అక్షయ ఆస్తుల వివరాలు సమర్పించండి | high court enquiry on akshaya gold case instruction to company to tell total properties | Sakshi

అక్షయ ఆస్తుల వివరాలు సమర్పించండి

Sep 6 2016 6:10 PM | Updated on Aug 31 2018 8:40 PM

అక్షయ ఆస్తుల వివరాలు సమర్పించండి - Sakshi

అక్షయ ఆస్తుల వివరాలు సమర్పించండి

అక్షయగోల్డ్ కంపెనీకి చెందిన ఆస్తుల వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.

హైదరాబాద్: హైకోర్టులో మంగళవారం అక్షయగోల్డ్ కేసు విచారణ జరిగింది. ఈ సంస్థలో 6 లక్షల మంది డిపాజిటర్లకు చెందిన రూ.600 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని ఏపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. కంపెనీకి చెందిన మొత్తం ఆస్తుల వివరాలు సమర్పించాలని అక్షయగోల్డ్ యాజమాన్యానికి హైకోర్టు ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement