
200 మంది ఖైదీలు పరార్..!!
ఒక్కరు కాదు..ఇద్దరు కాదు ఏకంగా 200 మంది ఖైదీలు జైలు నుంచి పరారయ్యారు.
ఇదే అదునుగా 200 మంది ఖైదీలు పరారయ్యారు. పారిపోతున్న మరో వంద మందిని పట్టుకున్నట్టు అధికారులు వెల్లడించారు. రంగంలోకి దిగిన ఆర్మీ వారిని పట్టుకునేందుకు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టింది. 1,080 మంది కెపాసిటీగల జార్డినోపొలిస్ జైలులో 1,864 మంది ఖైదీలున్నారు.