పశ్చిమ బెంగాల్, బీహార్లలో మళ్లీ భూకంపం | earthquake hits west bengal, Bihar | Sakshi
Sakshi News home page

పశ్చిమ బెంగాల్, బీహార్లలో మళ్లీ భూకంపం

Apr 27 2015 7:05 PM | Updated on Sep 3 2017 12:59 AM

పశ్చిమ బెంగాల్, బీహార్లలో మళ్లీ భూకంపం

పశ్చిమ బెంగాల్, బీహార్లలో మళ్లీ భూకంపం

పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో మరోసారి భూకంపం వచ్చింది.

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో మరోసారి భూకంపం వచ్చింది. సోమవారం సాయంత్రం భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.6గా నమోదైంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది. ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్టు సమాచారం లేదు.

గత రెండు రోజులు భూప్రకంపనలు వస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలను భూకంపం వణికించింది. ఎక్కువగా బీహార్లో ప్రాణనష్టం జరిగింది. శనివారం సంభవించిన భూకంపం ధాటికి దేశంలో దాదాపు 70 మంది మరణించారు. వీరిలో బీహార్కు చెందినవారే 50 మంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement