కారు అదుపుతప్పి ఐదు ద్విచ క్రవాహనాలను ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయాపడిన ఓ యుకువుడు చికిత్స పొందుతూ ఈ రోజు మృతిచెందాడు. పశ్చిమగోదావరి జల్లా తణుకులోని ఎన్టీఆర్ గార్డెన్ వద్ద శనివారం సాయంత్రం పెనుమండ్ర మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్కుమార్ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ఐదు బైక్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆచంటకు చెందిన నెక్కింటి నగేష్ చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మృతిచెందాడు. ఇప్పటికే ఆర్ఐను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తణుకులో కారు బీభత్సం .. వ్యక్తి మృతి
Published Sun, Oct 9 2016 2:11 PM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
Advertisement
Advertisement