హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా కీసర గీతాంజలీ కళాశాల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఎంబీఏ విద్యార్థిని శుక్రవారం ఉదయం కళాశాల భవనం పై నుంచి దూకింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా ఆత్మహత్యాయత్నాకి గల కారణాలు తెలియరాలేదు.
భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
Published Fri, Feb 21 2014 11:14 AM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM
Advertisement
Advertisement