రాజీ కేసులు లోక్ అదాలత్కు మంచిది | compramise cases shold salve in lok adalath: kalyansen gupta | Sakshi

రాజీ కేసులు లోక్ అదాలత్కు మంచిది

Mar 13 2015 11:31 PM | Updated on Sep 2 2017 10:47 PM

రాజీ కేసులు లోక్ అదాలత్కు మంచిది

రాజీ కేసులు లోక్ అదాలత్కు మంచిది

హైదరాబాద్: రాజీపడ్డ కేసులన్నీ లోక్ అదాలత్లో పరిష్కరించుకోవాలని న్యాయమూర్తి కల్యాణ్సేన్ గుప్తా అన్నారు.

హైదరాబాద్: రాజీపడ్డ కేసులన్నీ లోక్ అదాలత్లో పరిష్కరించుకోవాలని న్యాయమూర్తి కల్యాణ్సేన్ గుప్తా అన్నారు. మనది లిఖిత రాజ్యాంగాన్ని కలిగి ఉన్న గొప్ప ప్రజాస్వామ్య దేశమని ఈ సందర్భంగా కొనియాడారు. పది లక్షల మంది జనాభా ఉన్నప్పుడు 50 మంది జడ్జీలు ఉంటేనే కేసులు త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement