విజయవాడ: అంగన్ వాడీల వేతనాల పెంపుపై శుక్రవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనపై అంగన్ వాడీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు హామీ ఇచ్చిన విధంగా.. 2015 సెప్టెంబర్ 1 నుంచి వేతనాలు పెంచూ జీవో జారీ చేయాలని వారు డిమాండ్ చేశారు.
2016 ఎప్రిల్ నుంచి వేతనాలు పెంచుతూ జీవోను అమలు చేస్తామంటే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. చంద్రబాబు అంగన్ వాడీలను మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
చంద్రబాబు ప్రకటనపై అంగన్వాడీల అసంతృప్తి
Published Sat, Dec 19 2015 1:33 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM
Advertisement
Advertisement