న్యూయార్క్: సరిగ్గా ఐదు దశాబ్దాల క్రితం బాక్సింగ్ ప్రపంచంలో ఓ కొత్త చాంపియన్ ఉద్భవించాడు. డిఫెండింగ్ చాంప్ సన్నీ లిస్టన్ను 22 ఏళ్ల మహ్మద్ అలీ మట్టికరిపించి తొలిసారిగా ప్రపంచ హెవీ వెయిట్ చాంపియన్గా అవతరించాడు.
ఆ చరిత్రాత్మక పోరులో అలీ వాడిన గ్లౌవ్స్కు శనివారం వేలం జరిగింది. ఇందులో వాటికి రికార్డు స్థాయిలో రూ.5 కోట్ల 19 లక్షల ధర పలికింది. అయితే వీటిని కొనుగోలు చేసిన వ్యక్తి వివరాలను నిర్వాహకులు వెల్లడించలేదు.
మహ్మద్ అలీ గ్లౌవ్స్కు రూ.5 కోట్లు
Published Mon, Feb 24 2014 1:32 AM | Last Updated on Sat, Sep 2 2017 4:01 AM
Advertisement
Advertisement