![cabinet subcommitee meeting on new panchayat raj act - Sakshi](/styles/webp/s3/article_images/2018/01/9/jupalli.jpg.webp?itok=dsyihoUx)
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో నూతన పంచాయతీరాజ్ చట్టం రూపకల్పనపై మంగళవారం కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పోచారం శ్రీనివాస్రెడ్డి, కేటీఆర్, తుమ్మల నాగేశ్వర్రావు, ఈటల రాజేందర్, ఇంద్రకరణ్రెడ్డితో పాటు సంబధిత అధికారులు హాజరయ్యారు. కాగా,రాష్ట్రంలో నూతన పంచాయతీరాజ్ చట్టం తీసుకురావాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం అందుకోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది.
Comments
Please login to add a commentAdd a comment