ఎయిర్ పోర్ట్లో రూ. కోటి బంగారం పట్టివేత | Rs 1 crore gold seized from passenger at chennai airport | Sakshi
Sakshi News home page

ఎయిర్ పోర్ట్లో రూ. కోటి బంగారం పట్టివేత

Published Sun, Jul 5 2015 11:16 AM | Last Updated on Sun, Sep 3 2017 4:57 AM

ఎయిర్ పోర్ట్లో రూ. కోటి బంగారం పట్టివేత

ఎయిర్ పోర్ట్లో రూ. కోటి బంగారం పట్టివేత

చెన్నై: చెన్నై ఎయిర్పోర్ట్లో ఓ ప్రయాణికుడు విదేశాల నుంచి అక్రమంగా తీసుకొచ్చిన మూడు కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం దోహా నుంచి చెన్నై వచ్చిన సిరాజ్ అనే ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీలో అతడి వద్ద మూడు కేజీల బంగారం ఉన్నట్లు గుర్తించారు. 

ఆ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని అధికారులు ప్రశ్నిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ. 3 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement