బీజేపీ లేకుంటే కవిత  ఎలా ఓడారు?: కిషన్‌రెడ్డి  | Union Minister Kishan Reddy Fires  On KTR | Sakshi
Sakshi News home page

బీజేపీ లేకుంటే కవిత  ఎలా ఓడారు?: కిషన్‌రెడ్డి 

Published Thu, Aug 22 2019 4:01 AM | Last Updated on Thu, Aug 22 2019 4:01 AM

Union Minister Kishan Reddy Fires  On KTR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో బీజేపీ లేదంటున్న వారు పార్లమెంట్‌ ఎన్నికల్లో కవిత ఎలా ఓడిపోయారో తెలుసుకోవాలని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి వాఖ్యానించారు. బుధవారం సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐ ఆస్పత్రిలో జరిగిన కార్యక్రమానికి హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ఎవరో తనకు తెలియదని అనడం టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అహంకారానికి నిదర్శనమని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement