వికటించిన మధ్యాహ్న భోజనం | 23 suffer food poisoning | Sakshi
Sakshi News home page

వికటించిన మధ్యాహ్న భోజనం

Published Sat, Dec 19 2015 5:00 PM | Last Updated on Wed, Aug 29 2018 7:54 PM

వికటించిన మధ్యాహ్న భోజనం - Sakshi

వికటించిన మధ్యాహ్న భోజనం

ఖానాపూర్ (ఆదిలాబాద్) : ఆదిలాబాద్ జిల్లా కడెం మండలం నర్సాపూర్‌లోని ప్రాథమిక పాఠశాలలో శనివారం మధ్యాహ్న  భోజనం తిన్న చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. బడిలో చదువుకునే బాలల్లో 23 మంది వాంతులు, కడుపునొప్పితో బాధపడటంతో అందరినీ ఖానాపూర్ మండల కేంద్రంలోని పీహెచ్‌సీకి తరలించారు. వారిలో ఐదుగురికి సెలైన్ ఎక్కిస్తున్నారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement