ఒక వైపు హైదరాబాద్ నగరం నిమజ్జనంలో బిజీగా ఉంటే... మరో వైపు దొంగలు అదును చూసి.. చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. వరస చోరీలతో జనాన్ని బెంబేలెత్తించారు. పట్టపగలు ముషీరాబాద్, కాచిగూడ, నల్లకుంటల్లో చైన్ స్నాచింగ్ లకు పాల్పడ్డారు. మూడు గంటల్లో 11 తెలాల బంగారాన్ని అపహరించారు.
మూడు గంటలు.. మూడు చోరీలు
Published Sun, Sep 27 2015 1:39 PM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM
Advertisement
Advertisement