రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్జీటీ నోటీసులు | NGT Notices to the state government | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్జీటీ నోటీసులు

Published Tue, May 10 2016 4:37 AM | Last Updated on Tue, Mar 19 2019 6:19 PM

రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్జీటీ నోటీసులు - Sakshi

రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్జీటీ నోటీసులు

సాక్షి, న్యూఢిల్లీ: రాజధానిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి పర్యావరణ అనుమతుల మంజూరును సవాలు చేస్తూ మాజీ ఐఏఎస్ అధికారి ఇ.ఎ.ఎస్ శర్మ జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ)లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు రాగా పర్యావరణ అనుమతులు లోపభూయిష్టంగా ఇచ్చారని, పారదర్శకత పాటించలేదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఈ నేపథ్యంలో ఎన్జీటీ ఏపీ ప్రభుత్వానికి, పర్యావ రణ మంత్రిత్వ శాఖకు, రాష్ట్ర పర్యావరణ అథారిటీకి నోటీసులు జారీచేస్తూ విచారణను జూలై 7వ తేదీకి వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement