అనంతపురం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం మరవక ముందే మరో ప్రమాదం చోటుచేసుకుంది.
కనౌజ్(యూపీ): అనంతపురం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం మరవక ముందే మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్లోని కనౌజ్లో అదుపుతప్పి పట్టాలపై ఆగిఉన్న వాహనాన్ని రైలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో 22 మందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.