బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ మహిళా జట్టు | Indian women's team to batting | Sakshi
Sakshi News home page

బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ మహిళా జట్టు

Jan 28 2014 10:34 AM | Updated on Nov 9 2018 6:43 PM

భారత్ - శ్రీలంక మహిళా క్రికెట్ జట్ల మధ్య ఇక్కడ జరుగుతున్న టీ-20 మ్యాచ్‌లో భారత్ జట్టు టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

విశాఖపట్నం: భారత్ - శ్రీలంక మహిళా క్రికెట్ జట్ల మధ్య ఇక్కడ జరుగుతున్న  టీ-20 మ్యాచ్‌లో భారత్ జట్టు టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. స్థానిక వైఎస్ఆర్ ఏసిఏ విడిసిఏ స్టేడియంలో ఇరు జట్ల మధ్య సిరీస్‌ విజయానికి  తుది పోరు జరుగుతుంది.

ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవడంతో ఈ మ్యాచ్ కీలకంగా మారింది. భారత్ మహిళా జట్టు సిరీస్ గెలవాలన్న పట్టుదలతో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement