బంగారు ‘రాకెట్లు’ | Dipika Pallikal, Joshana Chinappa win gold in doubles, give India first squash medal in CWG | Sakshi
Sakshi News home page

బంగారు ‘రాకెట్లు’

Published Sun, Aug 3 2014 1:47 AM | Last Updated on Sat, Sep 2 2017 11:17 AM

బంగారు ‘రాకెట్లు’

బంగారు ‘రాకెట్లు’

డబుల్స్‌లో స్వర్ణం
 గ్లాస్గో: భారత స్క్వాష్ మహిళల జంట దీపికా పల్లికల్-జోష్న చినప్ప చరిత్ర సృష్టించారు. కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో భారత్‌కు తొలిసారిగా పతకాన్ని.. అదీ స్వర్ణాన్ని అందించారు. శనివారం జరిగిన డబుల్స్ ఫైనల్లో దీపిక-జోష్న జోడి 11-6, 11-8తో ఇంగ్లండ్ జంట జెన్నీ డన్‌కాఫ్-లారా మసారోపై అద్భుత విజయం సాధించి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.
 
 కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభమైనప్పటి నుంచి స్క్వాష్‌లో భారత్‌కు ఒక్క పతకమూ లేని లోటును తీర్చారు. ఈ మ్యాచ్‌కు దీపిక కాబోయే భర్త, భారత క్రికెటర్ దినేశ్ కార్తీక్ హాజరై.. ఆమె విజయాన్ని ప్రత్యక్షంగా వీక్షించాడు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement