలసిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
'ప్రేమమ్' జ్ఞాపకాలు.. సాయిపల్లవి అప్పట్లో ఇలా (ఫొటోలు)
బిగ్బాస్ ప్రియాంక బ్లాక్ బస్టర్ పోజులు (ఫొటోలు)
చాహల్తో విడాకులు.. లండన్లో చిల్ అవుతోన్న ధనశ్రీ వర్మ (ఫొటోలు)
పెళ్లయి పదేళ్లు.. అల్లరి నరేశ్ భార్య-కూతుర్ని చూశారా? (ఫొటోలు)
కొడుకు బారసాల జ్ఞాపకాలతో హీరోయిన్ ప్రణీత (ఫొటోలు)
ప్రధాని మోదీని కలిసిన క్రికెటర్ వైభవ్ సూర్యవంశి
వెన్నుపోటు దినం పోస్టర్ ను ఆవిష్కరించిన YSRCP నేతలు
దేశాలు చూపిస్తానంటూ.. దేశ ద్రోహం
ఓ మహిళకు బీజేపీ నేత అబ్బినేని బాబు లైంగిక వేధింపులు
మిల్లా మ్యాగీపై లండన్ లో కేసు