కొండచరియలు విరిగిపడి 100మంది మృతి! | 100 people killed in landslides! | Sakshi
Sakshi News home page

కొండచరియలు విరిగిపడి 100మంది మృతి!

Oct 30 2014 1:20 AM | Updated on Sep 2 2017 3:34 PM

శ్రీలంకలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడిన ఘటనలో 100 మంది చనిపోయారని భావిస్తున్నారు.

కొలంబో: శ్రీలంకలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడిన ఘటనలో 100 మంది చనిపోయారని భావిస్తున్నారు. భారతీయ సంతతికి చెందిన తోట కార్మికులు నివసిస్తున్న గృహాలపై బుధవారం ఉదయం కొండ చరియలు విరిగిపడటంతో అత్యధికులు  30 అడుగుల లోతైన బురదలో చిక్కుకుపోయారు. 6 వరుసలుగా ఉన్న ఇళ్లను భారీ రాళ్లు, బురద ముంచెత్తాయి. అ ఉవ రాష్ట్రం, మధ్య బదుల్లా జిల్లాలోని హల్దుముల్లా ప్రాంతంలో 8 మృతదేహాలను వెలికితీశారు.     
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement