దొంగతనం చేసిందనే నెపంతో హింసించారు | girl tortured due to dought of gold robbery | Sakshi
Sakshi News home page

దొంగతనం చేసిందనే నెపంతో హింసించారు

Published Sat, Aug 8 2015 5:50 PM | Last Updated on Sun, Sep 3 2017 7:03 AM

girl tortured due to dought of gold robbery

హైదరాబాద్(మల్కాజ్‌గిరి): ఇళ్లల్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ యువతిని దొంగతనం చేసిందనే నెపంతో పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు. ఈ ఘటన నగరంలోని మల్కాజ్‌గిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం వెలుగులోకి వచ్చింది. ఓ ఇంట్లో మూడు తులాల బంగారం చోరీ జరిగింది. దీంతో యాజమాన్యం సదరు బాలికపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు యువతి(17)పై కేసు నమోదు చేశారు. అనంతరం ఆమెను విచారణ పేరుతో హింసించినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement