యువరైతు ఆత్మహత్య | farmer commit suicide in medak district | Sakshi
Sakshi News home page

యువరైతు ఆత్మహత్య

Published Sat, Oct 8 2016 3:02 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM

farmer commit suicide in medak district

మెదక్: అప్పుల బాధ తాళలేక ఓ యువ రైతు పురుగుల మందు తాగి తనువు చాలించాడు. ఈ సంఘటన మెదక్ మండలంలోని కుచాన్‌పల్లి గ్రామంలో శనివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన మల్లయ్య(28) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో వ్యవసాయ నిమిత్తం చేసిన అప్పులు పెరిగిపోవడంతో.. గత కొన్ని రోజులుగా అన్యమనస్కంగా ఉంటున్నాడు. ఈ రోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement