హైదరాబాద్ మెట్రో రైల్ కోచ్ను ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి బుధవారం ప్రారంభించారు.నెక్లెస్ రోడ్డులోని పీవీ జ్ఞానభూమి ఎదురుగా ఉన్న ప్రదేశంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోచ్ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ప్రజల సందర్శనకు అనుమతి ఇచ్చారు. కొరియా నుంచి వచ్చిన మెట్రో రైలు కోచ్ను తిలకించేందుకు సందర్శకులు ఎంతో ఉత్సాహం చూపారు.
హైదరాబాద్ మెట్రో రైల్ కోచ్ నమూనా
Published Wed, Oct 2 2013 5:36 PM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM
Advertisement
Advertisement