స్వేచ్ఛగానే ఈ ఎన్నికలు | స్వేచ్ఛగానే ఈ ఎన్నికలు | Sakshi
Sakshi News home page

స్వేచ్ఛగానే ఈ ఎన్నికలు

Published Sat, Nov 29 2014 2:10 AM | Last Updated on Sat, Sep 2 2017 5:17 PM

స్వేచ్ఛగానే ఈ ఎన్నికలు

శ్రీనగర్: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా జరుగుతున్నాయని 52% ప్రజలు అభిప్రాయపడుతున్నారని పాకిస్తాన్‌కు చెందిన పత్రిక డాన్ వెల్లడించింది. దీనికి సంబంధించి డాన్ నిర్వహించిన ఆన్‌లైన్ పోల్‌లో దాదాపు 8 వేల మంది పాల్గొనగా.. వారిలో 52.54% ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని పేర్కొంది. సాధారణంగా జమ్మూకశ్మీర్ ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, న్యాయబద్ధంగా జరగవని పాక్ మీడియా ఎప్పుడూ చెబుతూ ఉండేది. అందుకు అతి తక్కువ పోలింగ్ శాతాన్ని రుజువుగా చూపుతూ ఉండేది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement