రాష్ట్రపతి భవన్లో కాసేపట్లో అన్ని రాష్ట్రాల గవర్నర్ల సమావేశం ప్రారంభంకానుంది.
న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్లో కాసేపట్లో అన్ని రాష్ట్రాల గవర్నర్ల సమావేశం ప్రారంభంకానుంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఈ సదస్సుకు హాజరవుతారు. నరసింహన్ బుధవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లారు.