బీహార్లో రెచ్చిపోయిన మావోయిస్టులు | Over 32 Trucks Set on Fire Reportedly by Naxals in Bihar's Gaya | Sakshi
Sakshi News home page

బీహార్లో రెచ్చిపోయిన మావోయిస్టులు

Published Mon, May 25 2015 9:32 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

Over 32 Trucks Set on Fire Reportedly by Naxals in Bihar's Gaya

బీహార్లో మావోయిస్టులు రెచ్చిపోయారు. గయా జిల్లాలోని 32 వాహనాలకు తగులబెట్టారు. బారాచట్టిలో పోలీసుల ఎన్కౌంటర్కు నిరసనగా మావోయిస్టులు ఈ విధ్వంసకర చర్యకు పాల్పడ్డారు. సోమవారం తెల్లవారుజామున మావోయిస్టులు... వాహనాలను ఆపివేసి, అందులోని డ్రైవర్లను కిందకి దింపి అనంతరం వాటికి నిప్పు పెట్టారు. ఈ సంఘటనలో 31 లారీలు, ఓ ఇన్నోవా వాహనం పూర్తిగా దగ్దం అయింది. గత ఆరు నెలలుగా బీహార్లో మావోయిస్టుల కార్యకలపాలు ఊపందుకున్నాయి.  ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement