‘పురసేవ’ యాప్ ఆవిష్కరించిన ఏపీ సీఎం
Published Wed, Nov 30 2016 4:02 PM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
అమరావతి: ‘పురసేవ’ మొబైల్ యాప్ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజలకు, పురపాలశాఖకు మధ్య వారధిగా ‘పురసేవ’ యాప్ ఉంటుందని తెలిపారు. పట్టణ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి ఈ యాప్తో మార్గం సుగమం అవుతుందన్నారు. ప్రజా సమస్యలపై అధికారులు తక్షణం స్పందించి చర్యలు తీసుకునేందుకు ఈ యాప్ దోహదపడుతుందన్నారు.
Advertisement
Advertisement