ఆకట్టుకునే కథతో... | 'Okkaditho'.. Modalaindi.. An Upcoming Movie | Sakshi
Sakshi News home page

ఆకట్టుకునే కథతో...

Nov 18 2014 10:10 PM | Updated on Sep 2 2017 4:41 PM

యువతను అలరించే అంశాలతో రూపొందుతోన్న చిత్రం ‘ఒక్కడితో...’. దీనికి ఉపశీర్షిక ‘మొదలైంది’. మోహన్, మైనా, నరేశ్, లావణ్య, శరత్, అనూష ప్రధాన తారాగణం.

 యువతను అలరించే అంశాలతో రూపొందుతోన్న చిత్రం ‘ఒక్కడితో...’. దీనికి ఉపశీర్షిక ‘మొదలైంది’. మోహన్, మైనా, నరేశ్, లావణ్య, శరత్, అనూష ప్రధాన తారాగణం. ధన్‌రాజ్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. మొగిలి నాగేశ్వరరావు దర్శకత్వంలో బైలుపాటి మోహన్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బి. మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో మోహన్ మాట్లాడుతూ -‘‘వరంగల్ పరిసరాల్లో తొలి షెడ్యూలు చేశాం. సినిమా చాలా బాగా వస్తోంది. ధన్‌రాజ్ పాత్ర కొత్తగా ఉంటుంది. కథాకథనాలు, బోలే సంగీతం ఆకట్టుకుంటాయి’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే: నవీన్‌రాజ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement