రెండోరోజు మహిళా ఎంపీల తీవ్ర అభ్యంతరం | women MPs created an uproar over women to dress | Sakshi
Sakshi News home page

రెండోరోజు మహిళా ఎంపీల తీవ్ర అభ్యంతరం

Aug 8 2014 12:33 PM | Updated on Sep 2 2017 11:35 AM

మహిళల వస్త్రధారణపై టీడీపీ రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్ చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభ రెండోరోజు కూడా దద్దరిల్లింది.

న్యూఢిల్లీ : మహిళల వస్త్రధారణపై టీడీపీ రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్ చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభ రెండోరోజు కూడా దద్దరిల్లింది. మురళీ మోహన్ వ్యాఖ్యలపై మహిళా ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు పెద్దల సభ ప్రారంభమైన వెంటనే మురళీ మోహన్ వ్యాఖ్యలపై సభలో గందరగోళం చెలరేగింది. దీంతో రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ సభను 15 నిమిషాలు వాయిదా పడింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement