'14 లక్షల మంది భవిష్యత్‌తో చెలగాటం' | bjp mla laxman slams trs government over fees reimbursement | Sakshi
Sakshi News home page

'14 లక్షల మంది భవిష్యత్‌తో చెలగాటం'

Published Wed, Jan 4 2017 3:43 PM | Last Updated on Wed, Sep 5 2018 9:00 PM

'14 లక్షల మంది భవిష్యత్‌తో చెలగాటం' - Sakshi

'14 లక్షల మంది భవిష్యత్‌తో చెలగాటం'

హైదరాబాద్: శాసనసభ సమావేశాలను అర్థాంతరంగా వాయిదా వేయడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డా. లక్ష్మణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం సమావేశాల్లో సైతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చ కొనసాగించాలని స్పీకర్‌ను కోరినట్లు ఆయన వెల్లడించారు.

14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌తో ప్రభుత్వం చెలగాటమాడుతుందని లక్ష్మణ్‌ విమర్శించారు.  ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చ సమయంలో ముఖ్యమంత్రి స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడం దారుణమన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement