హైదరాబాద్: నగరంలోని బోయిన్పల్లి వద్ద ఓ లారీ బుధవారం ఉదయం బోల్తా పడింది. ఈనాడు ప్రింటింగ్ ప్రెస్కు మెటీరియల్ తీసుకెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్కు గాయాలయ్యాయి. కాగా ఉదయం నుంచి ఆ మార్గంలో భారీగా వాహనాలు నిలిచి పోయాయి. పోలీసులు క్రేన్తో లారీని అడ్డు తీయడానికి రెండు గంటలకు పైగా సమయం తీసుకోవడంతో అప్పటి వరకు ట్రాఫిక్ జామ్ తో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
బోయిన్పల్లిలో లారీ బోల్తా.. ట్రాఫిక్ జామ్
Published Wed, May 4 2016 10:54 AM | Last Updated on Sun, Sep 3 2017 11:24 PM
Advertisement
Advertisement