5.9 లక్షల విలువైన బంగారం పట్టివేత | 5.9 Lakh worth gold seized at Tiruchi airport | Sakshi
Sakshi News home page

5.9 లక్షల విలువైన బంగారం పట్టివేత

Published Sun, Aug 10 2014 9:38 AM | Last Updated on Sat, Aug 25 2018 5:33 PM

సింగపూర్ నుంచి తిరుచ్చికి విమానంలో బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరిని విమానాశ్రయ అధికారులు అరెస్టు చేశారు.

తిరువొత్తియూరు: సింగపూర్ నుంచి తిరుచ్చికి విమానంలో బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరిని విమానాశ్రయ అధికారులు అరెస్టు చేశారు. సింగపూర్ నుంచి తిరుచ్చికి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం తిరుచ్చికి వచ్చింది. ఈ విమానం నుంచి దిగిన ప్రయాణికుల వద్ద కస్టమ్స్  అధికారులు తనిఖీ చేశారు.

తనిఖీ ల్లో ఇద్దరు ప్రయాణికుల వద్ద 250 గ్రాము ల బరువు కలిగిన ఆరు బంగారు బిస్కెట్లు ఉన్నట్టు గుర్తించారు. ఈ బంగారం విలువ రూ. 5.9 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. విచారణలో బంగారం తరలించిన వ్యక్తులు మదురై జిల్లా మేలూరు కొట్టాం పట్టికి చెందిన సెంథిల్, రత్నం అని తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement