200 లీటర్ల కిరోసిన్ పట్టివేత | 200 liters kerosene seized | Sakshi
Sakshi News home page

200 లీటర్ల కిరోసిన్ పట్టివేత

Published Sat, Feb 13 2016 3:23 PM | Last Updated on Sun, Sep 3 2017 5:34 PM

కిరోసిన్‌ను అక్రమంగా తరలిస్తుండగా పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు.

వరంగల్ : కిరోసిన్‌ను అక్రమంగా తరలిస్తుండగా పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు. శనివారం వరంగల్ పట్టణంలోని గీర్మాజీ పేటలో ఓ వాహనంలో తరలిస్తున్న 200 లీటర్ల కిరోసిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement