దళిత బాలికను రేప్ చేసి నిప్పంటించారు
Published Mon, Jun 6 2016 3:02 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
లక్నో:13 ఏళ్ల దళిత మహిళపై ఇద్దరు రేప్ చేసి నిప్పంటించిన ఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఔరియా జిల్లాలో చోటుచేసుకుంది. రేపు అనంతరం మహిళ పోలీసు స్టేషన్లో కంప్లేంట్ చేయడానికి వెలుతున్న సమయంలో ఇద్దరు నిందితులు వెంటపడి కులం పేరుతో దూషిస్తూ ఆమెకు నిప్పంటించారు.
Advertisement
Advertisement