జార్ఖండ్‌లో నేడే మూడో విడత పోలింగ్‌ | The Third Phase of Polling in Jharkhand Today | Sakshi
Sakshi News home page

జార్ఖండ్‌లో నేడే మూడో విడత పోలింగ్‌

Published Thu, Dec 12 2019 8:55 AM | Last Updated on Thu, Dec 12 2019 8:55 AM

The Third Phase of Polling in Jharkhand Today - Sakshi

రాంచీ : జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో మూడో విడత పోలింగ్‌ గురువారం జరుగుతోంది. మొత్తం 17 స్థానాల్లో పోలింగ్‌ జరుగుతుండగా, అందులో రాజధాని నగరమైన రాంచీ కూడా ఉంది. రాంచీ, హతియా, కాంకె, బర్కత, రామ్‌గడ్‌ నియోజకవర్గాల్లో పోలింగ్‌ సమయాన్ని ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్ణయించారు. మిగతా నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్ణయించారు. ఈ విడత పోలింగ్‌లో ముగ్గురు మంత్రుల  నియోజకవర్గాలున్నాయి. అంతేకాక, మాజీ ముఖ్యమంత్రి బాబులాల్‌ మరాండి, మాజీ ఉప ముఖ్యమంత్రి సుదేశ్‌ మాతోలు కూడా మూడో విడతలో పోటీ పడుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement