
రాధా టింబ్లోకు ఈడీ నోటీసులు
విదేశీ బ్యాంకుల్లో నల్లధనం దాచుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న గోవా మైనింగ్ దిగ్గజం రాధా టింబ్లో కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది.
Published Thu, Nov 6 2014 11:49 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM
రాధా టింబ్లోకు ఈడీ నోటీసులు
విదేశీ బ్యాంకుల్లో నల్లధనం దాచుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న గోవా మైనింగ్ దిగ్గజం రాధా టింబ్లో కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది.