సర్వభూపాల వాహనంపై పద్మావతీ అమ్మవారు
Published Thu, Dec 1 2016 11:08 AM | Last Updated on Mon, Sep 4 2017 9:38 PM
తిరుపతి: కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుచానూరులో గురువారం ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారిని సర్వభూపాల వాహనంపై ఊరేగించారు. వాహనంపై ఊరేగుతున్న అమ్మవారిని చూడటానికి భక్తులు తండోపతండాలుగా వచ్చారు. భక్తులు సర్వభూపాల వాహనాన్ని మోసేందుకు పోటీపడ్డారు.
Advertisement
Advertisement